Home Search
ప్రధాన మంత్రిని - search results
If you're not happy with the results, please do another search
నాడు ఆంధ్ర, నేడు కేంద్రం నిత్య దోపిడీలో తెలంగాణ
ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.లక్షా40వేల 329 కోట్లు
నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఇంకా రూ.24వేల కోట్లు రావాలి
విభజన చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల...
ఇక వ్యవసాయ ప్రగతి
ఆడబిడ్డలు, అన్నదాతలతో ఆత్మీయ సమావేశాలతో మొదలు
ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దీనికోసం పార్టీశ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం
రేవంత్-ఈటల రహస్య ఒప్పందం
విభజన హామీలను విస్మరించిన కేంద్రం ,...
బిసి జనగణన జరపాలి
శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రంలో 50% బిసిలున్నారు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో బిసిల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు...
ఈసారికి దొడ్డుబియ్యం తీసుకోండి
రాష్ట్రాలు విదేశాలకు అమ్మే
అవకాశాలను గుర్తించాలి
కేంద్రమంత్రి పీయూష్
గోయల్ను కలిసి విజ్ఞప్తి
చేసిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సోమవారం కేంద్ర ఆహార,...
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...
చక్రాలకు మళ్లీ చమురు
ఆర్టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం
ఆర్టిసిని, విద్యుత్ సంస్థలను
గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో
రావాలని అధికారులకు సిఎం కెసిఆర్
ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో
చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని
వెల్లడి...
3306 కిలో మీటర్లను జాతీయ రహదారులుగా గుర్తించాలి: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం కెసిఆర్ పలు ప్రతిపాదనలు సమర్పించారు....
సహకార సంఘాలు బలోపేతానికి కృషి: ఎర్రబెల్లి
హైదరాబాద్: మంగళవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నూతన కమిటీ ఏర్పాటు కాబడిన...
24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర..
పాతబస్తీ నుంచే ప్రారంభం...
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో 250 రోజులకు పైగా కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్ వెల్లడించారు. బర్కత్పురాలోని...
జయశంకర్ సార్ యాదిలో
అది 1953 వరంగల్ నగరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ గుంపులో ఒక విద్యార్థి నోటి నుండి...
నిరంకుశ చట్టాలపై సమీక్ష!
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(రాజద్రోహం) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ విధంగా స్వతంత్ర...
అసమ్మతివాదులను బుజ్జగించేందుకే కేంద్ర క్యాబినెట్లో మార్పులు
కాంగ్రెస్ ఆరోపణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలిలో జరుగుతున్న భారీ మార్పులు మెరుగైన పనితీరు కోసమో లేక పాలన కోసమో కాదని, ప్రభుత్వ వైఫల్యాలను పంచడానికి, అసమ్మతివాదులను సర్దుబాటు చేయడానికి జరుగుతోందని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్...
మంత్రి కెటిఆర్తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భేటీ
నర్సంపేట పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పలు అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనులకు నిధులు కేటాయించండి
మంత్రికి ఎమ్మెల్యే వినతి
హైదరాబాద్: నర్సంపేట అభివృద్ధిపై ప్రగతిభవన్లో మంత్రి కెటిఆర్తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేకంగా భేటీ...
జూన్ 15 నుంచి రైతుబంధు
25 తేదీ లోపు ఖాతాల్లో నగదు జమ
పార్ట్-బి నుంచి పార్ట్-ఎ లోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపు
కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే
కోటి ఎకరాల మాగాణంగా రాష్ట్రాన్ని...
కరోనాపై కెసిఆర్ దండయాత్ర
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు...
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో బెడ్లను...
అసోం కొత్త ముఖ్యమంత్రి
అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు....
కేంద్రం ‘తప్పు’టడుగు
రెండోదశ అంచనాలో ఘోర వైఫల్యం
వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తోంది
ప్రాణవాయువు అందక ప్రజలు చనిపోవడం దేశానికే అవమానకరం
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై కేంద్రం పెద్దల విమర్శలు
విపత్కర పరిస్థితుల్లో టీకాలు ఉచితంగా...
రెండో స్థానం నుంచి పోటీ చేయను
ముందు మీ హోం మంత్రిని అదుపులో పెట్టండి
ప్రధాని మోడీపై మమత ఎదురుదాడి
దిన్హత(ప.బెంగాల్): నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో తాను గెలుపొందడం తథ్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు....
యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. 6,408 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు
యాసంగి పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారెంటిని నేటి సాయంత్రం కల్లా...