Thursday, May 9, 2024

ఎంఎల్ఎ సీతక్క పీఏ జబ్బార్ మృతి

- Advertisement -
- Advertisement -

ములుగు:ఎంఎల్ఎ సీతక్క పీఏ జబ్బార్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ములుగు కేంద్రంలోని సాధన స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబ్బార్ బైక్ పై వెళ్తు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో జబ్బార్ కి తీవ్ర గాయాలై ఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News