Home Search
ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్ను నాశనం చేస్తున్న మమత
న్యూఢిల్లీ: బెంగాల్ రైతాంగానికి అక్కడి మమత ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్రం తరఫున అందే ప్రయోజనాలను రైతులకు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపించారు. పిఎం కిసాన్...
బెంగాల్లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఖరారు
న్యూఢిల్లీ: రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ గురువారం అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ పిసిసి గతంలో సిఫార్సు చేసిన...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: డిడిసి ఎన్నికల్లో అధికరణం 370 రద్దుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, జమ్మూకాశ్మీర్ ప్రజల వాణిని కేంద్రం వినిపించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రజలు గుప్కార్ కూటమికి అనుకూలంగా...
ఏడు నెలల్లోనే కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం
జెరూసలెం: ఏడు నెలల ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం కుప్పకూలింది. గడువు లోగా బడ్జెట్ ఆమోదం పొందక పోవడమే ప్రభుత్వం కూలిపోడానికి కారణమైంది. వచ్చే ఏడాది మార్చి 23 న ఇజ్రాయెల్లో ఎన్నికలు...
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
జమ్ముకశ్మీర్ డిడిసి ఎన్నికల్లో గుప్కార్ కూటమి ఆధిక్యత
శ్రీనగర్ : గత ఏడాది ప్రత్యేక హోదా కోల్పోయి, కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన జమ్ముకశ్మీర్లో మొట్టమొదటి సారి జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం లోని...
రాసిపెట్టుకోండి.. బిజెపి రెండంకెలు దాటదు
ప.బెంగాల్ వేరు ఇతర రాష్ట్రాలు వేరు
నా జోస్యం తప్పనితేలితే ట్విటర్ నుంచి వైదొలుగుతా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
కొల్కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రెండంకెల సీట్ల బలాన్ని దాటలేదని ఎన్నికల వ్యూహకర్త...
నేపాల్ సంక్షోభం
నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
బెంగాల్ మార్పును కోరుకుంటోందా?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర...
మహిళల ఇంటి పనికి వేతనం
ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
ప్రభుత్వ సేవలకు ప్రత్యేక చట్టం
ఏడు హామీలతో కమల్హాసన్ ఎంఎన్ఎం మేనిఫెస్టో
కాంచీపురం: తమ పార్టీ అధికారం చేపడ్తే మహిళల ఇంటి పనికి వేతనం ఇస్తామని ఎంఎన్ఎం వ్యవస్థాపకుడు కమల్హాసన్ హామీ ఇచ్చారు....
త్వరలో తెలంగాణ పిసిసి నేత ఖరారు?
కాంగ్రెస్లో సంస్థాగత మార్పుల స్పీడ్
న్యూఢిల్లీ : తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నాయకత్వాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళించాలని కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులపై సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు...
నేపాల్ పార్లమెంట్ రద్దు
ఏప్రిల్-మేలో మధ్యంతర ఎన్నికలు
విస్తుపరిచిన సంచలన నిర్ణయం
ప్రధాని ఓలి మంత్రి మండలి సిఫారసును ఆమోదించిన దేశాధ్యక్షురాలు
నిర్ణయాన్ని ఖండించిన పాలక కమ్యూనిస్టు పార్టీ
ఖాట్మండూ : నేపాల్ పార్లమెంట్ రద్దయింది. ప్రధాని కెపి శర్మ ఓలి సిఫార్సు...
అసమ్మతి నేతలతో సోనియాగాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్త నేతలు శనివారం సమావేశమయ్యారు. ఢిల్లీలోని టెన్ జన్పథ్లోని ఆమె నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్...
బండిసంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
వరంగల్: బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కు ఇదే మొదటి.. చివరి పదవన్నారు. 4 సార్లు ఓడారనే జాలితోనే ప్రజలు బండిని...
హైదరాబాద్ పార్టీ బిజెపికి ‘బి టీమ్’లా వ్యవహరిస్తోంది: మమత బెనర్జీ
కోల్ కతా: హైదరాబాద్ పార్టీ బిజెపికి 'బి టీమ్'లా వ్యవహరిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెంగాల్ లో రాజకీయా కాక వేడెక్కుతోంది. దీంతో...
బిజెపి X తృణమూల్
దేశమంతటా ఎదురులేని ప్రాబల్యాన్ని గడించుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్పై దృష్టి కేంద్రీకరిస్తుందని చాలా కాలంగా అనుకుంటున్నదే. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో అక్కడ...
ఆ ముగ్గురు ఐపిఎస్ అధికారులదే బాధ్యత
నడ్డా కాన్వాయ్పై దాడి ఘటనపై తేల్చిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాపై జరిగిన దాడికి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి డిప్యుటేషన్పై వెళ్లిన ముగ్గురు ఐపిఎస్...
ఖేదం, మోదం
బీహార్ శాసన సభ ఎన్నికల బొటాబొటీ విజయం తర్వాత విషాదానందాలు అనదగిన రెండు విరుద్ధ ఓటు ఫలితాలు భారతీయ జనతా పార్టీకి లభించాయి. అందులో మొదటిది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల శాసన మండలి ఎన్నికలది...
గూగుల్ సెర్చ్లో ఐపిఎల్ టాప్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా గురించిన వార్తలకు మీడియాలో అధిక ప్రాధాన్యత ఇచ్చినా, ఐపిఎల్ 13వ ఎడిషన్ను ఇంటర్నెట్లో ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ఇండియా ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2020’ వెల్లడించింది. గతేడాది ఐసిసి...