Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
సిడిఎస్ బిపిన్రావత్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదు
వాతావరణంలో మార్పు వల్ల పైలట్ నియంత్రణ కోల్పోయారు : ఐఎఎఫ్
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్రావత్, ఆయన భార్యసహా 14మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల కోర్టు ఆఫ్...
యుపిలో అభ్యర్థుల ఖరారుపై బిజెపి కసరత్తు
న్యూఢిల్లీ: వచ్చే నెల 10వ తేదీ నుంచి ఏడు దశలలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను...
మహామహులకు ‘మహమ్మారి’
కొవిడ్ బారిన పడుతున్న సిఎంలు,మంత్రులు,సెలబ్రిటీలు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి.. ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు అందరూ వైరస్బారిన పడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బిహార్ముఖ్యమంత్రి నితీశ్కుమార్లు వైరస్బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి...
కొలువుల భర్తీని అడ్డుకునే కుట్ర
కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు
317 యథావిధిగా అమలు
చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు
హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్
రైతు బాంధవుడు ఎన్టిఆర్ స్టేడియంలో
ఘనంగా రైతుబంధు ఉత్సవాలు
బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317...
ఢిల్లీలో 1000మంది పోలీసులకు కరోనా..!
న్యూఢిల్లీ: కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో ఒకటైన ఢిల్లీలో దాదాపు 1000మంది పోలీసులకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని (ఢిల్లీ పోలీస్) అదనపు పిఆర్ఒ అనిల్మిట్టల్ తెలిపారు. బాధితుల్లో అదనపు పోలీస్...
రాజ్యాంగ స్ఫూర్తి – లింగసమానత
భారత్ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ‘భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికంకాని, మతాతీతమైన’ అని లౌకికత్వానికి అర్థాలు. మత స్వేచ్ఛ, హేతు, భౌతిక, మానవతావాదాల పట్ల సహనం, గౌరవం లౌకికమని...
భారత్ కోరితే మరిన్ని రాఫెల్స్ అందిస్తాం
ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ: భారత్కు అవసరమయితే తమ దేశం మరిన్ని రాఫెల్ జెట్ విమానాలను అందజేయడానికి సిద్ధంగా ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స పార్లే శుక్రవారం చెప్పారు. అంతే కాదు...
కొత్త సిడిఎస్ ఎంపిక ప్రక్రియ షురూ
త్రివిధ దళాధిపతులు సిఫార్సు చేసిన పేర్లతో రూపొందుతున్న జాబితా
త్వరలోనే రక్షణ మంత్రికి సమర్పణ
న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సిడిఎస్ బిపిన్ రావత్ మృతి చెండంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ...
సేనానికి అంతిమ సెల్యూట్
తొలి సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులకు ఢిల్లీ బ్రార్ స్క్వేర్ శ్మశానంలో సైనిక
లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు, 17 శతఘ్నలతో గౌరవ వందనం
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు...
నేను ఒక సైనికుడి భార్యను..
ఆయనకు కన్నీటితో కాక చిరునవ్వుతో వీడ్కోలు పలకాలి
లిద్దర్ సతీమణి గీతిక బాధాతప్త వ్యాఖ్యలు
నాన్నే నా హీరో.. మోటివేటర్: కుమార్తె
ముగిసిన బ్రిగేడియర్ లిద్దర్ అంత్యక్రియలు
న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన దేశ...
కూలిన హెలికాప్టర్
తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదంలో సైన్యాధినేత బిపిన్ రావత్ దంపతులు, మరి 11 మంది దుర్మరణం
తీవ్ర గాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్, మృతుల్లో తెలుగు జవాన్ సాయితేజ, రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి,...
నాగాలాండ్లో దారుణం: జవాన్ల కాల్పులు.. 13మంది పౌరులు మృతి
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో దారుణం.. పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పులు
13 మంది పౌరులు మృతి, గ్రామస్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాను
మోన్ జిల్లాలో ఉద్రిక్తత, ఇంటర్నెట్ నిలిపి వేత
ఘటనపై ఉన్నతస్థాయి సిట్ దర్యాప్తుకు...
సాగు చట్టాలను సాగనంపిన పార్లమెంట్
రద్దు బిల్లుకు ఉభయ సభల ఆమోదం
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ లోక్సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెడుతుండగా రైతులను కష్టాల పాలు చేయొద్దంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ ఎంపి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల...
ప్రధాని లేకుండానే అఖిలపక్ష సమావేశం
రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, కొవిడ్లాంటి పలు అంశాలను లేవనెత్తిన ప్రతిపక్షాలు
ప్రధాని పాల్గొంటారని ఆశించాం : కాంగ్రెస్
ప్రధాని రావాలన్న ఆనవాయితీ లేదన్న మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం...
అభినందన్కు వీర్చక్ర ప్రదానం
న్యూఢిల్లీ : పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అత్యంత సాహసోపేతంగా కూల్చేసిన భారత వైమానిక దళం పైలట్, వింగ్ కమాండర్ (గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్ధమాన్కు ప్రతిష్టాత్మక ’వీర్ చక్ర’ అవార్డును...
వరుణ్, మేనకా గాంధీలు ‘ఔట్’
80 మందితో బిజెపి కొత్త జాతీయ కార్యవర్గం
న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం 80 మంది సభ్యులతో పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర...
ప్రధాని చేతుల మీదుగా 75000 మందికి ఇంటి తాళంచెవులు
లక్నో: ‘ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్స్కేప్’ అనే కానరెన్స్-కమ్-ఎక్స్పో(ప్రదరన మరియు సమావేశం)ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఇక్కడ ఆరంభించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పిఎంఎవై-యు) ఇళ్ల తాళంచెవులను డిజిటల్గా...
జిహెచ్ఎంసిలో కంటోన్మెంట్ విలీనం వాదనతో ఏకీభవిస్తున్నా
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ణు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అంశాన్ని...
అఫ్ఘాన్ పరిస్థితిపై ప్రధాని మోడీ
ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వాన్ని తాలబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ...
మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...