Monday, May 6, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Man Arrested Committed the theft in Hyderabad

జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు

జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు 1కిలో బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: అత్తవారింట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన అల్లుడిని ఓయూ పోలీసులు అరెస్టు...
Minister Talasani Srinivas Yadav On Movie Tickets Rates

సినిమా టికెట్ ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం: మంత్రి తలసాని

రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం...
Srinivas Goud inaugurates the International Travel Mart Exhibition

టూరిజం అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట

ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
Sharmila is talking about lack of understanding about farmers insurance

జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి

మనతెలంగాణ/హైదరాబాద్: వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. వారి కోసం జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని...
Satyavathi Rathod Meets MLC Kavitha

ఎమ్మెల్సీ కవితకు మంత్రి శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పూల మొక్క ఇచ్చి, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ని...
Kothagudem to Sattupalli railway line Construction

కొత్తగూడెం టు సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.62.17 కోట్లు

చెక్కును రైల్వే జిఎం గజానన్ మాల్యకు అందజేసిన సింగరేణి సంస్థ ఇప్పటివరకు తన వాటాగా మొత్తం రూ.618.55 కోట్ల చెల్లించిన సింగరేణి ఫిబ్రవరి నాటికి పూర్తికానున్న రైల్వే లైన్ హైదరాబాద్: సింగరేణి కాలరీస్ -దక్షిణ మధ్య రైల్వే...
TRS MPs protest in Parliament on Paddy Issue

కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదు: ఎంపి నామా

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం సమస్యపై ఐదో రోజూ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపి...
Suspicious death of NRI Software in Secunderabad

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జనగామ : జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల ఘనపురం మండలం వనపర్తి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల తెలిపిన...
Team India won the toss and elected to bat

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా..

  హైదరాబాద్ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌కు సర్వసిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ముంబయిలో కురుస్తున్న...
CS Somesh Kumar tour of districts on corona vaccine progress

కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ఆ రెండు జిల్లాల్లో సిఎస్ పర్యటన

హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు వరకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, వ్యాక్సినేషన్ పురోగతి, మరింత వేగవంతం చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
Exploit gold by sexually harassing boy

బాలుడిని లైంగికంగా వాడుకుని…

  హైదరాబాద్: బాలుడిని లైంగికంగా వాడుకోవడమే కాకుండా వీడియో రికార్డింగ్స్‌ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, నగదు దోచుకున్న మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి...
Unexpected response to auction of Uppal Bhagayat plots

ఉప్పల్ ‘ధగా’యత్

ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన 23 ప్లాట్లకు రూ.141.61కోట్లు, గజం రూ.లక్షా ఒక వెయ్యి, అతి తక్కువగా గజానికి రూ.53వేలు, నేడు మరి 21 ప్లాట్లకు వేలం గజానికి రూ.1,01,000లు...
Bhoodan Pochampally awarded Best Tourism Village Award

భూదాన్‌పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్...
NGT fines Rs 120 crore for Polavaram project

పోలవరం ప్రాజెక్టుకు రూ.120కోట్ల ఎన్‌జిటి జరిమానా

పోలవరంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘించినందుకు రూ.120 కోట్ల జరిమానా మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు పోలవరం పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రూ.120 కోట్లు జరిమానా విధిస్తూ నేషనల్...
Farmers have to choose Crop rotation method:CM KCR

పంట మార్చండి

పల్లెకు పోయి పంటను చూసిన కెసిఆర్ సాగు'బడి' ఎ'వరి'కీ పట్టని సాగు వదిలి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలకు మళ్లండి వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు ఇతర పంటల సాగుపై...
Omicron threat could come at any time:Dr Srinivasa rao

దేశంలో ఒమిక్రాన్

కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో బయటపడ్డ కొత్త వేరియెంట్ రాష్ట్రానికి రావొచ్చు అప్రమత్తంగా ఉండాలి మాస్క్ తప్పనిసరి లేకపోతే రూ.1000 జరిమానా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ అనుమతితో కఠినంగా వ్యవహరిస్తాం పని ప్రదేశాలు, బహిరంగ స్థలాల్లో...
Center should give clarity on grain purchase:TRS MPs

ధాన్యంపై తేల్చండి

కేంద్రం వైఖరి స్పష్టం చేయండి 4వ రోజూ పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన పలుమార్లు లోక్‌సభ కార్యక్రమాలకు అంతరాయం కేంద్రానికి వ్యతిరేకంగా వెల్‌లోకి వెళ్లి టిఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, స్పీకర్...
Fake SBI call center gang arrested

నకిలీ ఎస్‌బిఐ కాల్ సెంటర్

14 మంది అరెస్టు, దేశవ్యాప్తంగా 195 కేసులు, కోట్లాది రూపాయలకు టోపీ మన తెలంగాణ/హైదరాబాద్: క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని చెప్పి వివరాలు తీసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్న ఢిల్లీకి చెందిన ముఠాను...

బస్ చార్జీల పెంపు సరైనదే

ఆర్‌టిసి సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం మనతెలంగాణ/హైదరాబాద్ : టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ చేపట్టిన ఓ సర్వేలో మెజార్టీ ప్రయాణికులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు నష్టాలను...
Suryapeta DMHO is positive for six in family

సూర్యాపేట డిఎంహెచ్‌ఒ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్‌ఒ...

Latest News