Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
మితిమీరిన మానవ ప్రమేయమే ఉత్తరాఖండ్ వైపరీత్యం
పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం
న్యూఢిల్లీ : పర్యావరణ పరంగా కీలకమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ కార్యకలాపాలే ఉత్తరాఖండ్ లోని వాతావరణ పరిస్థితులు అధ్వాన్నం కాడానికి ఈనాడు జలప్రళయానికి దారి తీశాయని పర్యావరణ శాస్త్ర...
రిపబ్లిక్ ‘ఢీ’
పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ
గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు
తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా...
దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి
“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” ప్రధాని నోట గురజాడ మాట
దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు
12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్తో కొత్త వైరస్ ఆటకట్టు...
10 రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ
ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లోనూ : కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) సోమవారం వరకల్లా పది రాష్ట్రాల్లో నిర్ధారణ అయిందని కేంద్ర పశుసంవర్థకశాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు కేరళ, రాజస్థాన్,...
దేశంలో నేటి నుంచి రెండో వ్యాక్సిన్ డ్రైరన్
న్యూఢిల్లీ :దేశంలో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ఈనెల 8 శుక్రవారం నుంచి రెండో విడత డ్రైరన్ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ...
హైకోర్టు సిజెగా హిమా కోహ్లి
హైదరాబాద్ : హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంటూ...
రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా హిమాకోహ్లీ
హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీ పదోన్నతిపై రాష్ట్ర హైకోర్టు చీఫ్గా జస్టిస్గా నియామకమయ్యారు. ప్రస్తుత తెలంగాణ చీఫ్ జస్టిస్ చౌహాన్ను ఉత్తరాఖండ్కు బదిలీ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన...
గుజరాత్లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం
ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్పర్సన్లు
గాంధీనగర్: లోక్సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
కరోనాతో బిజెపి ఎంఎల్ఎ మృతి
డెహ్రాడూన్: కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. బిజెపి ఎంఎల్ఎకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. సురేంద్ర సింగ్ జీనాకు (50) కరోనా వైరస్ సోకడంతో 15...
సామాజిక న్యాయమేనా?
షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారిపై నాలుగు గోడల మధ్య, జనాంతికంగా చేసే అవమానకర వ్యాఖ్యలను నేరపూరితమైనవిగా పరిగణించరాదని, బయటి వారు సాక్షులుగా లేని అటువంటి దూషణలు దోషం కిందికి రావని ముగ్గురు...
ఢిల్లీలో 10 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిన కనీస ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కనీస ఉష్ణోగ్రత మంగళవారం 10 డిగ్రీలకు పడిపోయింది. ఇదే వాతావరణం మరో రోజు కొనసాగితే ఢిల్లీలో చలిగాలుల తీవ్రతను ప్రకటిస్తామని భారత వాతావరణ శాఖ తెలిపింది. గడచిన నాలుగైదు...
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
యుద్ధమేనా?
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎత్తున బలగాల తరలింపు
యుద్ధ ట్యాంకులతో చైనాకు దీటుగా భారత్ సన్నద్ధం
నిత్యం అప్రమత్తంగా ఉండండి, కేంద్ర బలగాలకు కేంద్ర హోంశాఖ అదేశాలు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
కల్తీ సారా విషాదం
పంజాబ్లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
సోనూసూద్ ఆదర్శం
ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకోడంలో అసాధారణ చరిత్ర సృష్టిస్తున్న నటుడు సోనూసూద్ను గురించి చెప్పుకోని వారు లేరు. ఊరూరా, వాడవాడలా ఇతడి పేరు మారుమోగుతున్నది. నటుడుగా కంటే ఆపద్బాంధవుడుగా ఈయన గడించుకుంటున్న...
దేశంలోని టైగర్ రిజర్వుల్లో 1923 పులులు
న్యూఢిల్లీ: దేశంలోని టైగర్ రిజర్వుల్లో మొత్తం 1,923 పులులున్నాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నట్టు తెలిపింది. కార్బెట్ టైగర్ రిజర్వ్లో 231,...
డెహ్రాడూన్లో భవనం కూలి ముగ్గురు మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని చుక్కువాలలో ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భవనంకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుక్కున్న మరో ముగ్గురిని ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. గాయపడిన...
రెండు వారాలు ముందే దేశమంతా విస్తరించిన రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాకన్నా రెండు వారాల ముందే యావత్ దేశాన్ని తాకాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు 45 రోజుల...