- Advertisement -
హైదరాబాద్: మాజీ ఎంపి, టిఆర్ఎస్ నేత కవితను ఆర్మూర్కు చెందిన గిరిజన బాలిక కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆరోగ్య సమస్యలతో నందిని కంటి చూపు మందగించింది. దీంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో నందినికి కవిత చికిత్స చేయించారు. నందినికి ఉన్నత చదువులు అయ్యే ఖర్చు భరిస్తానని కవిత హామీ ఇచ్చారు. కవితక్క చేసిన సాయం వెలకట్టలేనిదని నందిని తెలిపింది.
No cost on Help of former MP, TRS Leader Kavitha
- Advertisement -