Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సీసపద్య ‘సేద్యగాడు’
ప్రముఖ కళింగాంధ్ర కవి గంటేడ గౌరునాయుడు గారు రైతు సంఘీభావ కవిత్వం పేరిట రోజుకు ఒక కవిత చొప్పున రాస్తూ, పుస్తకంగా ఆవిష్కరించారు. అదే నిరసన కాలంలో రైతు సాధకబాధకాలను పద్యంలో నిక్షిప్తం...
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...
‘బిగ్బాస్లో’ సంతోష్
1000 ఎకరాలు దత్తత
బిగ్బాస్ టీవీ షో వేదికగా ఎంపి జోగినపల్లి
సంతోష్కుమార్ సమక్షంలో నటుడు నాగార్జున ప్రకటన
ప్రతిఒక్కరూ మూడు మొక్కలు నాటి ఈ ఏడాదికి చక్కటి
ముగింపునివ్వాలని పిలుపు...
ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు
దేశంలో 38కి పెరిగిన కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఎపి వైద్యారోగ్య శాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి...
అమరతేజానికి అంతిమ వీడ్కోలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్నాయక్ సాయితేజకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన ఎగువరేగడలో పోలీసు,సైనిక లాంఛనాలతో పూర్తైన అంత్యక్రియలు
మిన్నంటిన జై జవాన్, అమర్ రహే సాయితేజ నినాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు...
రేపు తమిళనాడుకు సిఎం కెసిఆర్
రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సోమవారం తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానశ్రయం నుంచి...
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలోని బౌరంపేటలో...
పుంజుకుంటున్న మెట్రో….
సువర్ణ ఆఫర్ను ఆదరిస్తున్న నగరవాసులు
ఇప్పటివరకు 2లక్షల మంది కొనుగోలు
15జనవరి 2022వరకు అందుబాటులో ఆఫర్
ఇంధన ధరల మోతతో మెట్రో వైపు వెళ్లుతున్న వాహనదారులు
20ట్రిప్పులకు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులకు అవకాశం
హైదరాబాద్: గ్రేటర్...
ప్రైవేటు బడుల్లో జాడలేని కరోనా నిబంధనలు
ఫీజుల ఆరాటం తప్ప చిన్నారులపై శ్రద్ద చూపని యాజమాన్యాలు
ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్, మాస్కులు కనిపించిన పరిస్దితులు
ఒకే తరగతి గదిలో గుంపులుగా కూర్చుంటున్న విద్యార్థులు
వైరస్ ఉనికితో భయాందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
హైదరాబాద్ :...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు అరెస్ట్
ముంబై,పుణె,ఢిల్లీలో సిఐడి దర్యాప్తు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈక్రమంలో ఈ కేసులో ఎ6 సీమెన్స్ మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎ8 డిజైన్...
ఫిబ్రవరిలో మొదటి జెఇఇ మెయిన్..?
చివరివారంలో దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ పరీక్షలు వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం...
రాష్ట్రంలో కొత్తగా 146 కరోనా కేసులు
రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,625 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 146 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...
ఆకట్టుకుంటున్న ‘సేనాపతి’ మోషన్ పోస్టర్..
హైదరాబాద్: విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆలరించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుత కరోనా సమయంలో ఓటిటి హావా నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు నటీనటులు...
కంట్రీ క్లబ్లో జరిగే అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి
హైదరాబాద్ : బేగంపేటలోని కంట్రీక్లబ్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయని వాటిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు ఎ. పద్మ, కె....
క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రాధాన్యం: శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ ఒపెన్ స్ప్రింట్స్,...
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి..
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇబిఎస్బి)పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార...
11మంది ‘మా’ సభ్యుల రాజీనామాలకు మంచు విష్ణు ఆమోదం..
హైదరాబాద్: ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎలక్షన్స్ లో ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది సభ్యుల రాజీనామాలను అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. రాజీనామాలు...
‘జయమ్మ పంచాయితీ’ టీజర్ విడుదల..
హైదరాబాద్: స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. హీరో రానా దగ్గుబాటి చిత్రబృందానికి...
ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..
అమరావతి: దేశంలో కలవరపెడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్లో ఎంటరైంది. ఆదివారం ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్...
రాజమౌళి అద్భుతమైన దర్శకుడు
‘ఆర్ఆర్ఆర్’ మొత్తం కల్పితమే: రాజమౌళి
‘భీమ్ పాత్ర కోసం ఎంతో శ్రమించాః తారక్
‘మూడు షేడ్స్లో కనిపిస్తాః చరణ్
రాజమౌళి సినిమాలో నటించడం నా కల: అలియా
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న...