Home Search
కేంద్ర ఆరోగ్యశాఖ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం ‘తప్పు’టడుగు
రెండోదశ అంచనాలో ఘోర వైఫల్యం
వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తోంది
ప్రాణవాయువు అందక ప్రజలు చనిపోవడం దేశానికే అవమానకరం
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై కేంద్రం పెద్దల విమర్శలు
విపత్కర పరిస్థితుల్లో టీకాలు ఉచితంగా...
కరోనా టీకాలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో టీకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఉచిత వ్యాక్సిన్లపై శనివారం...
కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఈటల
హైదరాబాద్: కోవిడ్ టీకాల పంపిణీలోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రోజుకు లక్షా 50 వేల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ఈటల...
వెంటిలేటర్లు, రెమిడెసివిర్, వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన 11 రాష్ట్రాలు
వ్యాక్సిన్లకు కొరత లేదన్న కేంద్రం
రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ సమీక్ష
న్యూఢిల్లీ: తమకు మరిన్ని ఆక్సీజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కావాలని 11 రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. తమ రాష్ట్రాల్లో...
3 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు
మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్గఢ్లకు నిపుణుల బృందాలు
ప్రజా చైతన్యానికి ప్రచార కార్యక్రమాలు
ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం తీరుపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి...
హైదరాబాద్లో కేంద్ర బృందం పర్యటన
హైదరాబాద్లో కేంద్ర బృందం పర్యటన
ఎన్సిడిసి ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
నేడు హెల్త్ సెక్రటరీతో భేటీ కానున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో ఎన్సిడిసి(నేషనల్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బ్రాంచ్) ల్యాబ్ ఏర్పాటు ప్రక్రియ...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. టీకా పంపిణీ సన్నద్ధతలో భాగంగా 4 రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు...
మళ్లీ ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ర్యాపిడ్ టెస్టులు
సెలవు రోజుల్లో ర్యాపిడ్ టెస్టులు
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా వైద్యశాఖ ఏర్పాట్లు
కరోనా కొత్త స్ట్రెయిన్తో త్వరగా రోగులను గుర్తించనున్న వైద్యులు
బస్తీ, కాలనీలో ఆశావర్కర్లు, ఎఎన్ఎంలతో ప్రత్యేక పరీక్షలు
చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని...
కరోనా కట్టడికి ఆరోగ్యశాఖ అవగాహన సదస్సులు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేయడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆసుపత్రుల్లో సేవలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంతో...
హైదరాబాద్ ఎయిర్ఫోర్ట్లో వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ను నిల్వ చేసేందుకు హైదరాబాద్ ఎయిర్ఫోర్టులో ప్రత్యేక స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ను నిర్ణీత కాలం వరకు నిల్వ చేయాలంటే మైనస్ 20 డిగ్రీల...
అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యశాఖ అలర్ట్
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై వరద ముప్ప ప్రాంతాల్లో ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేశారు. నీరు కలుషితం కావడంతో...
కొవిడ్తో నలుగురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 605 కొవిడ్ కేసులు బయటపడగా, క్రియాశీల కేసులు 4,002 కు చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో...
మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్వేరియంట్ 20 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్కోవ్ 2 జీనోమిక్స్...
గుండెపోటు మరణాల నివారణ చర్యలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గుజరాత్లో దసరా పండగ సందర్భంగా గర్భా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందారు. అకస్మాత్తుగా...
ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...
ఆధునిక టెక్నాలజీల దుర్వినియోగం..
న్యూఢిల్లీ: స్త్రీ, పురుష అసమానతలను మరింత ఉధృతం చేసే గర్భస్థ శిశువుల నిర్ధారణ కోసం ఉపయోగించే ఆధునిక సాంకేతికతల దుర్వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ...
కొవిన్ డేటా లీక్ వ్యవహారం.. బీహార్ వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్ లోని సమాచారం లీకైన వ్యవహారంలో బీహార్కు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అదుపు లోకి తీసుకుంది....
ఒటిటిల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి
న్యూఢిల్లీ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకపై ఓటీటీ (ఓవర్దిటాప్) ప్లాటఫామ్స్ లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...