Saturday, May 4, 2024
Home Search

ఉత్తరాఖండ్‌ - search results

If you're not happy with the results, please do another search
India's first cryptogamic garden opened in Uttarakhand

ఇండియా తొలి క్రిప్టోగేమిక్ గార్డెన్

  డెహ్రాడూన్ : భారతదేశపు తొలి క్రిప్టోగేమిక్ గార్డెన్‌ను ఉత్తరాఖండ్‌లో ఆదివారం ప్రారంభించారు. దాదాపుగా 50 రకాల ఫంగి, ఫెర్న్ వంటి రకాలు ఈ గార్డెన్‌లో ఉంటాయి. రాష్ట్రంలోని చక్రతా టౌన్‌లో ఈ గార్డెన్‌ను...
Pushkar Singh Dhami as the new CM of Uttarakhand

ఉత్తరాఖండ్ కొత్త సిఎంగా పుష్కర్ సింగ్ ధామి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి నియమితులయ్యారు. శుక్రవారం సిఎం పదవికి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పుష్కర్ సింగ్ ధామిని ఈ రోజు ఉత్తరాఖండ్...
Uttarakhand CM Tirath Singh resigns

ఉత్తరాఖండ్ సిఎం తీరథ్ సింగ్ రాజీనామా

గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన ముఖ్యమంత్రి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా...
Five died due to drowned in Sarayu River

సరయూ నదిలో కొట్టుకుపోయిన ఐదుగురు యువకులు 

పితోర్‌గఢ్: ఉత్తరాఖండ్‌లోని సరయూ నదిలో బుధవారం ఐదుగురు యువకులు మునిగిపోయారు. పితోర్‌గఢ్ జిల్లా గంగోలీహత్ సమీపంలోని నదిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో స్నానానికి వెళ్లగా...

కుదిపేసిన తుపాను

  పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్‌తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
Badrinath Temple reopened in traditional manner

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు

  గోపేశ్వర్: శీతాకాల విరామం అనంతరం ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం మంగళవారం తెల్లవారుజామున సంప్రదాయ రీతిలో పునఃప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో వెలసిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ప్రధాన అర్చకులు ఈశ్వర్ ప్రసాద్...

తొలిసారి 4 వేలకుపైగా మరణాలు

  4,01,078 కేసులు 4187 మరణాలు, డెత్‌రేట్ 1.09 శాతం 12 రాష్ట్రాల్లో 80 శాతంపైగా కేసులు న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒక్క రోజులో 4 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత సంఖ్యలో...
Chardham Yatra in Uttarakhand Cancelled

చార్‌ధామ్ యాత్ర రద్దు

ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్ర రద్దు ఏడాదికోసారి దర్శనం ఈసారి లేదు కరోనా కేసుల ఉధృతితో జాగ్రత్త చర్య అంతర్గత పూజలే అన్న సిఎం తీరథ్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఏటా వేసవికాలంలో జరిగే చార్‌ధామ్ యాత్రా ఘట్టాన్ని...
National policy on oxygen?

ఆక్సిజన్‌పై జాతీయ విధానం?

  ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
20 Patients escape from Covid Centre in Uttarakhand

20మంది కరోనా రోగులు పరారు..

తెహ్రీ: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. కొవిడ్ చికిత్సా కేంద్రం నుంచి 20మంది రోగులు పారిపొయ్యారు. ఈ పరారీ ఘటన ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో చోటుచేసుకుంది. చికిత్సా కేంద్రం అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి...
Kumbh Mela devotees will distribute Covid as 'prasad'

కరోనా ప్రసాద పంపిణీలో కుంభమేళ భక్తులు

ముంబై మేయర్ కిషోరీ ఘాటు విమర్శ ముంబై : కుంభమేళ నుంచి తిరిగొచ్చిన వారు కరోనా ప్రసాద సంతర్పణ గావిస్తారని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మేయర్ కిశోరీ పెడ్నెకర్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు...
Youth On Hunting Expedition Shot Accidentally

వేటకు వెళ్లిన స్నేహితులు.. బుల్లెట్ తాకి ఒకరు మృతి… ముగ్గురు ఆత్మహత్య

డెహ్రాడూన్: ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులు తుపాకీ పట్టుకొని వేట కోసం అడవికి బయలు దేరారు. దారి మధ్యలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి కింద జారి పడడంతో అకస్మాత్తుగా తుపాకీ పేలడంతో...
Kumbh Mela begins in Haridwar

హరిద్వార్‌లో కుంభమేళా ప్రారంభం

నెగటివ్ రిపోర్టు ఉంటేనే మేళాకు అనుమతి ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద ముమ్మరంగా తనిఖీలు హరిద్వార్: ఉత్తరాఖండ్‌తోసహా దేశంలోని అనేక రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం హరిద్వార్‌లో కుంభమేళా లాంఛనంగా ప్రారంభమైంది. కరోనా...
Uttarakhand flash floods:136 missing to be declared dead

ఆ 136 మంది చనిపోయినట్లే!

ఆ 136 మంది చనిపోయినట్లే! చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన...
Veteran Congress leader Captain Satish Sharma passes away

మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత

  పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ సతీశ్‌ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
Mom's frantic calls saved 25 lives in Uttarakhand

తల్లి ఫోన్ కాల్.. 25మంది ప్రాణాలను కాపాడింది

తల్లడిల్లిన తల్లి ... ఆ దేవి ఫోన్‌కాల్‌తో కొడుకును కాపాడింది తోడుగా 24 మంది ప్రాణాలనూ ఉత్తరాఖండ్ జలవిలయ సమయాన నది ఉగ్రతను పసికట్టి ముప్పు చెప్పింది డెహ్రాడూన్: ఆ క్షణంలో కన్నతల్లికి ఏమన్పించిందో? గుండె...
Rescue team rescue 27 people from disaster

విపత్తు నుంచి 27మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

  18 మృతదేహాలు లభ్యం, ఇంకా 202మంది గల్లంతు సహాయక చర్యలకే ప్రథమ ప్రాధాన్యత ః ఉత్తరాఖండ్ సిఎం రావత్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని వరద విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు సోమవారం కూడా కొనసాగాయి. సహాయక...
Excessive human intervention is catastrophe of Uttarakhand

మితిమీరిన మానవ ప్రమేయమే ఉత్తరాఖండ్ వైపరీత్యం

  పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం న్యూఢిల్లీ : పర్యావరణ పరంగా కీలకమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ కార్యకలాపాలే ఉత్తరాఖండ్ లోని వాతావరణ పరిస్థితులు అధ్వాన్నం కాడానికి ఈనాడు జలప్రళయానికి దారి తీశాయని పర్యావరణ శాస్త్ర...
AIKSCC and BKU withdraw from farmers protest: VM Singh

రిపబ్లిక్ ‘ఢీ’

పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా...
PM Modi get emotional on Vaccine Dry day 1

దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి

“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌” ప్రధాని నోట గురజాడ మాట దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్‌తో కొత్త వైరస్ ఆటకట్టు...

Latest News