Home Search
ఇంగ్లండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
వార్నర్ భావోద్వేగం..
దుబాయి: సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఐపిఎల్ సీజన్14 వార్నర్కు ఓ పీడకలగా మారిన విషయం తెలిసిందే. సన్రైజర్స్లో ఎదురులేని శక్తిగా కొనసాగిన వార్నర్కు ఈసారి ఏది...
అదరగొట్టిన మిథాలీ సేన..
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ ఆటతో అలరించింది. ఒక వేళ వర్షం రెండు రోజుల పాటు అంతరాయం కలిగించకపోతే ఈ...
వార్నర్కు షాక్..
దుబాయి: సన్రైజర్స్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్పై వేటు పడింది. రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో వార్నర్కు తుది జట్టులో చోటు లభించలేదు. ఈ సీజన్ ఆరంభంలో హైదరాబాద్కు వార్నర్ కెప్టెన్గా...
నిరాశకు గురయ్యా : మహ్మద్ సిరాజ్
దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్లో తలపడే జట్టులో తనకు స్థానం దక్కక పోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండి యా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్కప్...
ఐపిఎల్ కన్నా ప్రపంచకప్, యాషెస్ ముఖ్యం
లండన్: అతి తక్కువ సమయంలో వరసగా మూడు టోర్నమెంట్లు ఆడడం చాలా కష్టమని, అందుకే తాను ఐపిఎల్కు బదులుగా టి20 ప్రపంచ కప్ను, యాషెస్ సిరీస్ను ఎంచుకున్నానని ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్...
ఐసిసికి చేరిన ఐదో టెస్టు వివాదం
పరిష్కారం చూపపాలని లేఖ రాసిన ఇసిబి
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రద్దయిన అయిదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసిసికి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉండడంతో ఇంగ్లాండ్, వేల్స్...
కోహ్లీ కెప్టెన్సీ అద్భుతం
కరాచి: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్లో భారత్తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలినప్పటికీ.....
విడిపోయిన ధావన్, ఆయేషా జంట
తొమ్మిదేళ్ల వివాహ జీవితానికి స్వస్తి చెప్పిన దంపతులు
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ జంట విడిపోయింది. ఈ విషయాన్ని ఆయేషా ముఖర్జీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిది. దీంతో ఈ జంట...
అశ్విన్ విషయాన్ని కోహ్లికి వదిలేసి విజయాన్ని ఆస్వాధించండి: ఏబీడీ
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది...
రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
ఓవల్: ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బిసిసిఐ కార్యదర్శి జై...
కోహ్లిపై విమర్శల వర్షం..
ముంబై:ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా పుజారా, రహానె, జడేజాలను తుది జట్టులో కొనసాగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక...
కోహ్లి, శార్దూల్ ఒంటరి పోరాటం.. భారత్ 191 ఆలౌట్
భారత్ 191 ఆలౌట్.. కోహ్లి, శార్దూల్ ఒంటరి పోరాటం,
చెలరేగిన వోక్స్, రాబిన్సన్
లండన్ (ఓవల్): ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్...
పుజారా షరమాములే!…. మళ్లీ విఫలమైన నయా వాల్
లండన్: మిస్టర్ డిపెండబుల్గా పేరు తెచ్చుకున్న టీమిండియా నయా వాల్ చటేశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్స్మన్గా భావిస్తున్న పుజారా చెత్త బ్యాటింగ్తో అభిమానులకు...
అశ్విన్కు మళ్లీ నిరాశే!
నాలుగో టెస్టులో కూడా దక్కని చోటు
లండన్: టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో అతనికి మరోసారి మొండిచెయ్యి చూపించారు. నాలుగో టెస్టులో అతనికి తుది...
రాహుల్ మళ్లీ పాత కథే!
వరుస వైఫల్యాలతో సతమతం
లండన్: టీమిండియా యువ ఓపెనర్ కెఎల్. రాహుల్ మళ్లీ వైఫల్యాల బాటపడుతున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో బాగానే ఆడిన రాహుల్ ఆ తర్వాత మళ్లీ వరుసగా...
విహారికి ఈసారి కూడా కష్టమే!
లండన్: ఇంగ్లండ్తో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయిన తెలుగుతేజం హనుమ విహారికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కడం లేదు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలను...
పైచేయి ఎవరిదో?
జోరుమీదున్న ఇంగ్లండ్, ప్రతీకారం కోసం భారత్, నేటి నుంచి నాలుగో టెస్టు
లండన్: ఓవల్ వేదికగా గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్కు ఇంగ్లండ్భారత్ జట్లు సిద్ధమయ్యాయి. మూడో మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో...
టీమిండియాలో ప్రసిద్ధ్ కృష్ణ
లండన్: ఇంగ్లండ్తో జరిగే మిగిలిన రెండు టెస్టుల కోసం యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు టీమిండియాలో చోటు దక్కింది. ప్రస్తుతం ప్రసిద్ధ్ స్టాండ్బై క్రికెటర్గా ఇంగ్లండ్లో పర్యటిస్తున్నాడు. ఇక అతన్ని చివరి...
టీమిండియా ముమ్మర సాధన
లండన్: ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం టీమిండియా కఠోర సాధన చేస్తోంది. లీడ్స్లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో...
అందువల్లే ఓటమి: విరాట్ కోహ్లి
లీడ్స్: ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలుకావడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఈ మ్యాచ్లో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే తమను ఒత్తిడికి గురిచేశాయన్నాడు....