Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...
టీకాలపై సంకోచిస్తే కరోనా కొత్త మహమ్మారి ముప్పు తప్పదు
వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా టీకాల కార్యక్రమం ఇతోధికంగా పెరుగుతున్నా అదింకా చాలదని, టీకాలు తీసుకోకూడదని ప్రజలు ఎవరైనా నిర్ణయించుకుంటే కొత్త మహమ్మారి పుట్టుకొచ్చే ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు....
చావుకు దగ్గర్లో చైనా జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్
బీజింగ్: చైనా పాత్రికేయురాలైన ఝాంగ్ ఝాన్(38) 2020లో వూహాన్కు వెళ్లి అక్కడ కోవిడ్ మహమ్మారి పరిస్థితిపై రిపోర్టింగ్ చేసింది. ఆమె ఓ మాజీ న్యాయవాది కూడా. వ్యాధి ప్రబలిన తీరు, దానిని నియంత్రిస్తున్న...
ఈ వారం యూరప్లో 6 శాతం పెరిగిన కేసులు: డబ్లూహెచ్ఒ
జెనీవా: వరుసగా ఐదోవారం యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్ఒ) తెలిపింది. ఈ వారం కొత్త కేసులు దాదాపు 30 లక్షలు లేదా 6 శాతం అధికంగా నమోదయ్యాయి. గతవారం...
వాతావరణ సదస్సు కాప్26లో మోడీ ప్రతిజ్ఞ!
గ్లాస్గో: ప్రపంచంలో కర్బనపు ఉద్గారాలను వెదజల్లుతున్న మూడో అతి పెద్ద దేశమైన భారత్, 2070 నాటికి ఉద్గారాలు వెదజల్లే విషయంలో నెట్-జీరో కార్బన్డైఆక్సయిడ్ సాధించగలదని ‘కాప్26 వాతావరణ సదస్సు’లో ప్రధాని మోడీ ప్రకటించి...
కోహ్లి సేన సెమీస్ ఆశలకు తెరపడినట్టే?
అనూహ్యం జరిగితే తప్ప ముందుకు వెళ్లడం కష్టమే!
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్లో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోతున్నాడు. వరుస...
గ్లాస్గో సదస్సుకు ప్రధాని మోడీ
జాన్సన్, ఐరాసనేతల స్వాగతం
120 మంది నేతల వేదిక
జేమ్స్బాండ్లు కావాలన్న బోరిస్
గ్లాస్గో : స్కాట్లాండ్లో ఆరంభమైన ఐరాస వాతావరణ మార్పుల సదస్సు (కాప్ 26)కు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హాజరయ్యారు. ఆయనకు...
సాంకేతికత సహాయంతో విద్యార్థులకు హైబ్రిడ్ విద్యాభోధన
మన తెలంగాణ,సిటీబ్యూరో: గత రెండేళ్లుగా సాంకేతిక పురోగతులతో వేగంగా పెనుమార్పులు చెందడంతో పాఠశాలలు, వ్యాపారాలు, వ్యక్తులు డిజిటలైజేషన్, పర్సనలైజేషన్ అనుగుణంగా మారాయి. అదే కోవలో ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ బాచుపల్లి స్కూల్ సాంకేతిక ప్రపంచంలో...
ప్రపంచ ఆకలి తీర్చడానికి 6 బిలియన్ డాలర్లు సరిపోతాయా?
న్యూయార్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు, ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్లూఎఫ్సి)కి చెందిన డేవిడ్ బెస్లీకి మధ్య ఇటీవల వాదపోవాదాలు రంజుకున్నాయి. “ప్రపంచం ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను ప్రపంచ సంపన్నులు జెఫ్...
గ్లాస్గోలో అధికారికంగా ఆరంభమైన ‘కాప్26’ సదస్సు
గ్లాస్గో: రెండు వారాలపాటు కొనసాగే ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్26) స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఆదివారం అధికారికంగా ఆరంభమైంది. ఈ సదస్సు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు కొనసాగతుంది. ఉద్గారాల...
రాష్ట్రానికి మరో దిగ్గజ సంస్థ
హైదరాబాద్లో ఫ్లగ్ అండ్ ప్లేటెక్ సెంటర్ కేంద్రం
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర రాజధానిలో ప్రపంచ అతిపెద్ద ఓపెన్ ఇన్నోవేషన్ ఫ్లాట్ఫారం
డిసెంబర్ మొదటివారంలో ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్కు తెలియజేసిన సంస్థ అధినేతలు
మన తెలంగాణ/హైదరాబాద్...
ధాన్యం కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
జనగామ, అక్టోబర్ 30: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి...
‘మోల్నుపిరవిర్’ తయారీకి 105 వర్ధమాన దేశాలను అనుమతి!
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న వేళ దీన్ని అరికట్టడానికి త్వరలో అందుబాటులోకి రానున్నతమ పిల్ను 105 అభివృద్ధి చెందిన దేశాల్లో చౌక గా ఉత్పత్తి చేసి విక్రయించడానికి అనుమతిస్తామని...
టిఎంసిలో చేరిన లియాండర్ పేస్
పణాజీ: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, అలనాటి నటి నఫీసా అలి శుక్రవారం నాడిక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విలేకరుల సమావేశంలో లియాండర్...
విమానయాన రంగం వృద్ధి దశలో ఉంది: కెటిఆర్
పారిస్: ఫ్రెంచ్ ఎస్ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకారాలను అవకాశాలను అందిస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రతినిధి బృందం రెండవ రోజు పారిస్లో వివిధ గ్లోబల్ సీఈఓలతో సమావేశాలు నిర్వహించింది. ఫ్రాన్స్లో...
కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచాం
ఇండో ఆసియాన్ సదస్సులో మోడీ
న్యూఢిల్లీ : ఆసియాన్ ఐక్యత, కేంద్రీకృత భారత్కు అత్యంత కీలకమైన అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ ఆసియాన్ భాగస్వామ్యం 30వ వార్షికోత్సవ నేపథ్యంలో వచ్చే...
అచ్చంపేటలో 140 జంటలకు సామూహిక వివాహాలు….
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గిరిజనులలో చైతన్యం తెస్తూ సమ సమాజంలో తాము కూడా భాగమేనని ఒక్క నానుడిని వినిపిస్తూ దేశ ఆర్థికరంగంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అనాదిగా వస్తున్న వాళ్ళ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న...
భారత్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ హైపర్ కారు ’ఏకాంక్’
న్యూఢిల్లీ: పూర్తిగా కార్బన్ ఫైబర్తో నిర్మించిన ‘ఏకాంక్’ ఎలక్ట్రిక్ హైపర్ కారు భారత్కు సాధ్యమైంది. ఈ కారును ఫైబర్తో నిర్మించడం వల్ల బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీని పవర్ అవుట్పుట్ 722...
తెలంగాణ తలసరి ఆదాయం రెండింతలు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: 20 ఏళ్ళ ఉజ్వల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి చారిత్రాత్మకమైన విజయాలను సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పరిపాలన సందర్భంలో నూతన ఆవిష్కరణలెన్నో చేసిందని, భారత...
ఆత్మ విశ్వాసమే అఫ్గాన్ బలం
స్కాట్లాండ్తో నేడు ఢీ
షార్జా: టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్, తొలి సారిగా ప్రపంచకప్ సూపర్12కు అర్హత సాధించిన స్కాట్లాండ్తో తలపడనుంది. క్రికెట్లో పసికూన అయినా అఫ్గానిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్లో...