Home Search
కిడ్నీ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలోనూ ఆయుష్మాన్ భారత్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలోనూ ఆయూష్మాన్ ఫథకం అమలు కానుంది. దీంతో ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సను కొత్తగా కలువనున్నాయి.ఈ రెండు స్కీంలు కలయికలతో దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు...
కొవిడ్ రోగులపై బ్లాక్ టైగర్ దాడి
విజృంభిస్తోన్న ఫంగస్ వ్యాధి
మనుష్యుల శ్వాసకు ముప్పు
కంటిచూపు క్షీణత.. ప్రాణాంతకం
కోలుకున్న రోగులలో లక్షణాలు
ముందుగా గమినిస్తేనే చికిత్స సాధ్యం
న్యూఢిల్లీ : మహమ్మారికి తోడు తోడేలు దండు ఎక్కువ అని కరోనా వైరస్...
హోం ఐసోలేషన్కు నూతన మార్గదర్శకాలు!
మన తెలంగాణ/హైదరాబాద్ : హోం ఐసోలేషన్లో ఉన్నోళ్లు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను తు.చ తప్పక పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈమేరకు బుధవారం మరోసారి హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
అవి...
నావల్నీకు ఇవి అంతిమ క్షణాలే: డాక్టర్లు
మాస్కో: రష్యాలో జైలు పాలయిన పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సి నావల్నీ వచ్చే కొద్ది రోజులలో ఎప్పుడైనా కన్నుమూయవచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. సరైన వైద్య చికిత్స మరింత అందుబాటులోకి...
ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా
హైదరాబాద్ : మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా చల్లగా, అనారోగ్యాలకు దూరంగా ఉంచే దివ్యఔషధం కొబ్బరి బోండం. రోడ్ల పక్కన వెలిసిన ఫాస్ట్పుడ్లతో కోరి తెచ్చుకొనే అల్సర్ నుంచి ఉపశమనాన్ని కలిస్తుంది. కొలెస్ట్రాల్ లేకపోవడంతో...
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్కు తరలింపు
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో...
‘నా నిర్ణయం మారదు..నన్ను బాధపెట్టకండి’: ఫ్యాన్స్ కు రజనీ అభ్యర్థన
చెన్నై: రాజకీయ ప్రవేశంపై తన తుది నిర్ణయాన్ని ఇదివరకే ప్రకటించేశానని తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సోమవారం స్పష్టం చేశారు. రాజకీయాలలోకి ప్రవేశించకూడదన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలంటూ తనపై ఒత్తడి తీసుకురావడానికి ఎటువంటి ప్రదర్శనలు నిర్వహించి,...
సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత..
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని సోమాజీగూడ యశోద హాస్పిటల్లో చేరి చికిత్సపొందుతున్న ఆయన కన్నుమూశారు. నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి...
పార్టీ పెట్టడం లేదు: రజనీకాంత్
చెన్నై: రజనీకాంత్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం తాను పార్టీ పెట్టడం లేదని, రాజకీయాల్లోకి రావడంలేదని రజనీకాంత్ ప్రకటించారు. అనారోగ్యం కారణంగా పార్టీ పెట్టడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు...
వచ్చేశా.. మార్పు తీసుకొస్తా
వస్తున్నా.. మార్పు తథ్యం
డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో ప్రారంభం
ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం
కులం, మతం, అవినీతి రహిత రాజకీయాలే లక్షం
తమిళుల తలరాతలు మార్చే సమయం వచ్చింది,
ఇప్పుడు...
రజనీ రాజకీయ అరంగేట్రంపై అనుమానాలు?
నాకు కిడ్నీ మార్పిడి జరిగింది
కరోనా వైరస్ దృష్టా డాక్టర్లు వారిస్తున్నారు
తగిన సమయంలో నిర్ణయం చెబుతా
రజనీకాంత్ ట్వీట్
చెన్నై: తన రాజకీయ ప్రవేశంపై తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గురువారం మౌనం వీడారు. 2016లో తనకు కిడ్నీ...
ఇంటి వద్దకే డయాలసిస్ సేవలు
10 అంబులెన్స్లతో
తొలివిడతలో
ప్రారంభించాలని
ప్రభుత్వ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కిడ్నీ సమస్యల రోగు లకు ఇంటి వద్దనే డయాలసిస్ చే యాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు తొలి విడత...
మీ గుండెకు అండ
బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం
ఆరోగ్యశాఖ కృషితోనే కరోనా తీవ్రత తగ్గింది
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాం
కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఈటల, కెటిఆర్
మన...
బాలీవుడ్ నటి మిస్టీ ముఖర్జీ మృతి
ముంబై: బాలీవుడ్ నటి మిష్టీ ముఖర్జీ కిడ్నీ వ్యాధితో కన్నుమూశారు. ఆమె ఐటెం సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో...
రక్తపోటు పట్ల అప్రమత్తంగా ఉండాలి
కొవిడ్ సమయంలో అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలి
లేదంటే హార్ట్, కిడ్నీ సమస్యలు వస్తాయి
జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి
ప్రముఖ వైద్యులు డా. సుధీర్ కొగంటి సూచనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం హైపర్టెన్షన్, డయాబెటిస్ పేషెంట్లకు...
కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత
కోల్కతా : ప్రముఖ అణు శాస్త్రవేత్త అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ శేఖర్ బసు కరోనా మహమ్మారితో గురువారం తెల్లవారు జామున కోల్కతా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో...
పిహెచ్సిలు అదనంగా 4గంటలు
ఓపి సమయం పెంచండి, జిహెచ్ఎంసిలో ఈవినింగ్ క్లినిక్లు
సీజనల్ వ్యాధులను నిర్లక్షం చేయొద్దు : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ప్రతి పిహెచ్సిలో ఓపి సమయాన్ని పెంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
యజమానురాలు చనిపోయిందని… శునకం ఆత్మహత్య
లక్నో: కిడ్నీ సంబంధిత వ్యాధితో యజమానురాలు చనిపోవడంతో పెంపుడు శునకం నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... అనిత...