Home Search
భారత రత్న - search results
If you're not happy with the results, please do another search
రాణించిన సూర్య, భువీ
తొలి టి20 మ్యాచ్లో లంకపై భారత్ ఘన విజయం
కొలంబో: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 165...
మహారాష్ట్రలో పొంగిప్రవహిస్తున్న నదులు
న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల...
రెండో వన్డే: టీమిండియా లక్ష్యం 276
కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక, భారత జట్టుకు 276 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్లు ఫెర్నండో(50), మినోద్ భనుక(36)లు...
రెండో వన్డే: ఆరో వికెట్ కోల్పోయిన లంక
కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా భారత జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్లు ఫెర్నండో(50), మినోద్ భనుక(36)లు శుభారంభం...
అదరగొట్టిన గబ్బర్ సేన
కొలంబో: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50...
టీమిండియాతో తొలి వన్డే: ఆరో వికెట్ కోల్పోయి శ్రీలంక
కొలంబో: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు 49 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకుంది....
జయజయ మహావీర…
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్ బ్యానర్తో కలసి విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సన్...
యాంటీబాడీల్లో కొవిషీల్డ్ కింగ్
కొవాగ్జిన్తో పోల్చితే అధికంగా ఉత్పత్తి
కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో 98.1%, కొవాగ్జిన్ లబ్ధిదారుల్లో 80% యాంటీబాడీలు
టీకాలు తీసుకున్న వారిలో మరణాలు జీరో
పాన్ ఇండియా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: కొవాగ్జిన్ కన్నా కొవిషీల్డ్ తోనే ఎక్కువగా...
సకల కళల ఖజానా తెలంగాణ!
మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు ‘గంగా జమున తెహ్ జీబ్‘ గా అభివర్ణించిన నేల - తెలంగాణ!!. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారతదేశంలోనే ప్రముఖమైనది - తెలంగాణ!!. ఉత్తర భారతదేశం,...
జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
అందరికీ వర్తించే కవి ప్రసేన్
సీనియర్ కవి ప్రసేన్ పదిహేనేళ్ల విరామం తరువాత తన కొత్త కవితా సంపుటి ‘ఎవరికి వర్తిస్తే వారికి’ తో మళ్ళీ తెలుగు కవిత్వ లోగిలిలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు . ఈ...
గుజరాత్లో ‘తౌక్టే’ విధ్వంసం.. ఏడుగురు మృతి
గుజరాత్లో 'తౌక్టే' విధ్వంసం.. ఏడుగురు మృతి
వేల సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు
అహ్మదాబాద్: దేశ పశ్చిమ తీరాన్ని వణికించిన తౌక్టే పెనుతుపాను బలహీన పడింది. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్లొని పౌరాష్ట్ర...
తెలంగాణ తొలినాటి కవిత్వం ‘ప్రత్యూష’
సాహిత్యం అంటే హితాన్ని కూర్చేది, మేలు చేకూర్చేది. ‘హితేన సహితం సాహిత్యం’ అనడం కద్దు. అయితే సాహిత్యంలో మౌఖిక, లిఖిత సాహిత్యం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ లిఖిత సాహిత్యాన్ని 19వ శతాబ్దికి...
కొవిడ్19పై పోరాటానికి లతా మంగేష్కర్ విరాళం
ముంబయి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా ప్రముఖ సినీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ రూ.7 లక్షల విరాళాన్ని మహరాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు....
అంబేద్కర్కు నివాళులర్పించిన స్పీకర్
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం నాడు శాసనసభ ప్రాంగణంలోని విగ్రహానికి రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పూలమాలతో...
ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో...
తెలంగాణ జాతీయోద్యమం
మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా పేరొందిన తెలంగాణ జాతీయోద్యమంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఆధునిక యుగంలో మతేతర సెక్యులర్ జాతీయవాదాన్ని పెంపొందించిన ఘనత కూడా కలిగి ఉంది. 1857 లో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా...
దేశహితమే తొలి ప్రాధాన్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఏకాభిప్రాయం అనే అంశాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన జన్ సంఘ్ నేత దీనదయాల్ ఉపధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు....
ప్రైవేటుకు విశాఖ ఉక్కు
సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిడ్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగమన కారణాల వల్ల ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
అంబేడ్కర్ మహావిగ్రహం
కొత్త సచివాలయం సమీపంలో 11.4 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తున దేశంలోనే అతిపెద్ద బాబా సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నాం : మంత్రి కొప్పుల
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత భారతరత్న...