Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
అవి పాత ప్రాజెక్టులే
గెజిట్లో అనుమతులు లేనివిగా పేర్కొన్న 11 గోదావరి బేసిన్ ప్రాజెక్టులు ఉమ్మడి ఎపిలోనివే
తెలంగాణ వాటా 967.94టిఎంసిలలో 758.76టిఎంసిల ప్రాజెక్టులకు సిడబ్లూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి
అవి తెలంగాణ వాటాకు లోబడినవే...
ఒక పర్యటన అనేక సమాధానాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరు రోజుల హస్తిన పర్యటన అనేక సమాధానాలిచ్చింది. ప్రత్యేకించి, ఈ పర్యటన కేంద్రంతో కెసిఆర్ వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్రంతో సామరస్యపూర్వక...
వరద నీటిలో రాష్ట్రం
మరి 3రోజుల పాటు అతి భారీ వర్షాలు
వర్షాలకు తోడైన అల్పపీడనం
ఊదుల చెరువు దాటుతూ భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం
మంజీర తీర ప్రాంతంలో చేపలు పట్టడానికి వెళ్లి యువకుడు గల్లంతు
వరదలో...
అత్యాధునిక వైద్య మౌలికవసతుల నిర్మాణం వేగవంతం కావాలి : ఉపరాష్ట్రపతి
• గ్రామీణ ప్రాంతాల్లో వైద్యవసతులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచన
• ఈ దిశగా మన కర్తవ్యాలను కరోనా మరోసారి గుర్తుచేసిందన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• వైద్యవిద్య, వైద్యం రెండూ సామాన్య మానవునికి...
‘హుజురాబాద్ ఉప ఎన్నిక’ దసరా తర్వాతే
బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు : ఎస్ఇసి ప్రకటన
మమతా బెనర్జీకి ఊరట, ఒడిశాలోని పిప్లి స్థానానికీ పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన...
ఎపిలో 1,502 మందికి కరోనా.. 16మంది మృతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 63,717 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,502 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
పార్టీలో వుంటూ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడవద్దు
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మధుయాష్కీ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి ఎదుగుదలకు సోనియానే కారణమని ఆయన గుర్తు...
ఎపిలో ఐదుగురు ఐఎఎస్లకు జైలు శిక్ష, జరిమానా
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం నాడు ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎపిలోని నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో ఓ...
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు, ద్రోణీ ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులపాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, ఆంధ్రప్రదేశ్...
కృష్ణ బోర్డు భేటీ నుంచి రాష్ట్రం వాకౌట్
విద్యుదుత్పత్తి ఆపబోమని స్పష్టీకరణ
ఎపి ప్రాజెక్టులపై రాష్ట్ర అధికారుల అభ్యంతరాలు రాయలసీమ ప్రాజెక్టుపై కెఆర్ఎంబి ఉదాసీనంగా
వ్యవహరిస్తోంది ఎపి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై లేఖలు గతంలో ఎపి, తెలంగాణ మధ్య...
సీటీమార్ ట్రైలర్ విడుదల….
హైదరాబాద్: సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్కు తోడుగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ...
‘రా’ రైస్ ను ఇవ్వలేం
బాయిల్ రైస్ను తీసుకోకపోతే రైతులకు అన్యాయం
ఎఫ్సిఐ తన నిర్ణయాలను పున:సమీక్షించుకోవాలి
డిమాండ్ కు అనుగుణంగా స్టోరేజ్ స్పేస్ ఇవ్వాలి
సిఎం కెసిఆర్ దృష్టికి సమస్యలు
కేంద్రం చర్యలు రైతాంగానికి గొడ్డలి పెటు
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్...
ఎపిలో కొత్తగా 1557 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1557 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించాడు. కరోనాతో మరో 18మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.అదే...
మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నాయి. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం వెల్లడించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో...
విజయనగరంలో మహిళా ఎస్ఐ ఆత్మహత్య..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో మహిళా ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంది. ట్రైనింగ్ కోసం వారం రోజుల క్రితం విజయనగరం వెళ్లిన సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్ఐ భవానీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది....
హంద్రీ-నీవాకు నీరు ఆపండి
అది అనధికార ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని హంద్రీ
నదికి, చిత్తూరు జిల్లాలోని నీవా నదికి శ్రీశైలం నుంచి
నీటి తరలింపు అక్రమం బేసిన్ బయటి ప్రాంతంలో ఉన్న
పెన్నాకు కృష్ణా జలాలను ఎలా...
ఎపిలో 1,515 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,515 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,09,245 కి చేరింది. ఇందులో 19,80,407 మంది...
సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పంచగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం...
సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీంద్ర
సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ అక్కడ పనిచేస్తున్న సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ చేస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
తల వెంట్రుకల మాఫియాపై ఇడి దర్యాప్తు ముమ్మరం
ఫెమాకు విరుద్ధంగా తల వెంట్రుకలను కొనుగోలు
చేసి ఎగుమతి చేస్తున్న ముఠాపై ఆరా తీస్తున్న ఇడి
దక్షిణాధి రాష్ట్రాల నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు గుర్తింపు, తెలుగు రాష్ట్రాల్లో తొమిది చోట్ల సోదాలు, హైదరాబాద్లో ఎనిమిది...