Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
రిక్షా వాలాను రైతుల కోసం పాటుపడుతా
పంజాబ్ కొత్త సిఎం చరణ్జిత్
వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్
ఆప్పై పరోక్ష విమర్శలు
చండీగఢ్ : ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యం అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్...
రూపానీ రాజీనామా
గుజరాత్ ముఖ్యమంత్రి
పదవి నుంచి వైదొలిగిన విజయ్
ఎన్నికలకు ఏడాది ముందర ప్రధాని మోడీ
సొంత రాష్ట్రంలో అనూహ్య పరిణామం
రేసులో కేంద్రమంత్రి మాండవీయ, నితిన్ పటేల్?
అహ్మదాబాద్/న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్...
కశ్మీరులో వచ్చేది మా ప్రభుత్వమే….
ఫరూఖ్ అబ్దుల్లా ధీమా
శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీరులో...
ఢిల్లీ ప్రభుత్వ బస్సుల కొనుగోలు ఒప్పందంపై సిబిఐ దర్యాప్తు
కేంద్ర హోం శాఖ సిఫార్సు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేసిన 1,000 లో ఫ్లోర్ బస్సులపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ సిబిఐతో ప్రాథమిక దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు గురువారం అధికారులు తెలిపారు....
యువతకు గతి శక్తి పథకం: మోడీ
ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో పిర్యాదు..
హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అమ్మవారిపై ప్రమాణం చేయించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం...
పంజాబ్ సిఎంకు మద్దతుగా 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంయుక్త ప్రకటన
చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పునర్వవస్థీకరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు....
రాష్ట్ర హోదా పునరుద్ధరణ తర్వాతే జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు
గుప్కార్ కూటమి డిమాండ్
శ్రీనగర్: రాష్ట్ర హోదా పునరుద్ధరించిన తర్వాతే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని గుప్కార్ కూటమి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 2019 ఆగస్టులో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడమేగాక, ఆ...
ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత కరెంట్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక ప్రధాన ప్రకటనతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పంజాబ్ లో పర్యటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
కశ్మీర్ పై కేంద్రం కీలక కదలిక
కేంద్రం ముందు అఖిలపక్షం డిమాండ్లు
జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి
వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
స్థానికులకు భూమిపై గ్యారంటీ కల్పించాలి
కశ్మీరీ పండిట్లకు పునరావాసం అత్యవసరం
రాజకీయ ఖైదీల విడుదలకు ఆదేశాలు
కశ్మీరీ యువతలో అశాంతి...
మధ్యాహ్నం 3 గంటలకు జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధాని భేటీ..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్ నేతలతో మోడీ...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...
రెండు సందర్భాలు
కాలం గిర్రున తిరిగి రెండు ప్రముఖ సందర్భాలను గుర్తు చేసుకోవలసిన అగత్యాన్ని కలిగించింది. ఇందులో ఒకటి, ఏడేళ్లు నిండిన ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రెండోది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
మళ్లీ పెట్రో బాదుడు
దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
శుష్క ప్రసంగం
‘మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాను’ కొవిడ్ సెకండ్ వేవ్ మృత్యు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవేదనాభరిత స్వరంతో పలికిన పలుకులివి. రైతులకు కిసాన్...
కేంద్రమంత్రి కాన్వాయ్పై దాడి.. వీడియో వైరల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ కాన్వాయ్పై స్థానికులు గురువారం దాడి చేశారు. వెస్ట్ మిడ్నపూర్ జిల్లా పంచఖుడి ప్రాంతంలో మురళీధరన్ కారుపై రాళ్లు, కర్రలతో దాడి...
తండ్రికి తగ్గ తనయుడిగా
సార్థక నామధేయుడిగా స్టాలిన్ రాజకీయ ప్రస్థానం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టనున్న ఎంకె స్టాలిన్ డిఎంకె అధినేత స్థాయికి ఎదగడానికి ఓవైపు రాజకీయ వారసత్వంతోపాటు మరోవైపు స్వయంకృషి కూడా ఉంది. తమిళనాడు మాజీ...
కార్మికుల హక్కులపై కోడ్ల దాడి
పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత కార్మికుల హక్కులలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్ల ద్వారా విస్తృతంగా మినహాయింపు ఇచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వ డం అత్యంత ప్రమాదకరమని గత సంవత్సరం...