Home Search
ఆధార్ కార్డు - search results
If you're not happy with the results, please do another search
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఓ క్లిక్తో ఆరోగ్య డాటా
డిజిటల్ మిషన్ అందుబాటులోకి
ఆరంభించిన ప్రధాని మోడీ
చికిత్స ప్రక్రియలో కీలకం
పౌరులకు పనికొచ్చే చిట్టా
న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం...
రేపు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎండిహెచ్ఎం) సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించన్నునారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మోడీ 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి...
అర్హులైన దళిత కుటుంబాలందరికి దళిత బంధు: హరీష్ రావు
అర్హులైన దళిత కుటుంబాలందరికి దళిత బంధు అమలు చేస్తాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు
స్వయం ఉపాధి కోసమే దళితబంధు – ఒక్కరు నాలుగు యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు
దళిత బంధుపై సమీక్షా...
నేడే ‘నీట్’
దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు
తెలంగాణలో 7 పట్టణాల్లో ప్రవేశ పరీక్ష డ్రెస్కోడ్ నిబంధనలు
పాటించాలని ఎన్టిఎ సూచన బూట్లు వద్దు చెప్పులతోనే
రావాలని అభ్యర్థులకు ఆదేశం హాజరుకానున్న 16 లక్షల మంది
మన తెలంగాణ/హైదరాబాద్...
కొత్త ఆసరా ఫించన్ల ఎంపిక వేగవంతం
ఇప్పటివరకు లక్ష దరఖాస్తులు పరిశీలన
ఈనెలాఖరులోగా అర్హులను గుర్తిస్తామంటున్న అధికారులు
గ్రేటర్ 3.50 లక్షలకు చేరుకోనున్న ఆసరా ఫించన్లు
మరణించిన వారి పేర్లు కూడా తొలగించేందుకు కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కొత్త ఆసరా ఫించన్ల ప్రక్రియను అధికారులు...
ఈనెలాఖరులోగా మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తి
తీసుకోని వారందరికి వేసేందుకు వైద్యసిబ్బంది చర్యలు వేగం
ఇప్పటికే మొబైల్ వాహనాలు, ఆరోగ్య కేంద్రాల్లో టీకా
గ్రేటర్ పరిధిలో 90శాతం పూర్తి చేసినట్లు వైద్యశాఖ వెల్లడి
రేపటి నుంచి ఇంటింటికి తిరిగి ఇవ్వనున్న ఆరోగ్య కార్యకర్తలు
స్పాట్ రిజిస్ట్రేషన్...
గ్రేటర్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్….
హెల్త్ సెంటర్లతో పాటు, 74 మొబైల్ వాహనాల ద్వారా టీకా పంపిణీ
ఇప్పటివరకు 90 శాతం మందికి మొదటిడోసు పూర్తి
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తున్న వైద్యశాఖ సిబ్బంది
వ్యాక్సిన్ తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని వైద్యాదికారుల...
కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసిందని, అలాగే ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ సిఫార్సులు...
ఎస్బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేనని, లేదంటే సేవలను నిలిపేస్తామని ఎస్బిఐ...
తెల్లాపూర్ లో ల్యాండ్ మాఫియా ముఠా అరెస్ట్..
హైదరాబాద్: రామచంద్రాపురం తెల్లాపూర్ లో ల్యాండ్ మాఫియా ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములను కాజేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం...
సోనుసూద్ పేరుతో మోసం…
సోనుసూద్ పేరుతో మోసం
సాయం కోరిన బాధితుల నుంచి డబ్బులు వసూలు
బాధితుడి నుంచి రూ.60,000 వసూలు
ట్విటర్లో సోనుసూద్ కార్పొరేట్ పేరుతో నకిలీ ఖాతా
నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్: సాయం అడుగుతున్న పేదవారిని కూడా...
రూ.11కోట్లకు టోపీ
ఐపిఎస్ ట్రైనీగా, హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్గా, డిసిపిగా నటించి మోసం చేసిన ముఠా
నిజాంపేట: జల్సాలకు అలవాటు పడిన ఓ ముఠా తమను నమ్మిన వ్యక్తిని మోసం చేసి ఏకంగా రూ.11 కోట్లు దండుకున్నారు....
త్వరలో భూముల డిజిటల్ సర్వే
అవినీతికి తెరదించిన ధరణి
వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం
సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి...
ధరణిలో 18రకాల సేవలు
1,60,000 స్లాట్లు
1,52,926 రిజిస్ట్రేషన్లు
5,105 నాలా దరఖాస్తులకు పరిష్కారం
రూ. 100 కోట్లకు పైగా రాబడి
అరగంటలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్లు
2 నుంచి 8 నిమిషాల్లో నాలా కన్వర్షన్ పూర్తి
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి ఫోర్టల్...
కాంతిపరావర్తనం
Art is an effort to create beside the real world, a human world అన్న మాటలు అమ్మంగి గారి కవిత్వం ఆసాంతం చదివినప్పుడు గుర్తుకొస్తయి. తనదే అయిన సాహిత్య...
రేషన్ సరుకులకు ఓటిపి కష్టాలు
ఆధార్కు ఫోన్నెంబర్ అనుసంధానం చేస్తే నెలవారీ రేషన్
రెండు రోజుల నుంచి మీసేవ కేంద్రాల వద్ద బారులు కట్టిన జనం
ఫిబ్రవరి నెల రేషన్ పాత పద్దతిలోనే పంపిణీ చేయాలంటున్న కార్డుదారులు
హైదరాబాద్: నగరంలో రేషన్ సరుకులు...
కనుసన్నల్లోనే ‘రేషన్’…!
ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు
హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ
కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు
ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం
మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
బోగస్ సంస్థలకు చెక్
రాష్ట్రంలో జిఎస్టి ఇంటెలిజెన్స్ స్పెషల్ డ్రైవ్
దేశవ్యాప్తంగా 6,600 బోగస్ సంస్థల గుర్తింపు
2,200 కేసులు నమోదు, 215 అరెస్ట్
రూ.700 కోట్లు రికవరీ చేసిన వైనం
రాష్ట్రంలో వారంలో ఆరుగురికి రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా దాదాపు...
రైతుబంధుతో అన్నదాతకు మేలు
సాగు సీజన్కు ముందే రైతన్న ముఖాల్లో ఆనందం
ధరణి పోర్టల్ ఆధారంగా ఈ పథకం వర్తింపు
ఈనెల 27 నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ
సాయం అందజేతకు రూ.7,300 కోట్ల నిధుల సమీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..
సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పాత...