Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఒమిక్రాన్ బాధితుల్లో భిన్నమైన లక్షణాలు
వైరస్ బారిన పడిన వారిలో తొలుత అలసట
తరువాత ఒంటి నొప్పులు, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి : దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్పర్సన్ ఏంజెలిక్ కోయెట్జే
హైదరాబాద్ : ఒమిక్రాన్...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
జాతీయ విధానం కావాలి
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్ఎస్ ఎంపిలు
జాతీయ ఆహార విధానంపై చర్చ
చేపట్టాలంటూ రెండు సభల్లోనూ
వాయిదా తీర్మానాలు
తిరస్కరించడంతో గురికావడంతో
నిరసన తెలిపిన ఎంపిలు...
ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వండి
కేంద్రానికి, ఎఫ్సిఐకి హైకోర్టు నోటీసులు
మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన...
ఒమిక్రాన్తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి
వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
అహోబిలం లోయలో పడిన ఆర్టీసీ బస్సు
పది మంది ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.....
రేపు అన్ని ఆర్టీసీ డిపోల్లో రక్తదాన శిబిరాలు
రక్తదానం చేసిన ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం
టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి ఆర్టీసీ...
బిగ్ బాస్ను బ్యాన్ చేయండి: బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్
హైదరాబాద్: రియాల్టీ గేమ్ షో బిగ్బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు....
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ,...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం….
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధాన చర్చ జరిగింది. యాసంగిలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు చర్చించనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతారు.
ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు మళ్లీ అస్వస్థత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఎఐజిలో బిశ్వభూషణ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో...
‘అఖండ’ పెద్ద హిట్ కావాలి
రాజమౌళి
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుద ల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ...
తల్లి తెలంగాణ ముద్దులపట్టి
ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది.
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన...
ధాన్యంపై దద్దరిల్లాలి
కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం
కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
ఒమిక్రాన్తో ‘ఢీ’కి సిద్ధం
రాష్ట్రంలో నిలకడగా కేసులు, ఆందోళన వద్దు
మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం,
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి మర్చిపోవద్దు
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్...
సెప్టిక్ ట్యాంక్లో ఊపిరాడక ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం
హైదరాబాద్: సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతిచెందిన సంఘటన నగరం లోని గచ్చిబౌలిలో ఆదివారం చోటుచేసుకుంది. వారిని కాపాడేందుకు సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన మరో...
శంషాబాద్లో ఆంక్షలు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందు చేయించుకున్న ఆర్టి పిసిఆర్ రిపోర్టు సమర్పించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది....
కూకట్పల్లిలో రేవ్పార్టీ భగ్నం
44మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
2019 నుంచి పార్టీ చేసుకుంటున్న యువకులు
హోమో సెక్స్వల్స్గా అనుమానం
హైదరాబాద్ : రేవ్పార్టీని భగ్నం చేసిన పోలీసులు 44 మందిని ఆదివారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి...
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
హైదరాబాద్: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్...
ప్రయాణికుల చూపు ఆర్టిసివైపు
ఆర్టిసి ఎండి మార్గదర్శకంలో మరింత బాధ్యతగా పని చేస్తున్న సిబ్బంది
హైదరాబాద్: ఆర్టిసి ఎండి సజ్జనార్ మార్గదర్శకత్వంలో అధికారులు చేస్తున్న పలు ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు అంతగా...