Home Search
ఆధార్ కార్డు - search results
If you're not happy with the results, please do another search
‘యమ’బ్యాంకర్లు
రైతులకు రుణాలివడానికి సవాలక్ష షరతులు తీర్మానాలు చేస్తారు-అమలు చేయరు ప్రభుత్వ లక్షాలను నీరుగారుస్తున్న బ్యాంకర్లు ప్రభుత్వం హామీలను పట్టించుకోని బ్యాంకర్లు
నామ్కేవాస్తీగా మారిన ఎస్.ఎల్.బి.సీ. తీర్మానాలు బ్యాంకర్ల పనితీరు సమీక్షలో ప్రధాన ఎజెండా
మన...
16న నిరుద్యోగులకు జాబ్మేళా
సంగారెడ్డి టౌన్ : అమెజాన్, సాలివీక్ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలలో ఉద్యోగాలకు ఈ నెల16వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం...
కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్పులివే..
గృహ రుణ వడ్డీ రాయితీ ముగుస్తుంది
ఔషధాలు ప్రియం, హైవేపై ఎక్కువ పన్ను చెల్లించాలి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది. ఈ నెల నుంచి పలు నిబంధనలు మారనున్నాయి....
కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్పులివే..
గృహ రుణ వడ్డీ రాయితీ ముగుస్తుంది
ఔషధాలు ప్రియం, హైవేపై ఎక్కువ పన్ను చెల్లించాలి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది. ఈ నెల నుంచి పలు నిబంధనలు మారనున్నాయి....
దళారులకు పన్నీరు.. రైతులకు కన్నీరు…!
బహిరంగ మార్కెట్లో ఉల్లి రూ. 11 మాత్రమే
ధరలు ఒక్కసారిగా పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి వినియోగ దారులు కంట కన్నీరు తెప్పించినా ధరలు ఒక్కసారి పడిపోయి వాటిని పండించిన రైతులకు కన్నీరు...
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
148మంది రైతులకు రైతు బంధు కట్..
హైదరాబాద్: తెలంగాణలో 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్శాఖ లేఖరాసింది. గంజాయి పండిస్తున్నందుకు ఆ రైతులకు రైతు బంధు బంద్ నిలిపివేయాలని లేఖలో పేర్కొంది. గంజాయి పండిస్తున్న...
ఘరానా సైబర్ నేరస్థుడి అరెస్టు
ఆరు నెలల వేటాడి పట్టుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
ఆన్లైన్ షాపింగ్ చేసిన విడో ఖాతా నుంచి రూ.28లక్షలు కొట్టేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, సిటిబ్యూరో: లాటరీ వచ్చిందని చెప్పి...
స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే
మీసేవ కేంద్రాల్లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తుల అందుబాటు
2014 జూన్2 నాటికి
ఆక్రమణల్లో ఉన్న వారికి
అవకాశం రెండు రోజుల్లో
విడుదల చేయనున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్ర మించుకొని...
టీనేజర్లకు టీకా.. డోర్ టూ డోర్
జిల్లాలో 34 వేల మంది గుర్తింపు
ఇప్పటికి 5 వేల మందికి వ్యాక్సినేషన్
బూస్టర్ డోస్కు రంగం సిద్ధం
మన తెలంగాణ/వరంగల్ ప్రతినిధి : టీనేజర్లకు టీకా.. ఇక డోర్ టూ డోర్గా కొనసాగనున్నది. దేశవ్యాప్తంగా తగ్గుముఖం...
టీనేజర్లకు టీకా
వ్యాక్సినేషన్ బాధ్యతను తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తీసుకోవాలి
ఎలాంటి అపోహలు అక్కర్లేదు 15-18 ఏళ్ల పిల్లలకు
టీకా కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : అర్హులైన పిల్ల లందరికీ కొవాగ్జిన్ టీకా ఇస్తామని...
15 నుంచి 18 ఏళ్ల వారికి జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ : దేశంలో 15 18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిడ్ యాప్...
రేపు లోక్సభ ముందుకు ఎన్నికల సంస్కరణల బిల్లు
న్యూఢిల్లీ: దొంగ ఓట్లను నివారించడం కోసం ఓటరు కార్డును ఆధార్తో లింక్ చేస్తూ తీసుకు రానున్న ఎన్నికల సంస్కరణ బిల్లు సోమవారం లోక్సభ ముందుకు రానుంది. ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు 2021పేరుతో ప్రవేశపెట్టే...
ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
నాలుగు సవరణలతో బిల్లు
శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్కు..
ఓటర్ కార్డుకు ఆధార్లింక్, ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటర్గా నమోదు కాకుండా అడ్డుకట్ట
కొత్త ఓటర్లకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రక్రియలో...
నెలకు రూ. 5 వేల చొప్పున నగదు బదిలీ
గోవా మహిళలకు టిఎంసి వాగ్దానం
పనాజీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని పశ్చిమ...
తుది దశకు చేరుకున్న కొత్త ఆసరా ఫించన్ల ఎంపిక
ఇప్పటివరకు 80శాతం వరకు దరఖాస్తులు వడపోత
కొత్త ఏడాది జనవరి నుంచి అర్హుల ఖాతాలో నగదు జమ
గ్రేటర్లో పరిధిలో కొత్తగా 1.10 దరఖాస్తులు సమర్పణ
డిసెంబర్ రెండో వారం ఎంపిక ప్రకియ పూర్తి చేస్తామంటున్న...
ఆర్బిఎల్ నకిలీ కాల్ సెంటర్…
స్పూఫింగ్ కాల్స్ చేస్తున్న నిందితులు
బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం
ఢిల్లీ, మధ్యప్రదేశ్లో కాల్ సెంటర్లు
క్రెడిట్ కార్డు పేరుతో ఛీటింగ్
దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొట్టేసిన నిందితులు
16మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
వివరాలు వెల్లడించిన...
బేటాతో జైలు ములాఖత్
ఆర్యన్ను కలిసిన షారూక్
ముంబై : బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ గురువారం ఉదయం స్థానిక అర్థూర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్ఖాన్ను కలిశారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలులో...
ఆసరా @57
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 57 ఏళ్లు నిండిన వారందరికీ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు...
నవంబర్లో కొత్త ఆసరా ఫించన్లు అందజేత
కొనసాగుతున్న లబ్దిదారులు ఎంపిక ప్రక్రియ
ఇప్పటివరకు 1.25 లక్షల దరఖాస్తులు పరిశీలన
ఈనెలాఖరులోగా అర్హులను గుర్తిస్తామంటున్న అధికారులు
గ్రేటర్ 3.50లక్షలకు చేరుకోనున్న ఆసరా లబ్దిదారులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కొత్త ఆసరా ఫించన్దారులు దసరా పండగకు ఫించన్ వస్తుందని...