Monday, April 29, 2024

ధావన్ హాఫ్ సెంచరీ…

- Advertisement -
- Advertisement -

Dhawan half century in Eng vs Ind

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ 27 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 28 పరుగులు చేసి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్(59), విరాట్ కోహ్లీ(41) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News