Tuesday, March 19, 2024

మంచిర్యాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

one death in road accident at mancherial district

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సుభాష్ నగర్ లో శనివారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఇంటి బయట నిద్రిస్తున్న వారిపై కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News