Home Search
పాన్ కార్డు - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు: రాష్ట్రపతి
ఢిల్లీ: కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా విజృంభించిన తరుణంలో ఈ సమావేశం విశిష్టమైందన్నారు. కరోనా...
టోక్యో పరిసర ప్రాంతాల్లో ఎమెర్జెన్సీ ప్రకటన
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో, పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో 2447 వరకు నమోదవుతున్న కారణంగా జపాన్ ప్రభుత్వం, టోక్యోలోను పరిసర ప్రాంతాల్లోను మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా...
2020 చీకటి, వెలుగులు!
డిసెంబర్ 31 వస్తుందంటే చాలు, ప్రతి ఒక్కరి మదిలో ఒకింత బాధ మరో వైపు సంతోషం పులకరిస్తుంది. సంవత్సరంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇంత తొందరగా సంవత్సరం అయిపోయిందా అని బాధపడుతూనే,...
ప్రాదేశిక ప్రాంతాలు
19 ఇరిగేషన్ ప్రాదేశిక ప్రాంతాలు
ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఆరుగురు ఇఎన్సిలు
నీటిపారుదల రంగంలో వచ్చిన భారీ మార్పులకు అనుగుణంగా పునర్వవస్థీకరణ
అన్ని రకాల జలవనరుల వ్యవహారాలకు ఒకే పర్యవేక్షణ అధికారి
ప్రధాన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న కొద్ది...
దేశాల వారీగా కరోనా వివరాలు…..
బ్రిటన్ తో పాటు కొన్ని దేశాలలో స్ట్రెయిన్ కరోనా వైరస్ కలవరపాటుకు గురి చేస్తోంది. బ్రిటన్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ అతి వేగంగా వ్యాపిస్తుండడంతో బ్రిటన్...
పార్టీని ముంచుతాడు
టిపిసిసి అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి ఇస్తే టిడిపిని ముంచినట్టే కాంగ్రెస్ను కూడా
అంతం చేస్తాడు, ఆయనకు కట్టబెడితే నేను తప్పుకుంటా : విహెచ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్కు పిసిసి ఇస్తే తాను...
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు జారీ
టీకా నిల్వకు
రాష్ట్రానికి భారీ రిఫ్రిజిరేటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. టీకాను ఎవరికి వేయాలి? దానిని ఎలా నిల్వ చేయాలి? వేసే...
బ్రాండింగ్లో హై
అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి
ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
దేశానికే ఆదర్శం కానున్న ధరణి
ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....
తెలంగాణలో గీ మస్తు వానలెందుకు
అల్పపీడనం తీరం- తీరం
గాలిలో అత్యధిక తేమశాతం
ఇప్పటికే భూమిలో అత్యధిక జలం
ముంబై/హైదరాబాద్ : ఇటీవల హైదరాబాద్తో పాటు తెలంగాణలో భారీ రికార్డు స్థాయి వర్షాల పరిణామంపై వాతావరణ పరిశోధకులు పలు కీలక విషయాలను...
పాసు పుస్తకానికి రూ.150
మ్యుటేషన్ ఛార్జీలు రూ.225
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : పాసు పుస్తకానికి రూ.150, మ్యుటేషన్ చార్జీలు రూ.225, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ధరణి...
యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
ఎవుసం మారాలి
అందుకోసం నాలుగంచెల వ్యూహం
రైతులకు అవగాహన కల్పించే బాధ్యత
వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి
ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు
మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
బన్నీ కొత్త ఫీట్..
Allu Arjun gets 18 million Facebook
ఓ స్టార్ హీరోకు కేవలం ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో కూడా లెక్కలోకి వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో…
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, దర్శకుడు- రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్పై ఉండగానే ప్రభాస్ తన కెరీర్లో 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని...
ఇంటి నుండే ఖాతా తెరవొచ్చు
పాన్, ఆధార్ కార్డు ఉంటేచాలు
ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు : ఎస్బిఐ
న్యూఢిల్లీ: ఇంటి నుంచి పొదుపు ఖాతా తెరిచే అవకాశాన్ని ఎస్బిఐ కల్పిస్తోంది. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో...
అమెరికా పోలీసుల దాష్టీకం
ఆగని కరోనా విజృంభణతోపాటు అమెరికాలోని జాత్యహంకార రాజ్యహత్య నిత్య సంచలన వార్తల్లో చోటు చేసుకుంది. అగ్ర రాజ్యంలో జాతి వివక్ష ఈనాటిది కాదు. కరోనా సైతం ఈ వివక్షను సొంతం చేసుకుంది. అమెరికా...