Home Search
కాంగ్రెస్ నేతలు - search results
If you're not happy with the results, please do another search
బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బిజెపి
ఆసరా....కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ టీఆర్ఎస్.
ఏ పార్టీ కి మీ ఓటు...
అమ్మాడాలు.....
కుదవ పెట్టడాలు...
ఉద్యోగం ఊడగొట్టడాలు...
ధరలు పెంచడం బిజెపి ఎజెండా... ప్రజల ఎజెండానే మా జెండా.....
కరీంనగర్: విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ...
యుపి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఆప్ పోటీ
లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) పోటీ చేస్తుందని ఆప్ సీనియర్ నేత ,ఉత్తరప్రదేశ్ ఆప్ ఇన్ఛార్జి సంజయ్ సింఘ్...
చిల్లరగాళ్ళు మితిమీరుతున్నారు
ఇకపై కుక్క కాటుకు చెప్పు దెబ్బతో సమాధానం చెబుతాం
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారిని అంగట్ల కొత్త వేషగాళ్లను చూసినట్లు చూస్తున్నారు :
గ్రేటర్ టిఆర్ఎస్ విస్తృత సమావేశంలో విపక్షాలపై ధ్వజమెత్తిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
హస్తినపై దృష్టి
మూడో కూటమి సృష్టి!
ముహూర్తం సెప్టెంబర్ 2
ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు
మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు
బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...
రేవంత్…థర్డ్ క్లాస్ మాటలు మానుకో
రేవంత్రెడ్డి పరుషపదజాలం సోనియా, రాహుల్కు లేఖలు
కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాయడమే చివరి అస్త్రం
పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
ఆర్మూర్ ఎంఎల్ఎ, పియుసి ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి రాలేమని గ్రహించే టిపిసిసి అధ్యక్షుడు...
2024 ఎన్నికలే మనందరి టార్గెట్
విపక్ష నేతలతో భేటీలో సోనియా పిలుపు
వర్చువల్ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు
ఉమ్మడి ఆందోళనలకు నిర్ణయం
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్షం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలకు...
నేడు విపక్ష నేతలతో సోనియా భేటీ
హాజరు కానున్న పవార్, మమత, ఉద్ధవ్, స్టాలిన్
న్యూఢిల్లీ: ఎన్డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే కృషిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు....
తాలిబన్ల తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారు….
కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి విషం కక్కుతున్నారు
దొంగల ముఠాకు సర్ధార్గా మారారు
ఆయన పదవుపై తప్ప... ప్రజల మీద అభిమానం లేదు
రేవంత్పై నిప్పులు చెరిగిన గులాబీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబండ్ల తరహాలో...
మరో 20ఏళ్లు టిఆరెస్సే అధికారంలో ఉంటుంది: గువ్వల బాలరాజు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 20ఏళ్లు టిఆరెస్సే అధికారంలో ఉంటుందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం టీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు...
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోనియా
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్...
ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు: హరీష్ రావు
కరీంనగర్: అర్హులైన కుటుంబాలకు దళితబంధు ఇచ్చితీరుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు సిఎం కెసిఆర్ సభ జరుగుతోందన్నారు....
రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు
ఇకపై మేజర్ ధ్యాన్చంద్ పురస్కారంగా నామకరణం
ప్రధాని మోడీ ప్రకటన
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్రప్రభుత్వం మార్చింది. ఇకపై దీనినిని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
ప్రతిపతిష్టంభనకు మీదే బాధ్యత
ప్రభుత్వంపై 14 ప్రతిపక్షాల ఐక్యస్వరం
పెగాసస్ జాతీయ భద్రతా అంశమే కదా
రైతుల ఆందోళన తీవ్రమైనది కాదా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇప్పటి ప్రతిష్టంభనకు ప్రభుత్వానిదే బాధ్యత అని 14 ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెగాసస్, రైతుల...
పెగాసస్ ప్రతిష్టంభన!
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పాలక ప్రతిపక్షాల రాజీలేని రగడకు బలైపోతున్నాయి. కొవిడ్ 19 రెండో వేవ్ పరిస్థితి, మూడో వేవ్ భయాలు, వరదలు, ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘ...
విపక్ష ఎంపిలతో రాహుల్ అల్పాహార విందు భేటీ
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంలో పార్ల్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం విపక్ష పార్టీల ఎంపీలు, ఆయా సభాపక్ష నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని...
రైతులు, పెగాసస్పై స్పందించాలి
రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళన దశలో వారి మరణాలు, పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీల బృందం శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకుంది. శిరోమణి...
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
దళితులు ధనికులు కావాలనే సిఎం కెసిఆర్ ఆలోచన భేష్
మన తెలంగాణ/హైదరాబాద్ : దళితులు ధనికులు కావాలనే సిఎం కెసిఆర్ ఆలోచన బాగుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మెచ్చుకున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం హుజురాబాద్లో దళిత బంధు...
విపక్షాలతో రాహుల్గాంధీ భేటీ
పెగాసస్ వ్యవహారంపై భవిష్యత్తు వ్యూహంపై చర్చ
వాయిదా తీర్మానాల ప్రతిపాదనకు నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్ ఫోన్ హ్యాకింగ్పై చర్చించేందుకు ప్రతిపక్షాలు బుధవారం సమావేశమైనాయి. ఈ నెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ...