Home Search
ప్రధాన మంత్రిని - search results
If you're not happy with the results, please do another search
నితీశ్ అధికార వైరాగ్యం!
‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
సంపాదకీయం: అందరికీ వర్తింపచేయాలి
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను తాను కాకపోతే మరెవరు కాపాడుతారు, రాజ్యాంగ న్యాయస్థానంగా అది తన ధర్మం అని సుప్రీంకోర్టు ఆర్నాబ్ గోస్వామికి, మరి ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ పలికిన పలుకులు ప్రజాస్వామ్యానికి,...
సాదాబైనామా భూములు ఉచితంగా క్రమబద్ధీకరణ
దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల గడువు
వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని సిఎస్ను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
మార్పు కనవడాలె
ప్రజల సంతోషం కోసమే రెవెన్యూ చట్టం
జనం కేంద్ర బిందువుగానే ప్రభుత్వ విధాన నిర్ణయాలు
ప్రజల్లో నమ్మకం కల్పించండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి
పోలీసు శాఖ తరహాలో రెవెన్యూ విభాగంలోనూ మార్పు రావాలి
ప్రజలతో మర్యాదపూర్వకంగా,...
చైనాతో చర్చల ఫలితాలు ఏమిటో చెప్పాలి
ప్రధాని, రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లడఖ్లో సరిహద్దు వివాదంపై చైనాతో జరుపుతున్న చర్చల వివరాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
ప్రజలు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం..
ప్రజలు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు తొలగించి నాలాలు నిర్మిస్తాం..
త్వరలోనే కోవిడ్ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తాం..
వరంగల్ మహానగర నాలాల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు
ముంపు ప్రాంతాల్లోని బాధితులను అడుగడుగునా అక్కున...
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్లు పెంచి వైరస్ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...
సత్వర అనుమతులు
వ్యాక్సిన్ల ప్రోక్యూర్మెంట్ పాలసీపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి
కోవిడ్ వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల్లో మరింత వికేంద్రీకరణ జరగాలి
వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి
క్లినికల్ ట్రయల్స్, తయారీ, అనుమతుల జారీలోనూ వేగంగా...
సచిన్ సంక్షోభం
8 నుంచి 20 మంది ఎంఎల్ఎలతో కొత్త కుంపటి
ఎస్ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్లోని ఓ హోటల్లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్...
పోలీసుల ఓవర్ యాక్షన్ పై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: వనపర్తి పోలీసులు ఓవర్ యాక్షన్పై మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ తండ్రి తన కుమారుడితో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని చితకబాదారు. ఆ వీడియోను కెటిఆర్కు ఓ...
నితీష్ వైఖరితో బిజెపి కలవరం!
పాట్నా: బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి
హైదరాబాద్ పాతబస్తీ లాల్దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్లో...
రబ్బర్ఉడ్ పెట్టుబడులపై థాయ్తో ఒప్పందం
హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...
జిఎస్టి మోదం- రాష్ట్రాల ఖేదం!
వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు 2019 డిసెంబర్లో కూడా లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఇవి ఈ స్థాయికి చేరుకోడం వరుసగా ఇది రెండో మాసం. నవంబర్ నెలలో సైతం రూ....
నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి
హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...
మోడీకి షాకిచ్చిన బిజెపి ముఖ్యమంత్రి?
గువాహటి: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చేసిన తాజా వ్యాఖ్యలు బిజెపిలో కలకలం సృష్టిస్తున్నాయి. సిఎఎపై ఒక పక్క దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న నేపథ్యంలో గురువారం సోనోవాల్ చేసిన...
విద్యుత్ ఉద్యోగుల విభజనలో అందోళన వద్దు: మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి టిఈఈఏ ప్రతినిధులకు హమీ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా...