Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్
ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదు
విదేశీ సాప్ట్వేర్ కంపెనీల హస్తాల్లో ఈ సాప్ట్వేర్ ఉందన్నది అపవాదే
కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం వివరణ
హైదరాబాద్ : ధరణి పోర్టల్ పూర్తిగా ప్రభుత్వ...
భారీగా పెరిగిన గర్భ నిరోధకాల వాడకం
సంతానోత్పత్తి తగ్గుదలకు అదే ప్రధాన కారణం
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత దేశ జనాభా తగ్గుముఖం పడుతున్నట్లు, మొత్తం సంతానోత్పత్తి రేటు(టిఎఫ్ఆర్), భర్తీ (రిప్లేస్మెంట్)స్థాయికన్నా తక్కువగా ఉన్నట్లు ఇటీవల...
వెన్నెముక సమస్యలకు లీ హెల్త్ ఔషధం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ వెన్నెముక సమస్యలకు స్పైనోకార్ట్ పేరుతో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టింది. శక్తివంతమైన పోషకాలతో కూడిన బయోలాజికల్ యాక్టివ్ల కలయికతో దీనిని అభివృద్ధి చేసింది....
రాష్ట్రంలో 198 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 198 కరోనా కేసులు నమోదుకాగా కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నాడు బులెటిన్ విడుదల చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి...
టూరిజం అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్
ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వారి కోసం జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేయాలని...
ఎమ్మెల్సీ కవితకు మంత్రి శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పూల మొక్క ఇచ్చి, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ని...
కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదు: ఎంపి నామా
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం సమస్యపై ఐదో రోజూ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపి...
ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్సీ శుభాష్ రెడ్డి
మెదక్: ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల...
వింటర్ సోజోర్న్.. 20న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తన సదరన్ సోజోర్న్లో భాగంగా ఈ నెల 4వ వారంలో ఆయన పర్యటన ఉంటుందని ప్రభుత్వానికి ఢిల్లీలోని...
సైకో క్రైమ్ థ్రిల్లర్ `హైవే`
ఇటీవల పుష్పక విమానం సినిమాతో మంచి విజయం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ `హైవే`. ఈ...
ఉప్పల్ ‘ధగా’యత్
ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
23 ప్లాట్లకు రూ.141.61కోట్లు, గజం రూ.లక్షా ఒక వెయ్యి,
అతి తక్కువగా గజానికి రూ.53వేలు, నేడు మరి 21 ప్లాట్లకు వేలం
గజానికి రూ.1,01,000లు...
భూదాన్పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్...
పోలవరం ప్రాజెక్టుకు రూ.120కోట్ల ఎన్జిటి జరిమానా
పోలవరంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘించినందుకు రూ.120 కోట్ల జరిమానా
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు పోలవరం పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రూ.120 కోట్లు జరిమానా విధిస్తూ నేషనల్...
పంట మార్చండి
పల్లెకు పోయి పంటను చూసిన కెసిఆర్ సాగు'బడి'
ఎ'వరి'కీ పట్టని సాగు వదిలి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలకు మళ్లండి
వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు
ఇతర పంటల సాగుపై...
దేశంలో ఒమిక్రాన్
కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో బయటపడ్డ కొత్త వేరియెంట్
రాష్ట్రానికి రావొచ్చు
అప్రమత్తంగా ఉండాలి మాస్క్ తప్పనిసరి
లేకపోతే రూ.1000 జరిమానా వ్యాక్సినేషన్పై
ప్రభుత్వ అనుమతితో కఠినంగా వ్యవహరిస్తాం
పని ప్రదేశాలు, బహిరంగ స్థలాల్లో...
ధాన్యంపై తేల్చండి
కేంద్రం వైఖరి స్పష్టం చేయండి
4వ రోజూ పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
పలుమార్లు లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం
కేంద్రానికి వ్యతిరేకంగా వెల్లోకి వెళ్లి టిఆర్ఎస్ సభ్యుల
నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, స్పీకర్...
నకిలీ ఎస్బిఐ కాల్ సెంటర్
14 మంది అరెస్టు, దేశవ్యాప్తంగా 195 కేసులు, కోట్లాది రూపాయలకు టోపీ
మన తెలంగాణ/హైదరాబాద్: క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని చెప్పి వివరాలు తీసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్న ఢిల్లీకి చెందిన ముఠాను...
బస్ చార్జీల పెంపు సరైనదే
ఆర్టిసి సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం
మనతెలంగాణ/హైదరాబాద్ : టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ చేపట్టిన ఓ సర్వేలో మెజార్టీ ప్రయాణికులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు నష్టాలను...
సూర్యాపేట డిఎంహెచ్ఒ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్
ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్ఒ...