Saturday, April 27, 2024

నెటిజన్లపై మాక్స్‌వెల్ ఫైర్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ దశలోనే ఇంటిదారి పట్టడంపై సోషల్ మీడియా వేదికగా కోహ్లి సేన విమర్శల వర్షం కురుస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల్లో తమ జట్టుపై వస్తోన్న ట్రోలింగ్‌ను చూసి బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నెటిజన్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సముచితం కాదన్నాడు. ఆటల్లో గెలుపోటములు సహాజమని, రెండింటిని సమంగా తీసుకోవాలన్నాడు. అంతేగాని క్రికెటర్లను, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా కామెంట్లు పెట్టడం సరికాదన్నాడు. ఇప్పటికైనా నెటిజన్లు మర్యాదగా ప్రవర్తించాలని సూచించాడు.

Maxwell Slams Fans trolls after RCB IPL Exit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News