Home Search
వందేభారత్ మిషన్ - search results
If you're not happy with the results, please do another search
జులై 3 నుంచి నాలుగో దశ వందేభారత్ మిషన్
న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ నాలుగో దశలో భాగంగా జులై 3 నుంచి 15 లోగా 170 దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నడపనుంది. భారత్ నుంచి కెనడా, అమెరికా, బ్రిటన్,...
ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2
16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ
31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు
మొదటి దశలో చేరుకున్న 6000 మంది
న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...
విదేశీ విమానయానంపై వచ్చే నెల 30 వరకూ నిషేధం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఇప్పటి నిషేధం సెప్టెంబర్ 30 వరకూ ఉంటుంది. విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆదివారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్తో తలెత్తిన...
డిసెంబర్ 31 దాకా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు
డిసెంబర్ 31 దాకా.. డిజిసిఎ ప్రకటన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల రద్దును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు విమానయాన భద్రతా సంస్థ డిజిసిఎ ప్రకటించింది. అయితే ఈ ఆంక్షలు...
అనుభవమే అక్కరకొచ్చింది
ప్రాణలొదిలినా ప్రయాణీకులను కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ దీపక్ సాథే
ప్రమాదాన్ని పసిగట్టి మంటలు రాకుండా దాదాపుగా ఇంధనమంతా ఖర్చు
విమానాశ్రయం చుట్టూ 3సార్లు చక్కర్లు
జారిపోవడానికి ముందే ఇంజన్లు ఆఫ్
పైలట్ అలర్ట్ చేయడం...
కోజికోడ్ విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య
కేరళ: కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు...
దైవభూమిలో విషాదాలు
కేరళను అతలాకుతలం చేసిన వరదలు, ఘోర విమాన ప్రమాదం
కోజికోడ్లో ల్యాడింగ్ సమయంలో జారిపడి రెండు ముక్కలైన బోయింగ్
16మంది దుర్మణం, వంద మందికిపైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల్లో పైలట్ సహా...
దేశవ్యాప్తంగా క్వారంటైన్లో 23లక్షల మంది
మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల మంది
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. వీరిలో దేశంలోని ఒక...
ఓసిఐ కార్డులున్నవారు స్వదేశానికి రావొచ్చు: హోంశాఖ
న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ కింద ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డులున్న భారతీయులను స్వదేశానికి రావడానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఓసిఐ కార్డులుండి మైనర్ పిల్లలున్నవారు,తల్లిదండ్రులు భారత్లో ఉన్న...
శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ
న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
7 విమానాలల్లో అమెరికా నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు....
వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం
మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
భారతీయుల ప్రత్యేక విమానానికి చైనా నిరాకరణ
బీజింగ్ : న్యూఢిల్లీ నుంచి భారతీయులతో చైనా లోని గుయాంగ్జోయు నగరానికి వచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానానికి చైనా సోమవారం అనుమతించలేదు. ఈ విమానంలో దౌత్యవేత్తల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ...