Home Search
భారత రత్న - search results
If you're not happy with the results, please do another search
అంబేడ్కర్ మహావిగ్రహం
కొత్త సచివాలయం సమీపంలో 11.4 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తున దేశంలోనే అతిపెద్ద బాబా సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నాం : మంత్రి కొప్పుల
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత భారతరత్న...
శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ
ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్... ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండకపోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంత మందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్లోని పంఖ్తూన్...
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
రాష్ట్రంలో తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే
చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వ పరంగా సాయం
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ లక్షం
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్లో క్రిస్టియన్...
రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే
సిద్దిపేట: రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ నిర్మాణం సిద్దిపేటలోనే నిర్మాణమైందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్...
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: భట్టి
హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించేలా రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. భారత...
అంబేద్కర్ ఆశయాలే శరణ్యం
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే...
హిందుత్వ రాద్ధాంతం
స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందు ఆధ్యాత్మికతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థం చెప్పారు. 11.09.1893న షికాగో ప్రపంచ మతాల సభలో హిందు ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని తెలిపారు. ఈ...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
వేయి పడగలు-మరపురాని చిన్ని పాత్రలు
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన ఏభై ఎనిమిది నవలలలో వేయి పడగల నుంచి కుక్క గొడుగులు వరకుగల ముప్ఫై నాలుగు నవలలు ఒక విభాగం. దిండు క్రింద పోకచెక్క నుంచి దూత...
ఉద్యమపాటల పొద్దుపొడుపు గూడ అంజయ్య
నాకు పాట జీవితాన్ని ఇచ్చింది పాటను జీవితంలో భాగంగా తీసుకున్నాను అని చెప్పే చెప్పిన కవి, రచయిత గూడ అంజయ్య. వీరు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపురంలో నవంబర్ 1, 1956న...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
విశ్వేశ్వరయ్య అవార్డులను అందజేసిన హోంమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : వృత్తిలో ప్రతిభ కనబరిచిన ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య అవార్డులను శుక్రవారం నాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161 జయంతి సందర్భంగా అవార్డులను హైదరాబాదులో...
28 వరకు అసెంబ్లీ
12,13,20,27 తేదీల్లో శాసనసభకు సెలవులు
నేడు క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదు
ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి
నేడు పివి శతజయంతిపై చర్చ, భారతరత్నకు తీర్మానం
బిఎసి సమావేశంలో నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు...
సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే
పలక మీద తొలి అక్షరం దిద్దించటంతో మెుదలు అత్యుత్తమ స్థాయికి ఎదిగే దాకా మన వెంట నడిచి, తడబడినపుడు చేయూత నిచ్చి, నిరాశ చెందినపుడు ఆశల విత్తులు నాటి, ఎదుగుదలకు తనో నిచ్చనై,...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
మానవతావాది మదర్ థెరిసా
మదర్ థెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. 26 ఆగస్టు 1910న స్కోప్ట్ పట్టణంలో నికోలే, బోజక్షుహ్యూ దంపతులకు జన్మించారు. 12 ఏళ్ల వయస్సులోనే సామాజిక సేవ చేయాలని నిర్ణయం...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
ప్రణబ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది: ఆర్మీ ఆస్పత్రి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. తాజాగా ప్రణబ్ ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు రక్త...