Home Search
గల్వాన్ - search results
If you're not happy with the results, please do another search
సోనియా గాంధీ నేతృత్వం లోని 2 ట్రస్టులకు ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. రాజీవ్...
చై.క.పా సభలపై వక్రీకరణ!
చైనా ముస్లింల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, లక్షలాది మందిని నిర్బంధించారని గిన్ని పిగ్స్ లాగా వారిని చూస్తున్నారని వాషింగ్టన్ పోస్టు (17.10. 2022 ) పేర్కొన్నది. ఇది పాత పాటే. వాస్తవాలేమిటి? గత...
ఏకాభిప్రాయంతోనే ప్రధాని
మాది థర్డ్ ఫ్రంట్ కాదు..మెయిన్ ఫ్రంట్
మోడీ పాలనలో దేశం అధోగతి
భారత్ను అభివృద్ధిపథంలో నడిపే ప్రభుత్వం రావాలి
ప్రజల మధ్య కమలనాథులు విద్వేషం పెంచుతున్నారు
ముక్త్త్ బిజెపితోనే దేశానికి విముక్తి తెలంగాణ...
ఒకే ఒక్కడు కెసిఆర్
అద్భుత పథకాలతో దేశానికే ఆదర్శం : నితీశ్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: అనతి కాలంలోనే తెలంగాణను దేశంలోనే అగ్రపథంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని బీహార్ సిఎం నితీశ్కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు....
బీహార్ కి బయలుదేరిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ బీహార్లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. గతంలో ప్రకటించిన విధంగా గల్వాన్ లోయలో మరణించిన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు రూ.10...
సాహస యాత్ర 2.0
అందరూ చిమ్మచీకటిని నిందిస్తూ కూచొనేవారే అయినప్పుడు అది మరింత చిక్కనై వారి సహనాన్ని పరీక్షిస్తుంటుంది. మరిన్ని జడలు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తుంది. అటువంటప్పుడే కాంతి ఖడ్గధారుల అవసరం కలుగుతుంది. ఎంతో విజ్ఞతతో నిర్మించి...
కవ్విస్తే భారత్ సింగమే అవుతుంది
చైనాకు రక్షణ మంత్రి చురక
వాషింగ్టన్ : హానీ కల్గిస్తే గాయపరిస్తే భారత్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ శాంతి కపోతంగా ఉంటుంది. అయితే...
ఆర్థిక విధానాలు x ఆర్ఎస్ఎస్
మానవ కేంద్రంగా, శ్రమతో కూడుకున్న, పర్యావరణ అనుకూలమైన, వికేంద్రీకరణ, ప్రయోజనాల సమాన పంపిణీపై ఒత్తిడి తెచ్చి, గ్రామ ఆర్థిక వ్యవస్థ, సూక్ష్మ, చిన్న తరహా, వ్యవసాయ రంగాన్ని పెంపొందించే భారతీయ ఆర్థిక నమూనాకు...
రాంచీలో కెసిఆర్ పర్యటన: జార్ఖండ్ ముఖ్యమంత్రితో భేటీ
కేసీఆర్ బృందానికి అపూర్వ స్వాగతం : గల్వాన్ అమరవీరులకు కేసీఆర్ సాయం
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి తొలుత కేసీఆర్ నివాళులు అర్పించారు....
నిన్న వారణాసిలో, నేడు జార్ఖండ్ లో.. దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్కు ఆదరణ
హైదరాబాద్ : నిన్న యూపిలోని వారాణసిలో, నేడు జార్ఖండ్ లోని రాంచీ లో రోజురోజుకు దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్ కు ఆదరణ పెరుగుతున్నది . దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్ గురించి మొదలైన చర్చ....
చైనా బ్లాక్మెయిల్!
చైనా తన విస్తరణ కాంక్షను వదులుకోదు, కాకపోతే విరామమిస్తుంది ఆగి ఆగి రగిలే నిప్పులా, నివురు నింపుకొంటూ విడుస్తూ ప్రతాపం చూపించాలనుకొంటుంది. 1962 యుద్ధం తర్వాత దాదాపు 60 ఏళ్ల పాటు...
‘మహావీర్’ సంతోష్
గతేడాది లడఖ్లో చైనా సైన్యం దురాక్రమణను వీరోచితంగా ఎదుర్కొని అమరుడైన తెలంగాణ వీరజవాను కల్నల్ సంతోష్బాబుకు ప్రకటించిన ‘మహావీర్ చక్ర’ను మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాధ్ నుంచి స్వీకరిస్తున్న ఆయన...
అరుణాచల్లో చైనా గ్రామం
వాషింగ్టన్ : భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఏకంగా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించుకుంది. అమెరికా భద్రతా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం పెంటగాన్ ఈ మేరకు తన తాజా నివేదికను అమెరికా...
సరిహద్దులో పెరిగిన చైనా దళాల కదలికలు
లడఖ్: భారత సరిహద్దుల్లో చైనా దళాల గస్తీ పెరిగిందని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం తెలిపారు. కేవలం కదలికలే కాక యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నాయని ఆయన...
భారత సైనికుడి చేతిలో ‘త్రిశూలం’
సరిహద్దుల్లో చైనా బలగాలను తిప్పికొట్టేందుకు నూతన ఆయుధాలు
న్యూఢిల్లీ: చైనాను తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం నూతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో...
కల్నల్ సంతోష్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
సూర్యాపేట: జిల్లా పట్టణంలో అమర జవాను కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో...
‘క్వాడ్’ అధినేతల భేటీ!
పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొట్టమొదటిసారిగా రేపు శుక్రవారం నాడు జరుగబోతున్న నాలుగు ‘క్వాడ్’ దేశాల (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేతల పరోక్ష (వర్చువల్) శిఖరాగ్ర సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. జో...
మంచి పరిణామం
భారత చైనాల మధ్య మళ్లీ సామరస్య శకానికి నాంది ప్రస్తావన జరిగిందనడానికి సంకేతంగా ఒక మంచి పరిణామం చోటు చేసుకున్నది. గత కొన్ని మాసాలుగా రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం...
డ్రాగన్ దుస్సాహసం
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్లో మరో గ్రామాన్ని నిర్మించిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర...
మా సైన్యం సహనాన్ని పరీక్షించేందుకు తప్పు చేయొద్దు: భారత ఆర్మీచీఫ్ నరవణె
న్యూఢిల్లీ: మా బలాన్ని తక్కువగా అంచనావేసి, మా సైన్యం సహనాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించి తప్పు చేయొద్దని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె హెచ్చరించారు. చైనానుద్దేశించి నరవణె ఈ హెచ్చరిక చేశారు....