Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
పార్లమెంటు ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోండి
ప్రభుత్వం, ప్రతిపక్షాలకు వెంకయ్య సూచన
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను కలిసికట్టుగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రభుత్వం, ప్రతిపక్షాలకు సూచించారు. మంగళవారం రాజ్యసభ తొలిసారి వాయిదా...
లాల్జీ టాండన్ విగ్రహావిష్కరణ
లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి : రాజ్నాథ్సింగ్
లఖ్నో: బిజెపి దివంగత నేత లాల్జీటాండన్ కాంస్య విగ్రహాన్ని రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ ఆవిష్కరించారు. బుధవారం టాండన్ మొదటి వర్ధంతి సందర్భంగా లఖ్నోలోని హజ్రత్గంజ్లో విగ్రహావిష్కరణ...
26న యడ్డీ రాజీనామా!
రాజీనామానా వార్తలు ఊహాగానాలే
నా సారధ్యంలోనే తిరిగి 2023 ఎన్నికలకు
ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటన
ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలు
26న బిజెపి శాసనసభాపక్షం భేటీకి పిలుపు, అదే రోజు రాజీనామా?
న్యూఢిల్లీ/బెంగళూరు : తాను రాజీనామా చేస్తున్నట్లు...
రక్షణమంత్రితో ప్రతిపక్ష నేతలు
ఆంటోనీ, శరద్పవార్ భేటీ
చైనా సరిహద్దులో పరిస్థితిపై రాజ్నాథ్ వివరణ
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు(వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి) వద్ద నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎకె ఆంటోనీ, ఎన్సిపి అధినేత శరద్పవార్కు రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ వివరించారు. శుక్రవారం...
కంటోన్మెంట్ రోడ్ల మూసివేత ఆపండి
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కెటిఆర్ లేఖ
ఎన్ని లేఖలు రాసినా స్థానిక మిలటరీ అధికారుల తీరు మారడం లేదు
సికింద్రాబాద్లోని కీలకమైన నాలుగు కంటోన్మెంట్ రోడ్లను కొవిడ్ పేరు చెప్పి లోకల్ మిలటరీ అథారిటీ...
జమ్మూలో సైనిక కేంద్రాల వద్ద మళ్లీ డ్రోన్ల కలకలం
శ్రీనగర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్...
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
ఫింగర్4 వద్ద తాత్కాలిక నిర్మాణాల్ని ధ్వంసం చేసిన చైనా
తూర్పు లడఖ్ వద్ద వెనక్కి వెళ్తున్న భారత, చైనా సైన్యాలు
తాత్కాలిక నిర్మాణాల్ని ధ్వంసం చేసిన చైనా
వివాదాస్పద ఫింగర్4 వద్ద గుడారాల తొలగింపు
ఉపగ్రహ చిత్రాలు, భారత సైన్యం విడుదల చేసిన వీడియోల్లో వెల్లడి
న్యూఢిల్లీ: భారత,...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
2021-22 బడ్జెట్ కేటాయింపులు
రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ...
ఘనంగా గణతంత్ర వేడుకలు
తొలిసారి పెరేడ్లో రఫేల్ యుద్ధ విమానాలు
కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన
సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం
న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్పథ్లో అత్యంత వైభవంగా జరిగాయి....
కొత్తతరం ఆకాశ్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలాసోర్: కొత్త తరం ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా చాందీపూర్లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం జరిపిన ఆకాశ్ఎన్జి క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ అధికారి ఒకరు...
కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి
రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్నాథ్
చర్చలకు రండి : తోమర్
భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా
లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...
స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోడీ
1971 యుద్ధంలో భారత్ విజయానికి 50 ఏళ్లు
ఏడాదిపాటు జరగనున్న ఉత్సవాలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ వార్షికోత్సవాలను ప్రారంభించారు. 1971లో పాకిస్థాన్పై యుద్ధంలో...
ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ప్రధాని...
మరికొద్ది వారాల్లో కరోనా టీకా
శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్
వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత
వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...
అన్నదాతలతో చర్చలు విఫలం
అన్నదాతలతో చర్చలు విఫలం
కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు
మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన
న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో...
కరోనా వైరస్పై ప్రధాని అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశం
న్యూఢిల్లీ: కొవిడ్-19 పరిస్థితిని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని...
కాంగ్రెస్ అహ్మద్ భాయ్ ఇకలేరు
కరోనాతో కన్నుమూసిన సీనియర్
సోనియా, రాహుల్ ఆంతరంగికుడు
పార్టీలో సర్దుబాట్ల దిట్టయిన పటేల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కన్నుమూశారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పటేల్కు పేరుంది....