Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్లో 410 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శనివారం నాడు భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి దగ్గర 410 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 410 గ్రాముల బంగారాన్ని సూట్కేసు ఫ్రేమ్స్లో...
తిరుపతిలో వింత ఘటనలు…
హైదరాబాద్: ఎంఆర్ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. నిన్న ఈ ప్రాంతంలోనే ఇంటి వెనుక...
సంక్రాంతి తరువాత రెండో దఫా కొత్త రేషన్ కార్డులు
గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారుల
1.18లక్షల దరఖాస్తుల్లో 80శాతం పూర్తి చేసినట్లు వెల్లడి
పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంటున్న పౌరసరపరాల శాఖ
అక్రమ కార్డులను గుర్తించి తొలగించేందుకు కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో రెండో దశ...
కరోనా వైరస్పై వైద్యశాఖ అలర్ట్
విద్యాసంస్థలు, షాపింగ్మాల్స్లో జాగ్రత్తలు పాటించేలా చర్యలు
టెక్ మహీంద్ర యూనివర్శిటీ కేసులతో వైరస్ విజృంభణ చేస్తుందని వెల్లడి
గురుకుల వసతిగృహాలు, పాఠశాలల్లో అవగాహన చేయనున్న వైద్యసిబ్బంది
పెళ్లిళ్లు, మార్కెట్లలో గుంపులుగా తిరగవద్దని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో...
నగరాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు: మంత్రి తలసాని
హైదరాబాద్: నగరాభివృద్ది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయడమే కాకుండా నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలు ఎప్పటీకప్పుడు పరిష్కరిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు....
సిఎం కెసిఆర్ను కలిసిన నూతన ఎంఎల్సిలు
హైదరాబాద్ : ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్ఎస్ ఎంఎల్సిలు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును శనివారం ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారిలో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి,...
పౌరుడి నిజాయితీని మెచ్చుకున్న సైబరాబాద్ సిపి
హైదరాబాద్: తనకు దొరికిన డబ్బుల బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లోని పోషక్ ఫుడ్ కంపెనీలో రణ్వీర్...
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి
రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పిఎస్లో తనిఖీలు
సిబ్బందితో మాట్లాడిన సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: నేరాలకు అనుగుణంగా పెట్రోలింగ్, గస్తీని పెంచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్,...
సకాలంలో సమాచారం అందిస్తే కేసుల పరిష్కారం సులభతరం
సింగరేణిలోని న్యాయ విభాగంలో కేసుల స్థితిగతులపై సమీక్ష
అధికారులతో సమావేశం జరిపిన సింగరేణి జిఎం సూర్యనారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి వ్యాప్తంగా పలు సమస్యలపై వివిధ కోర్టుల్లో పలు స్థాయిల్లో ఉన్న కేసులను సత్వరం...
క్వారంటైన్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్: కోవిడ్ పాజిటివ్ నమోదు కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 24న కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డికి...
కోవిడ్ కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన సర్కార్
హైదరాబాద్: కోవిడ్ కొత్త వేరియంట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు భేటీ కానున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. కొత్త...
లేడీ కిలాడీ…. రూ.200 కోట్లకు టోపీ
shilpa chowdary
హైదరాబాద్: ఓ లేడీ కిలాడీ ఏకంగా రూ.200 కోట్ల మోసానికి పాల్పడింది. ఈ లేడీ కిలాడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన శిల్పా చౌదరి ఓ వ్యాపారవేత్తగా చలామణి...
కేంద్రం నిధులు విడుదల చేయాలి: ఉషారాణి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20 వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర...
జగిత్యాలలో పర్యటించనున్న కవిత
హైదరాబాద్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం కొండగట్టు అంజన్నను కవిత దర్శించుకొనున్నారు. అనంతరం శ్రీరామ స్థూప నిర్మాణ పనులు పరిశీలించనున్నారు. తదుపరి జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు...
అండమాన్ తీరంలో అల్పపీడనం…
అమరావతి: అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్నడిన నేపథ్యంలో తిరుపతి, నెల్లూరులలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే...
యువత సమస్యలపై సినిమా
శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్ఎస్సి క్రియేషన్స్, రుద్రాని స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఏది నిజం’ చిత్రాన్ని సీనియర్ నటులు బాబూమోహన్ చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభించారు. శ్రీకృష్ణానగర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో...
కేంద్రం దగా
యాసంగిలో వరి వేయొద్దని చెప్పేసింది, నిరాశతో వెనుదిరుగుతున్నాం, వరి వేయాలని రాష్ట్ర బిజెపి చేస్తున్న
ప్రచారాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం, రాష్ట్ర బిజెపి నేతలకు చెబుతామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి : పీయూష్...
ఏకగ్రీవ స్థానాల్లో కోడ్ ఎత్తివేత
మిగతా ఆరు స్థానిక ఎంఎల్సి స్థానాల బరిలో 26 మంది
ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలపై ప్రత్యేక దృష్టి
ప్రతి ఫిర్యాదునూ పరిశీలిస్తున్నాం, మొత్తం 37 పోలింగ్ స్టేషన్లలో 5326 మంది ఓటర్లు : రాష్ట్ర...
కేంద్రం వల్లే కొనుగోలు జాప్యం
ఇప్పటికైనా పునరాలోచించి తేమ
శాతం నిబంధనలను సడలించాలి
ప్రతిరోజు భారీగా ధాన్యాన్ని
కొంటున్నాం, సేకరణలో జాతీయ
రికార్డు సాధించాం, ఈ గొప్పతనం
సిఎం కెసిఆర్కే చెందుతుంది :
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి...
ఎలక్ట్రికల్ వాహనాలకు మహర్ధశ
రాష్ట్రంలో ప్రతినెలా 2 వేల వాహనాల విక్రయం
మరిన్ని ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టిఎస్ రెడ్కో
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి...