Friday, May 3, 2024
Home Search

రాత పరీక్షలు - search results

If you're not happy with the results, please do another search
Raju accused of murder commits suicide

హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గురువారం ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్‌లో అంత్యక్రియలు పూర్తి మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
jee main result 2021 session 4

జెఇఇ మెయిన్‌లో తెలంగాణ ఘనత

కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యకు మొదటి ర్యాంకు రాష్ట్రంలో ఏడుగురికి వంద పర్సంటైల్, మొత్తం మీద 18 మందికి ఫస్ట్ ర్యాంకు మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది....
Corona positive for Ravi Shastri

రవిశాస్త్రికి కరోనా పాజిటివ్

  ఓవల్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బిసిసిఐ కార్యదర్శి జై...
RTC MD Sajjanar Inspection at Tarnaka Hospital

తార్నాక ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యం: సజ్జనార్ భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ మనుగడ బాగుంటుందని, ఈ మేరకు ఆర్టీసి ఆసుపత్రులలో మరింత మెరుగైన వైద్యం అందించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు టిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఉద్యోగులకు...
Minister sabitha sudden inspection at Mahabubia Girls School

ఒకటో తేదీ నాటికి పాఠశాలలను పూర్తిగా సిద్ధం చేయాలి

పాఠశాలల్లో అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహబూబియా బాలికల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి...
Two Districts selected for health profile project

హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ఆ రెండు జిల్లాలు ఎంపిక…

హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి...

ఎపిలో కరోనా తగ్గుముఖం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 11 మరణాలు సంభవించాయి. కరోనాతో చికిత్సపొందుతూ సోమవారం నాడు 1,929 మంది డిశ్చార్జ్...

ఎపిలో మరో 2,068 మందికి కరోనా

వచ్చేనెల 14 వరకు నైట్ కర్ఫ్యూ పొడగింపు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 80,641 పరీక్షలు నిర్వహించగా 2,068 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,64,117కి...
Dengue fever in Hyderabad

గ్రేటర్ పై డెంగీ దండయాత్ర

భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు జిహెచ్‌ఎంసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలంటున్న వైద్యాధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థారణ ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు గ్రేటర్ ఇటీవల కురిసిన భారీ వానలకు...
Kerala oldest learner Bhageerathi Amma passed away

మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి

కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం...
TS SSC Results 2022 will release on June 26th

ఎపి ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి: ఎపి ఇంటర్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్ పరీక్షలను రద్దు చేశామని మంత్రి తెలిపారు. జులై 31 ఫలితాలు...
7 members of England team test positive for Covid 19

ఇంగ్లండ్ జట్టులో కరోనా కల్లోలం

ఇంగ్లండ్ జట్టులో కరోనా కల్లోలం కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్, పాక్‌తో సిరీస్‌కు కొత్త జట్టు ఎంపిక లండన్: భారత్‌తో జరిగే కీలకమైన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో...
Two Members dead with fighting in karnataka

ఘర్షణ…. ఇద్దరి ప్రాణాలు తీసింది….

బెంగళూరు: వదిన-మరదలి మధ్య ఘర్షణ ఇద్దరు ప్రాణాలు తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరి- ప్రియాంక(35) అనే దంపతులు కంబదహళ్లి గ్రామంలో నివసిస్తున్నారు....

యుపిలో బిజెపి భవిత!

  వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
Young Man injured after his friends attack in Hyd

నడిరోడ్డుపై పట్టపగలు భార్యను కత్తితో పొడిచి…..

గాంధీనగర్: నడిరోడ్డుపై జనాలు చూస్తుండగానే భార్యను భర్త కత్తితో పొడిచి చంపిన సంఘటన గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ సిటీ కలావాడ్ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నీతా దాభి(45), ప్రఫూల్...
UP Govt Announces Relaxations In Covid Curfew

ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూ ఎత్తివేత

లక్నో: ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. యుపి రాష్ట్రంలోని మొత్తం...

ఐబిపిఎస్ ఆర్‌ఆర్‌బి… 10,493 పోస్టులకు నోటిఫికేషన్

ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐబిపిఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10,493 ఖాళీల్లో నియామకాలు చేపట్టనుంది. జూన్ 8 నుంచి 28లోగా దరఖాస్తు...

టీకా బాధ్యత మాదే.. అందరికీ ఉచితం

  ఉత్పత్తి దార్ల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు అందిస్తాం రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు 21 తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా ప్రైవేటు రంగానికి అందుబాటులో 25 శాతం డోసులు నవంబర్ నాటికి...
Cruel political game in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో క్రూర రాజకీయ క్రీడ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు....
5 of same family died of Covid in Hyderabad

కుటుంబంలో ఐదుగురు మృతి

45 రోజుల్లో ఐదుగురిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి ఆస్పత్రిలో కోలుకుంటున్న మరో ఇద్దరు టిఎస్‌ఎండిసిలో జిఎంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న దీప్తి మృతి, పెద్దమ్మ, పెద్దనాన్న, మేనమామలు కూడా.. మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం ప్రతిరోజు కరోనాతో ఎక్కడో ఒక దగ్గర...

Latest News

భానుడి భగభగ