Home Search
వరల్డ్కప్ - search results
If you're not happy with the results, please do another search
అదరగొట్టిన మిథాలీ సేన..
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ ఆటతో అలరించింది. ఒక వేళ వర్షం రెండు రోజుల పాటు అంతరాయం కలిగించకపోతే ఈ...
ఆందోళన కలిగిస్తున్నఇషాన్, సూర్యకుమార్ల ప్రదర్శన..
దుబాయి: యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ సీజన్14లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లకు త్వరలో జరిగే ప్రపంచకప్లో చోటు ఉంటుందా లేదా అనేది...
ఆ సత్తా రోహిత్కే ఉంది: గవాస్కర్
ముంబై: రానున్న రెండు ట్వంటీ20 ప్రపంచకప్లకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తే టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో జరిగే వరల్డ్కప్తో...
కోహ్లి నిర్ణయంతో సంబంధంలేదు
బిసిసిఐ కోశాధికారి అరుణ్ దుమాల్
ముంబై: ప్రపంచకప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనతో బిసిసిఐకి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు....
టీమిండియాకు కలిసివచ్చే అంశమే..
న్యూఢిల్లీ: యుఎఇలో ఐపిఎల్ టోర్నమెంట్ జరగడం టీమిండియాకు ఎంతో కలిసి వచ్చే అంశమని బిసిసిఐ కార్యదర్శి జై షా అభిప్రాయపడ్డారు. ఐపిఎల్ ముగిసిన వెంటనే ట్వంటీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్ కూడా...
విరాట్ కోహ్లి నిర్ణయం సరైంది కాదు
న్యూఢిల్లీ: వరల్డ్కప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి మరికొంత కాలం పాటు టి20...
అరుదైన గౌరవంగా భావిస్తా
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్కు కోచ్గా కొనసాగడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ వార్తా...
నిరాశకు గురయ్యా : మహ్మద్ సిరాజ్
దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్లో తలపడే జట్టులో తనకు స్థానం దక్కక పోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండి యా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్కప్...
ఎడారి గడ్డపై ఐపిఎల్ సందడి
దుబాయి: ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్ ఎడాది గడ్డ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సిద్ధమవుతోంది. మలి దశ టోర్నీ కోసం ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు దుబాయి చేరుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై...
ఈసారి కంగారూలదే ట్రోఫీ
మెల్బోర్న్ : యుఎఇ వేదికగా జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ దేశ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఇతర జట్లతో...
పాకిస్థాన్తో పోటీ టీమిండియాకు మంచిదే: గౌతం గంభీర్
ముంబై: ట్వంటీ20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనున్న విషయం తెలిసిందే. దీనిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించాడు. వరల్డ్కప్ మొదటి మ్యాచ్లోనే పాకిస్థాన్తో...
ప్రేక్షకుల సమక్షంలో ఐపిఎల్!
బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్
ముంబై: దుబాయి వేదికగా వచ్చే నెలలో ఆరంభవమవుతున్న ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్ను అభిమానుల సమక్షంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. దీని...
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు చేసిన ఐసిసి
యుఎఇ, ఒమన్ వేదికలుగా టి20 వరల్డ్కప్
అక్టోబర్ 17 నుంచి మెగా టోర్నీ, నవంబర్ 14న ఫైనల్
అధికారికంగా ప్రకటించిన ఐసిసి
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,...
ఫైనల్ సమరం నిరాశ కలిగిస్తోంది: వివిఎస్ లక్ష్మణ్
ముంబై: భారత్న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ పోరు తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించడం లేదని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్కు...
ఫైనల్ పోరుకు వర్ష గండం!
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి శుక్రవారం తెరలేవనున్న విషయం తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్భారత్ జట్ల...
ఐపీఎల్ 2021 మిగితా మ్యాచ్లు అక్కడే.. స్పష్టం చేసిన బిసిసిఐ
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14కు సంబంధించి మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)...
ద్రవిడ్ సార్ అంటే ఎంతో భయం ఉండేది.. పృథ్వీషా
ముంబై: అండర్19 టీమ్కు కెప్టెన్గా వ్యవహరించిన సమయంలో అప్పటి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ను చూస్తే జట్టు సభ్యులందరికి ఒక రకమైన భయం ఉండేదని భారత యువ ఓపెనర్ పృథ్వీషా పేర్కొన్నాడు. 2018...
సెప్టెంబర్లో ‘సెకండాఫ్’?
యూఎఈలో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు!
ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14 మిగిలిన మ్యాచ్లను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
విరాట్కు మరో అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. కోహ్లి ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ది డికేడ్ (2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో కూడా కోహ్లి ఓ...