Home Search
కేంద్ర ఆరోగ్యశాఖ - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకి మైండ్ సిస్టంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం కేంద్ర ఆరోగ్యశాఖ...
నైట్ కర్ఫ్యూ పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు అనేక సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా...
అవసరమైతే రాత్రి కర్ఫూ విధించాలి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి...
94 దేశాలకు 723 లక్షల డోసుల టీకాల్ని ఎగుమతి చేశాం: కేంద్రం
న్యూఢిల్లీ: 94 దేశాలతోపాటు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన రెండు సంస్థలకు దేశం నుంచి 723.435 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన వ్యాక్సిన్ మైత్రి...
దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం
దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు : కేంద్రం
కర్ణాటక వచ్చిన ఇద్దరిలో బయటపడిన ఒమిక్రాన్
జీనోసిమ్ సీక్వెన్సింగ్ కోసం 37 ప్రయోగశాలలు
న్యూఢిల్లీ : మనదేశంలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ...
ఒమిక్రాన్ భయంతో మళ్లీ కేంద్రం ఆంక్షల పొడిగింపు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అప్రమత్తమైన కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలను డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈమేరకు దేశం లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర...
డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి బృందాలను పంపింది. డెంగ్యూ నివారణకు రాష్ట్రాలకు ఈ బృందాలు తమ తోడ్పాటు అందించనున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. బృందాలను పంపిన...
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి డోసు పూర్తి
న్యూఢిల్లీ: భారత్ వందకోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులకు మొదటి డోసు పూర్తి...
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని దంత వైద్యులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ : దంత వైద్యశాలలకు వచ్చే రోగులందరినీ కరోనా వైరస్ను వ్యాప్తి చెందించే వారిగానే పరిగణించి ఆమేరకు వైద్యులు, సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఈమేరకు గత...
ఇదే వేగం కొనసాగితే డిసెంబర్ నాటికి 43 శాతం మందికి టీకా: కేంద్రం
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా వేగంగా కొనసాగుతోందని, ఇదే వేగం కొనసాగితే డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి టీకాలు అందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ...
కేంద్రానికి స్వదేశీ సంస్థ సీరం నుంచి పోలియో వ్యాక్సిన్ల సరఫరా
న్యూఢిల్లీ : ఈనెల నుంచి ప్రారంభం కానున్న సార్వత్రిక టీకా కార్యక్రమం కోసం పోలియో వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సరఫరా చేయనున్నది. ఈ విధంగా ఇనాక్టివేటెడ్ పోలియో...
నకిలీ టీకాలపై కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను కట్టడి చేసే వ్యాక్సిన్లు అందుబాటు లోకి వస్తుండగా మరో వైపు నకిలీ టీకాలు మార్కెట్ లోకి ప్రవేశిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలనే ప్రపంచ ఆరోగ్యసంస్థ వీటిపై హెచ్చరించగా...
సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పంచగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం...
దసరా వరకు పండగలే.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వస్తున్న పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఆంక్షలు విధించే విషయాన్ని రాష్ట్రాలు ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈనెల 19 న...
ఆ విమాన ప్రయాణికులకు టెస్ట్ నుంచి మినహాయింపు: కేంద్రం యోచన
న్యూఢిల్లీ: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న దేశీయ విమాన ప్రయాణికులకు కొవిడ్19 నెగెటివ్ ధ్రువీకరణ నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు తెలిపారు. దీనిపై ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు...
డిసెంబర్ వరకల్లా దేశంలోని అందరికీ టీకాలు: కేంద్రమంత్రి జవదేకర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ వరకల్లా భారత పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన విమర్శలకు జవదేకర్ కౌంటరిచ్చారు. డిసెంబర్...
18-44 ఏజ్గ్రూప్ వారికి టీకా కేంద్రాల్లో నమోదుకు వీలు
ఆన్-సైట్ రిజిస్ట్రేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: 18-44 ఏజ్ గ్రూప్ వారిలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త. ఈ ఏజ్ గ్రూప్ వారు ఇక ప్రభుత్వ...
వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు ప్రకటించింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్న తరువాత మూడు నెలలకు టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. కొవిడ్...
గ్రామాల్లో కరోనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ , గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్రామీణప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ రేటు 30 శాతం వరకు నమోదౌతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ...
ఆరోగ్యశాఖపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖపై సిఎం కెసిఆర్ ఆదివారం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్ పై చర్చ జరుపుతున్నారు. ఈ భేటీకి సిఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు....