Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
అధికరణం 370పై దిగ్విజయ్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు
కాశ్మీర్ను పాక్కు అప్పగిస్తారంటూ కాంగ్రెస్పై ఆరోపణ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు, రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్యలు...
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
కేంద్రం వల్లే ఆలస్యం
వ్యాక్సినేషన్ పాలసీ లోపభూయిష్టం
టీకాలన్నీ ప్రైవేటుకే పోతున్నాయి
గ్లోబల్ టెండర్లకు స్పందన లేకపోవడం దురదృష్టకరం
రోజుకు రాష్ట్రంలో 10లక్షల మందికి టీకా వేసే సామర్థం ఉన్నా సరిపడా సరఫరా లేదు
13.5 లక్షల మందికి రెండు డోసులు పూర్తి
వృద్ధాశ్రమాల్లోనూ...
టెక్నాలజీని దాచుకోం.. ప్రపంచంతో పంచుకుంటాం
టెక్నాలజీని దాచుకోం.. ప్రపంచంతో పంచుకుంటాం
స్ఫుత్నిక్ టీకాల తయారీపై రష్యా నేత పుతిన్
వార్తాసంస్థల ఎడిటర్లతో వీడియో కాన్ఫరెన్స్
వ్యాక్సిన్ సమర్థత దాదాపుగా నూరుశాతం
సెయింట్ పీటర్స్బర్గ్(రష్యా): కొవిడ్ వ్యాక్సిన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా...
దేశాలు కార్పొరేట్ల వశాలు
కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర...
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
జైశంకర్ వాషింగ్టన్ పర్యటన
‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...
ముచ్చటగా ముగ్గురు
బీజింగ్: కమ్యూనిస్ట్ చైనా మరోసారి కుటుంబ నియంత్రణ నిబంధనలను సడలించింది. సంతాన పరిమితిని ముగ్గురికి పెంచింది. దీంతో, చైనాలో ఒక్కో మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చే వీలుంటుంది. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న...
కొత్త ఐటి రూల్స్కు ట్విట్టర్ ఓకే
న్యూఢిల్లీ :సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఐటి విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఈచట్టం ప్రకారం ట్విట్టర్కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న...
సరళీకృత విధానాల అపహాస్యం!
సరళీకృత విధానాల పేరుతో లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేట్పరం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆర్ధిక సంస్కరణలు అంటే కార్పొరేట్ సంస్థలకు మొత్తం ఆర్ధిక వ్యవస్థను...
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు
కరోనా క్రైసిస్ ఛారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది....
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
ఆర్థిక ఊబిలో దేశం
ఆర్థిక పురోభివృద్ధి అంటే దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడమే అయితే ఇండియా ప్రగతి దారుల్లో పరుగులు పెడుతున్నట్టే. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉందని...
భారత్ వెరియంట్ అంటే మోడీకి భయం: కమల్ నాథ్
భోపాల్: భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో ఇది భారత్ వేరియంట్ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు కూడా ఇది భారత్...
దలైలామా వారసుడిని గుర్తించే అధికారం మాదే
శ్వేతపత్రం విడుదల చేసిన చైనా
బీజింగ్: దలైలామా వారసుడిని తామే గుర్తిస్తామని, ఆ అధికారం ప్రస్తుత దలైలామా లేదా ఆయన అనుచరులకుంటుందన్న ప్రతిపాదనను ఆమోదించమని చైనా తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక శ్వేతపత్రాన్ని ‘1951...
మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం
ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...
సందేహమే అక్కర్లేదు.. అత్యంత బలహీన ప్రధాని మోడీనే: అసద్
మన తెలంగాణ/హైదరాబాద్ : చైనాను నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారని, ప్రధాని హోదాలో ఉండి అత్యంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆయనను ఏమాత్రం క్షమించలేమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. భారత సరిహద్దు...
హైదరాబాద్కు చేరిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: చైనా నుంచి హైదరాబాద్కు భారీగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విమానానికి సిఎస్ సోమేశ్కుమార్తో పాటు గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు....
కరోనా కట్టడికి ‘గ్రీన్ కో’ సంస్థ సాయం
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకోవడానికి ‘గ్రీన్ కో’ సంస్థ ముందుకొచ్చింది. చైనా నుంచి తెలంగాణ రాష్ట్రానికి 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్రీన్...