Home Search
బ్యాటింగ్ - search results
If you're not happy with the results, please do another search
రోహిత్ ఔట్… భారత్-103/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 14.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో...
సిరీస్ నీదా.. నాదా
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, టీమిండియాకు పరీక్ష, నేడు చివరి వన్డే
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు సవాలుగా మారింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా ఆ...
ఇంగ్లండ్ ఆశలు సజీవం
చెలరేగిన స్టోక్స్, బెయిర్స్టో మెరుపులు, రాహుల్ సెంచరీ వృథా, రెండో వన్డేలో భారత్ ఓటమి, 1-1తో సిరీస్ సమం
పుణె: భారత్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం...
రోహిత్ ఔట్…. భారత్ 47/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు పరుగు చేసి టాప్లే బౌలింగ్లో...
సిరీస్పై టీమిండియా కన్ను
సిరీస్పై టీమిండియా కన్ను
ఇంగ్లండ్కు చావోరేవో, నేడు రెండో వన్డే
పుణె: ఇప్పటికే రెండు సిరీస్లను గెలిచి జోరుమీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే రెండో వన్డేకు సిద్ధమైంది....
మళ్లీ నంబర్వన్గా షెఫాలీ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన మహిళల ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా టీనేజ్ సంచలనం, విధ్వంసక బ్యాట్స్విమెన్ షెఫాలీ వర్మ తిరిగి నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో...
జోష్ నింపే విజయమిది
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడం గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్ను సొంతం చేసుకోవడంతో జట్టులో కొత్త...
ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉంది: శిఖర్ ధావన్
పుణె: ఎలాంటి ఒత్తిడిని అయినా ఎదుర్కొనే సత్తా తనకుందని టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. అంతేగాక సవాళ్లకు ఎదురీదడం అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన తొలి...
చివరి రెండు వన్డేల నుంచి కీలక ఆటగాడు దూరం
పుణె: ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ కు షాక్ తగిలింది. టాప్ ఆర్డర్లో కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సిరీస్లోని మిగతా...
బోణీ అదిరింది..
బోణీ అదిరింది.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
రాణించిన ధావన్, కోహ్లి, చెలరేగిన కృనాల్, రాహుల్
ప్రసిద్ధ్ మ్యాజిక్, శార్దూల్ మాయ.. బెయిర్స్టో శ్రమ వృథా
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలోఆతిథ్య భారత్...
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ బోణి కొట్టింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో...
ధావన్ సెంచరీ మిస్…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 38.1 ఓవర్లలో నాలుగో వికెట్ కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ 98 పరుగులు...
విరాట్ ఔట్…. భారత్ 169/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 32.1 ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయి 169 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ...
ధావన్ హాఫ్ సెంచరీ…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 27 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో...
రోహిత్ ఔట్…. భారత్ 75/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
మరో సమరానికి సై
మరో సమరానికి సై.. నేడు తొలి వన్డే
ఆత్మవిశ్వాసంతో భారత్, ప్రతీకారం కోసం ఇంగ్లండ్
పుణె: సుదీర్ఘ సిరీస్లో భాగంగా ఇప్పటికే టెస్టులు, ట్వంటీ20లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్లు వన్డే సమరానికి...
ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
సిరీస్ మనదే.. రోహిత్, సూర్య మెరుపులు, రాణించిన కోహ్లి
భువనేశ్వర్ మాయ, శార్దూల్ మ్యాజిక్
ఆఖరి టి20లో టీమిండియా ఘన విజయం
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన ఐదో చివరి ట్వంటీ20 మ్యాచ్లో ఆతిథ్య టీమిండియా 36 పరుగుల...
విధ్వంసం సృష్టించిన భారత్.. ఇంగ్లండ్ లక్ష్యం 225
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కెప్టెన్ కోహ్లీ(80 నాటౌట్; 52 బంతుల్లో 7ఫోర్లు,...
కోహ్లీ అర్థశతకం.. 16 ఓవర్లలో టీమిండియా 170
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ స్కోరు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. టాస్ ఓడి...
రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇండియా
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో కేవలం 30 బంతుల్లోనే అర్థ శతకం బాదాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్...