Monday, April 29, 2024
Home Search

ఆధార్ కార్డు - search results

If you're not happy with the results, please do another search

రెండేళ్లలో భూ యాజమాన్య హక్కుల చట్టం అమలు

హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి...
Training for Tahsildars on Dharani portal from today

దేశానికే ఆదర్శం కానున్న ధరణి

ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....

రేపే ధరణి

పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు తహాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు...వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్‌బుకింగ్ చేసుకుంటేనే.. వెబ్‌సైట్‌లోనే దస్తావేజులు ఆధార్‌కార్డే ప్రామాణికం మనతెలంగాణ/మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూవివాదాల పరిష్కారం కోసం ధరణి (సమీకృత భూరికార్డుల నిర్వహణ...
Sada bainama application will be accepted at Meeseva

మీసేవలో సాదాబైనామాల దరఖాస్తులు

  ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు 2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన హెచ్‌ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు మండలాలు, గ్రామాల జాబితాతో పాటు మార్గదర్శకాలను విడుదల...
Onion prices are rising in Telangana

వినియోగదారులకు ఉల్లి ఘాటు

హైదరాబాద్: ధరలు ఒక్కసారిగా పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి వినియోగదారుల కంట కన్నీరు తెప్పించినా.... ధరలు ఒక్కసారి పడిపోయి వాటిని పండించిన రైతులకు కన్నీరు తెప్పించినా అది కేవలం ఉల్లికి మాత్రమే...

సంపాదకీయం: నవశకం

 రైతు చల్లగా ఉంటే రాష్ట్రం చక్కగా ఉంటుందని నమ్మే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దిశగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నీటి పారుదల రంగానికి అగ్రతర...
Entrance Test for Jr Gurukul Colleges on Jun 6th

నేటి నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్

పాజిటివ్ ఉంటే నో పర్మిషన్ కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులు ఇమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి తర్వాత పరీక్ష నిర్వహణపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం 9,10,11,14 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు గంటన్నర ముందు నుంచే...
a tea seller in Kurukshetra is now a bank defaulter

అప్పు కోసం వెళ్తే…

రూ 50 కోట్ల బకాయి తిప్పలు కురుక్షేత్ర టీవాలాపై బ్యాంకు బాణం కురుక్షేత్ర : హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ టీవాలాకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. కరోనా మహమ్మారితో తన టీకొట్టు సరిగ్గా నడవకపోవడంతో...
jan-dhan-yojana,

మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె

  మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్‌డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...
Conditions on Vehicle release

వాహనాల విడుదలలో షరతులు

  లాక్‌డౌన్ తరువాత కోర్టుకు హాజరుకావాల్సిందే మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నామని, అయితే వాహనాల విడుదలలో షరతులను పాటించాల్సిందేనని పోలీసు బాసులు వివరిస్తున్నారు. ఈక్రమంలో డిజిపి మేరకు స్వాధీనం...
Politicians awareness on Local issues

రేపటి నుంచి పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదు పంపిణీ

  మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 11వ తేదీ నుంచి రెండవ విడత పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీషరావు తెలిపారు. ఈ మేరకు శనివారం...

ఆలోచించకుండానే లాక్‌డౌన్ ప్రకటించారు

  వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...
VC-Sajjanar

సిపి సజ్జనార్ వార్నింగ్.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే..

  రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్...

ఊరట…ఉపశమనం

  ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు పాన్‌ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...

రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు

  గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ.. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ 2014...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...

కార్డన్ సెర్చ్‌ను అడ్డుకున్నఎంఎల్‌ఎ

  చాంద్రాయణగుట్ట : శాలిబండ పోలీసులు సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌ను చార్మినార్ ఎంఎల్‌ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన అనుచరులతో కలిసి అడ్డుకోవటం పాతబస్తీలో కలకలం సృష్టించింది. విధి నిర్వాహణలో భాగంగా ఫలక్‌నుమా...

నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు

  హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...
Ration-Card

వన్ నేషన్‌-వన్ రేషన్ ప్రారంభం

తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో... న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...

నిరుద్యోగ యువతకు సిసిటివి, ఫైర్‌ అలారం కోర్సులో ఉచిత శిక్షణ

  హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతకు సిసిటివి, ఫైర్‌ అలారం, బర్గ్‌లర్ అలారం కోర్సులో 45 రోజుల పాటు నైపుణ్యాభివృద్దిలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెనకబడిన తరగతుల అభివృద్ది విభాగం పేర్కొంది. మంగళవారం...

Latest News