Friday, May 3, 2024

మరికొన్ని గంటల్లో పెళ్లి… పెళ్లి కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటలు పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవీపేటకు చెందిన రవళికి, నిజామాబాద్ కు చెందిన సంతోష్ తో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం జిల్లా కేంద్రంలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్ళికొడుకు సంతోష్ వైఖరితో తీవ్ర మనస్థాపం చెందిన రవళి (26) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్ళికూతురు కుటుంబ సభ్యులు పెళ్ళికొడుకు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News