- Advertisement -
న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ కింద ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డులున్న భారతీయులను స్వదేశానికి రావడానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఓసిఐ కార్డులుండి మైనర్ పిల్లలున్నవారు,తల్లిదండ్రులు భారత్లో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో స్వదేశానికి రావాలనుకుంటే అనుమతించనున్నట్టు హోంశాఖ తెలిపింది.
- Advertisement -