Home Search
ఎంపి బండి సంజయ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
నేను సిద్ధం
డ్రగ్స్కు నాకు సంబంధం లేదు
ఎటువంటి అనాలసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధంగా
ఉన్నారా? ఇడికి లేఖ ఇచ్చినవాడు ఒక
బఫూన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం
కెసిఆర్ను...
మజ్లిస్కు బిజెపి భయపడదు
నిర్మల్ బహిరంగసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్ తదితరులు, టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపియే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన...
బిజెపిలో చేరిన కరాటే కళ్యాణి
హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణిసహా పలువురు నాయకులు పార్టీ...
హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?
హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ...
కాంగ్రెస్ నావను రేవంత్ గట్టెక్కించేనా?
చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులెవరన్న ప్రశ్నకు ఎవరి నుండీ సమాధానం వచ్చేది కాదు. తెలంగాణలో కె.సి.ఆర్ రెండవ సారి అధికారం చేజిక్కించుకొన్న నాటి నుండి కూడా తెలంగాణ కాంగ్రెస్కు త్వరలో కొత్త...
మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
సిఎం కెసిఆర్కు కరోనా పాజిటివ్
స్వల్ప లక్షణాలు, యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్
ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : వ్యక్తిగత వైద్యుడు
సిఎం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా :...
తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభంలో బిజెపి
రెండు తెలుగు రాష్ట్రాలలో 2024 నాటికి అధికార పక్షం కావడమే తమ లక్ష్యం అంటూ ఈ రెండు రాష్ట్రాలలోని బిజెపి నాయకులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా కెసిఆర్ కంచుకోటగా భావించే దుబ్బాక...
కమలం నేతలవి కాకి లెక్కలు
బండి సంజయ్, ఎంపి అరవింద్ అసత్య ప్రచారాలు
కొవిడ్ నివారణకు కేంద్రం ఇచ్చింది రూ.290 కోట్లే, రూ.7వేల కోట్లు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు
రాష్ట్రం నుంచి కేంద్రానికి వివిధ పద్దుల కింద రూ.50 వేల కోట్లు...
కరీంనగర్లో నేడు మంత్రి కెటిఆర్ పర్యటన
ఐటి టవర్, అర్బన్ మిషన్ భగీరథ పథకాలను ప్రారంభించనున్న కెటిఆర్
అభివృద్ధి పనుల్లో ఎంపి బండి పాలుపంచుకోవాలి : మంత్రి గంగుల
కరీంనగర్: రాష్ట్ర ఐటి, మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం కరీంనగర్లో...
కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం
సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ లోని తన నివాసం నుంచి ఈ అంతిమయాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఎంజీ రోడ్డు, శంకర్...
గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి
ఏడుకు చేరిన మరణాల సంఖ్య
వైద్యులపై దాడి చేసిన మృతుడి తమ్ముడు
దాడిని ఖండించిన మంత్రి ఈటల
మన తెలంగాణ /హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి లో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని...
కరోనాపై యుద్ధానికి విరాళాలు
కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు
సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు
ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు
హీరో నితిన్ రూ.10 లక్షలు
డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు
బండి సంజయ్ ఎంపి...
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక...
కరీంనగర్లో 62.52% పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు
కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...