Wednesday, May 29, 2024
Home Search

బంగారం ధర - search results

If you're not happy with the results, please do another search
Indrakaran Reddy visit Yadadri Temple

యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాన్ని కేంద్రాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..3 గ్రాముల బంగారం డాలరు...

ఇంటిని ఖాళీ చేయించినందుకు కడతేడ్చాడు..

నందిగామ: జీవనోపాధికోసం బీహార్ నుంచి నందిగామ వలస వచ్చాడు.. అద్దెకు ఇంటిని తీసుకొని పరిశ్రమలో పనికి కుదిరాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండడంతో ఇంటి యజమాని వారించి సముదాయించేది. నిత్యం జరుగుతున్న గొడవకు...

దేశానికే దిక్సూచిలా తెలంగాణ టెక్స్‌టైల్ పార్కులు: కెటిఆర్

వరంగల్ : రాష్ట్రంలో పక్కాగా నవంబర్, డిసెంబర్‌లలో ఎన్నికలు జరుగుతాయి. ప్రజల ఆశీర్వాదంతో కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక...
CS Shanti Kumari visit Balkampet Temple

బల్కంపేట్ అమ్మవారిని దర్శించుకున్న సిఎస్

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శాంత...
RBI announced Sovereign Gold Bond Scheme from June 19

19 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తక్కువ రేకే బంగారాన్ని కొనుగోలు చేసే సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్‌జిబి) స్కీమ్ 2023-24 మొదటి సిరీస్ జూన్ 19 నుంచి జూన్ 23...

మహిళలే లక్ష్యంగా దొంగతనాలు..

సిటీ బ్యూరో ః మయామాటలతో మహిళల దృష్టి మళ్లీంచి వారి వద్ద నుంచి బంగారు నగలను దోచుకుంటున్న ఓ కేటుగాడిని రాంగోపాల్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం...
US Supreme Court cancelled reservation in Colleges

కదం తొక్కిన పదం

నవ తెలంగాణ వారి దాశరథి రంగాచార్య స్మారక నవలల పోటీ (2016)లో పెద్దింటి అశోక్ కుమార్ రాసిన “లాంగ్ మార్చ్‌”కు ప్రథమ బహుమతి వచ్చింది. 2019లో ఆ నవలను అన్వీక్షకి వాళ్ళు ప్రచురించారు....
Harish Rao lays foundation stone to Sangameshwara Project

రెండేళ్లలో ‘సంగమేశ్వర’ పూర్తి

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో/మునిపల్లి: సంగమేశ్వర ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మునిపల్లి మండల పరిధిలోని చిన్నచెల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి బుధవారం...
Sengol for Tamil Votes

తమిళ ఓట్ల కోసం రాజదండం!

అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్ బాటన్ నాడు నెహ్రూను...

మిషన్ కాకతీయతో చెరువులకు జల కళ

  నీటి నిల్వ సామర్థం పెంపుతో రైతులకు తీరిన నీటి కొరత సాగునీటి సౌకర్యంతో పెరిగిన రైతుల ఆదాయం సాగు దండగ నుంచి సాగు భేష్‌గా మారిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి....

ఆ సినిమాల స్ఫూర్తితో దోపిడీ

గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాలు చూసి దోపిడీకి ప్లాన్ వేసిన నిందితులు జూవెల్లరీస్ దోపిడి కేసులో నలుగురి అరెస్టు ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్ సిటీబ్యూరో: సూర్య నటించిన గ్యాంగ్, అక్షయ్...
Stock Market regained

ఆఖర్లో కొనుగోళ్లతో రికవరీ అయిన స్టాక్ మార్కెట్!

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయినప్పటికీ చివరికి కొనుగోళ్ల సపోర్టుతో పుంజుకుంది. ఎఫ్‌ఎంజిసి, ఆటో స్టాకుల్లో లాభాలు మార్కెట్ పుంజుకోడానికి తోడ్ప డ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
Sensex 23 May 2023

61981.79 వద్ద ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్

18300పైన ముగిసిన నిఫ్టీ ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా మూడో రోజున కూడా లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ స్టాకుల్లో ర్యాలీ కనిపించింది. బిఎస్‌ఈ సెన్సెక్స్...
stock market ended in red

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు లేక 0.21 శాతం తగ్గి 61431.74 వద్ద ముగిసింది. ఇక...
Gold prices increased again

పసిడికి తగ్గిన గిరాకీ

ముంబై: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 17 శాతం తగ్గి 112.5 టన్నులకు పరిమితమైంది. ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరగడంతో పాటు ధరల్లో తీవ్ర...
King Charles is the next King of Britain

అంగరంగ వైభవంగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం

లండన్: బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్ ఈ నెల 6న ప్రమాణం చేయనున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్2గత ఏడాది సెప్టెంబర్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. అనంతరం...
Women conductor attack on women

చిల్లర వాపసు అడిగితే చితకబాదిన మహిళా కండక్టర్

  న్యూస్ డెస్క్: సామాన్య పౌరుల పట్ల పోలీసులే కాదు బస్సు కండక్టర్లు కూడా అమానుషంగా ప్రవర్తిస్తారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ, ఆమె పదేళ్ల కుమార్తెపై దౌర్జన్యం చేసిన...
Lalitha Jewellery in Somajiguda

లలితా జువెల్లరీలో అమ్మకాలకు విశేష స్పందన..

ముషీరాబాద్ : అక్షయ తృతీయ సందర్భంగా సోమాజిగూడలోని లలితా జూవెల్లరీలో సందడినెలకొంది. అక్షయ తృతీయను పురస్కరించుకుని జువెల్లరీని ఉదయం 6.30 గంటలకు తెరవడంతో బంగారం కొనుగోలు చేసేవారు క్యూకట్టారు. సరసమైన ధరకు, మన్నికగల...
Corona cases

దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు

హైదరాబాద్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27మంది మృతి చెందారు. దేశంలో క్రయాశీలక కేసుల...

పట్టపగలే భారీ చోరీ

ఘట్‌కేసర్: పట్టపగలు ఘట్‌కేసర్ పట్టణంలోని ద్వారకా నగర్‌లోని ఓ ఇంటి తాళం పగులగొట్టి దుండగలు భారీ చోరీ కి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల...

Latest News