Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఎంఎల్ఎసిలను అభినందించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి ఎన్నికల్లో ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరిలు మంగళవారం ప్రగతి భవన్లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రిన కెటిఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే: కేశవరావు
న్యూఢిల్లీ: బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే అని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు అన్నారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మద్దతు ఇచ్చామని.. వ్యవసాయ చట్టాల బిల్లు, ఇతర వాటికి...
అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?: నామ
న్యూఢిల్లీ: అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ ఎంపి నామ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నామ నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీలు రైతు సమస్యలపై లోక్...
సివిల్ సర్వీసెస్ విజేతలకు మంత్రి కెటిఆర్ అభినందనలు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆల్ ఇండియా 20వ ర్యాంక్తో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. శ్రీజ, ఆమె కుటుంబం మంగళవారం ప్రగతి భవన్...
మద్యం ప్రియుల్లో అరుణాచల్ టాప్
తెలంగాణకు రెండోస్థానం, మూడోస్థానంలో సిక్కిం, చివరి స్థానంలో నిలిచిన లక్షద్వీప్
జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ సర్వేలో వెల్లడి
హైదరాబాద్ : జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో మద్యపానానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన...
పంటల సాగులో భారీ మార్పులు
యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
జాతీయ విధానం కావాలి
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్ఎస్ ఎంపిలు
జాతీయ ఆహార విధానంపై చర్చ
చేపట్టాలంటూ రెండు సభల్లోనూ
వాయిదా తీర్మానాలు
తిరస్కరించడంతో గురికావడంతో
నిరసన తెలిపిన ఎంపిలు...
ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వండి
కేంద్రానికి, ఎఫ్సిఐకి హైకోర్టు నోటీసులు
మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన...
ఒమిక్రాన్తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి
వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
బిగ్ బాస్ను బ్యాన్ చేయండి: బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్
హైదరాబాద్: రియాల్టీ గేమ్ షో బిగ్బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు....
ధాన్యాన్ని కేంద్రం సేకరించాలి: టిఆర్ఎస్ ఎంపిలు
ఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఎంపిలు డిమాండ్...
అజయ్ చొరవతో ఆర్ టిసికి పూర్వవైభవం
మూడు నెలల్లో 359 బస్సుల పునరుద్ధరణ
కొత్త రూట్లకు 151 బస్సులు కేటాయింపు nపెరిగిన ట్రిప్పులు 1,934
ప్రయాణికుల వినతులు తక్షణం పరిష్కారం nప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం
దశాబ్ధాలుగా నిలిచిన గ్రామాలకు బస్సుల పునరుద్ధరణ
మన...
ధాన్యంపై దద్దరిల్లాలి
కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం
కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
ఒమిక్రాన్తో ‘ఢీ’కి సిద్ధం
రాష్ట్రంలో నిలకడగా కేసులు, ఆందోళన వద్దు
మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం,
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి మర్చిపోవద్దు
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్...
శంషాబాద్లో ఆంక్షలు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందు చేయించుకున్న ఆర్టి పిసిఆర్ రిపోర్టు సమర్పించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది....
కరాటే విద్యార్థుల ప్రతిభ
మన తెలంగాణ / కొత్తకోట : ఈనెల 27న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కొందుర్గులో నిర్వహించిన 36వ రాష్ట్రస్థాయి ఓపెన్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో కొత్తకోట లోని...
వాహనదారులకు ధృవపత్రాలు తప్పనిసరి
మన తెలంగాణ/చెన్నరావుపేట: వాహనదారులకు ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని శీలం రవి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీచేసి ధృవపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై...
దిగొస్తున్న టమాటా ధరలు.. కిలో రూ.25
ఇక కూరగాయలు నేల చూపులు
హైదరాబాద్: నిన్నమొన్నటి వరకూ ఆకాశంలోకి దూసుకుపోతూ వినియోగదారులకు చుక్కలు చూపిన టామాటా ధరలు క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు కిలో టమాటా రూ.25కు దిగిచ్చింది. గతంలో ఎన్నడూ...
ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...