Home Search
ఇస్రో - search results
If you're not happy with the results, please do another search
గ్లాస్గో సదస్సు.. వాతావరణ మార్పుల వల్ల ద్వీపదేశాలకు తీవ్ర నష్టం
ఆ దేశాలకు మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ
గ్లాస్గో: ద్వీప దేశాల మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్ట్ను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల ఈ దేశాలు తీవ్రంగా...
ఆరు నెలలే జీవిత కాలమైనా ఏడేళ్లు పూర్తి చేసిన మార్స్ ప్రోబ్
ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయిగా శాస్త్రవేత్తల ప్రశంస
బెంగళూరు : అంగారక గ్రహంపై పరిశోధనలకు ఉద్దేశించి భారత్ పంపిన వ్యోమనౌక ప్రోబ్ జీవితకాలం కేవలం ఆరునెలలుగా రూపొందించినప్పటికీ ఏడేళ్లు పూర్తి చేసుకోవడం భారత...
గగన్యాన్ తొలి హాట్టెస్టు సక్సెస్
బెంగళూరు: గగనయాన్కు సంబంధించి ఇస్రో శనివారం అత్యంత కీలకమైన సన్నాహక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. గగన్యాన్ ఇంధన వ్యవస్థకు చెందిన సిస్టమ్ డిమాన్స్ట్రేషన్ మోడల్(ఎస్డిఎం)కు తొట్టతొలి హాట్ టెస్టు జరిపారు. అత్యున్నత ఉష్ణోగ్రతలను...
చంద్రయాన్ 3 ప్రయోగం ఈఏడాది లేనట్టే
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా చంద్రయాన్ 3 ప్రయోగాలు నిలిచిపోవడంతో ఈ ప్రయోగం మరింత ఆలస్యం కానున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్...
గగన్యాన్ తొలిదశకు లాక్డౌన్ బ్రేక్
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ప్రతిష్టాత్మక గగన్యాన్లో తొలి అడుగుకు విఘ్నం ఏర్పడింది. డిసెంబర్లో తలపెట్టిన గగన్యాన్ తొలి సిబ్బందిరహిత యాత్ర జాప్యం అవుతుందని సోమవారం ఇస్రో ఛైర్మన్ కె...
ఆసక్తికరంగా మాధవన్ ‘రాకెట్రీ’ ట్రైలర్..
కోలీవుడ్ హీరో మాధవన్ ప్రధానాపాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాధవన్ ఈ మూవీకి రచన, దర్శకత్వం...
వాయు అధ్యయన రాకెట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం రోహిణి శ్రేణి సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు అధికారికంగా ప్రకటించింది. వాతావరణంలోని తటస్థ...
స్పేస్హబ్గా రాష్ట్రం
అంతరిక్షయాత్రల ఉత్పత్తులు, సేవల వాణిజ్య కేంద్రంగా తెలంగాణ
స్పేస్టెక్ విధానాన్ని రూపొందించాలని నిర్ణయం అంతరిక్ష రంగంలో దేశీయ ఉత్పత్తిని
పెంచడం లక్షంగా కృషి : ఆదివారం నాడు వాటాదారులతో నిర్వహించిన వర్చువల్
సదస్సు సందర్భంగా ఐటిశాఖ ముఖ్యకార్యదర్శి...
భారత్ చంద్రయాన్-3 వచ్చే ఏడాదికి వాయిదా
న్యూఢిల్లీ : భారత్ అంతరిక్ష యాత్ర చంద్రయాన్3 వాయిదా పడింది. 2022 లో దీన్ని చేపడతామని భారత అంతరక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ కె. శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 3, గగన్యాన్...
అంతరిక్షంలోకి ప్రధాని మోడీ ఫొటో
25వేల మంది పౌరుల పేర్లు
28నాటి ప్రయోగం ద్వారా పంపనున్న ఇస్రో
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఓ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల...
ఉరుములు, పిడుగులపై బాలాసోర్లో దేశంలోనే తొలి పరిశోధనా కేంద్రం
ఐఎండి డిజి మృత్యుంజయ్ వెల్లడి
భువనేశ్వర్: ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షంపై పరిశోధనలకు సంబంధించి ఒక పరీక్షా కేంద్రాన్ని(టెస్ట్బెడ్) ఒడిషాలోని బాలాసోర్లో దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. పిడుగుల...
మధ్యాహ్నం 3.41 గంటలకు నింగిలోకి పిఎస్ఎల్వి సి-50
హైదరాబాద్: పిఎస్ఎల్వి సి-50వ రాకెట్ను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం 3.41 గంటలకు పిఎస్ఎల్వి సి-50 రాకెట్ను...
ఏరో సైంటిస్టు రొద్దం కన్నుమూత
కలాంతో పనిచేసిన విశిష్టుడు
బెంగళూరు: పద్మ విభూషణ్ , ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ మరణించారు. ఎరోస్పేస్ సైంటిస్టుగా దేశ అంతరిక్ష విశిష్ట కార్యక్రమాలకు తన సేవలు అందించిన నరసింహ వయస్సు 87...
శాస్త్రవేత్తలను అభినందించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పిఎస్ఎల్వి-సి 49 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ రాకెట్ ద్వారా ఎర్త్...
అంతరిక్ష సంపదపై భారత్ దృష్టిపెట్టాలి
ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ సూచన
బెంగళూరు: భారతదేశం తన అంతరిక్ష సంపదను పెంపొందించుకుని మారుతున్న కాలానికి దీటుగా తన అంతరిక్ష నిఘా వ్యవస్థను విస్తరించుకోవాలని ఇస్రో మాజీ చైర్మన్, ప్రముఖ అంతరిక్ష...
విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...
ఇంటి యజమానికి కరెంట్ బిల్లు షాక్
మూడు నెలల బిల్లు రూ.7 లక్షలు
ప్రతి నెలా వచ్చేది రూ.500ల లోపే
హైదరాబాద్: కరెంట్ బిల్లులపై ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, తాజాగా కామారెడ్డిలోని ఇస్రోజివాడ గ్రామానికి చెందిన ఓ ఇంటి యాజమానికి...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
ఆర్డిలో మహిళలకు ఇదా న్యాయం?
రాష్ట్రపతి కోవింద్ ఆవేదన
న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి
డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి
లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...