- Advertisement -
మన తెలంగాణ,హైదరాబాద్: నగరంలో లక్షలామందిని వివిధ ప్రాంతాలకు చేరవేసే మెట్రోరైళ్లు పాతబస్తీలోని రైల్ మార్గంను ఎండీ ఎన్వీఎస్రెడ్డి సందర్శించారు. సోమవారం స్థానిక అధికారులతో పాటు, రాజకీయ పార్టీల నేతలు కూడా ఆయనతో ఉండి రైలు మార్గం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆ మార్గానికి సంబంధించిన మ్యాప్ను కూడా పరిశీలించి ఎంజిబిఎస్ నుంచి ఫలక్నుమా వరకు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులపై ఆయన వివరాలు తెలుసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. లాక్డౌన్ ముగిసిన తరువాత పాతబస్తీ రైలుమార్గం చేపడుతామని ఆయన స్థానిక నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Metro Rail MD NVS Reddy Visits Old City
- Advertisement -