Wednesday, May 1, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Different symptoms in Omicron victims

ఒమిక్రాన్ బాధితుల్లో భిన్నమైన లక్షణాలు

వైరస్ బారిన పడిన వారిలో తొలుత అలసట తరువాత ఒంటి నొప్పులు, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి : దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ ఏంజెలిక్ కోయెట్జే హైదరాబాద్ : ఒమిక్రాన్...
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
Clarification should be given on grain purchase:TRS MPs

జాతీయ విధానం కావాలి

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్‌ఎస్ ఎంపిలు జాతీయ ఆహార విధానంపై చర్చ చేపట్టాలంటూ రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో గురికావడంతో నిరసన తెలిపిన ఎంపిలు...
High Court notice to Center and FCI over grain Purchase

ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వండి

కేంద్రానికి, ఎఫ్‌సిఐకి హైకోర్టు నోటీసులు మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన...
TS Cabinet Ordered to medical health department on Omicron

ఒమిక్రాన్‌తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి

వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
RTC bus crashes in Ahobilam valley

అహోబిలం లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పది మంది ప్రయాణికులకు గాయాలు హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.....

రేపు అన్ని ఆర్టీసీ డిపోల్లో రక్తదాన శిబిరాలు

రక్తదానం చేసిన ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి ఆర్టీసీ...
BJP MLA Raja Singh demands ban Bigg Boss

బిగ్ బాస్‌ను బ్యాన్ చేయండి: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్

హైదరాబాద్: రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు....
CM KCR to visit Maharashtra tomorrow

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి…

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ,...
TRS Parliamentary party meeting will be chaired by CM KCR

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం….

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధాన చర్చ జరిగింది. యాసంగిలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు చర్చించనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతారు.
Andhra Pradesh Governor recovers from Covid-19

ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మళ్లీ అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఎఐజిలో బిశ్వభూషణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో...
Akhanda movie

‘అఖండ’ పెద్ద హిట్ కావాలి

రాజమౌళి నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుద ల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ...
Deeksha divas completed 12 years

తల్లి తెలంగాణ ముద్దులపట్టి

ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12 కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది. మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన...
CM KCR is clear direction for TRS MPs on Paddy

ధాన్యంపై దద్దరిల్లాలి

కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
Minister Harish rao review on Omicron

ఒమిక్రాన్‌తో ‘ఢీ’కి సిద్ధం

రాష్ట్రంలో నిలకడగా కేసులు, ఆందోళన వద్దు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి మర్చిపోవద్దు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్...
Two deaths from suffocation in septic tank

సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఇద్దరు దుర్మరణం

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం హైదరాబాద్: సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతిచెందిన సంఘటన నగరం లోని గచ్చిబౌలిలో ఆదివారం చోటుచేసుకుంది. వారిని కాపాడేందుకు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన మరో...
TS govt imposed Sanctions in Shamshabad Airport

శంషాబాద్‌లో ఆంక్షలు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందు చేయించుకున్న ఆర్‌టి పిసిఆర్ రిపోర్టు సమర్పించాలి మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది....
Cops who broke up Rave party in Kukatpally

కూకట్‌పల్లిలో రేవ్‌పార్టీ భగ్నం

44మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 2019 నుంచి పార్టీ చేసుకుంటున్న యువకులు హోమో సెక్స్‌వల్స్‌గా అనుమానం హైదరాబాద్ : రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు 44 మందిని ఆదివారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి...
choreographer Sivasankar master passed away

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

హైదరాబాద్: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్...

ప్రయాణికుల చూపు ఆర్‌టిసివైపు

ఆర్‌టిసి ఎండి మార్గదర్శకంలో మరింత బాధ్యతగా పని చేస్తున్న సిబ్బంది హైదరాబాద్: ఆర్‌టిసి ఎండి సజ్జనార్ మార్గదర్శకత్వంలో అధికారులు చేస్తున్న పలు ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు అంతగా...

Latest News