Home Search
గల్వాన్ - search results
If you're not happy with the results, please do another search
గల్వాన్ అమరవీరుడి భార్యకు యుద్ధ క్షేత్ర బాధ్యత
న్యూఢిల్లీ : గల్వాన్ సైనిక అమరవీరుడు నాయక్ దీపక్ సింగ్ భార్య లెఫ్టినెంట్ రేఖాసింగ్ సైనికాధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2020 జూన్లో చైనా సైనికుల దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో ఈస్టర్న్ లద్ధాఖ్...
గల్వాన్ అమరవీరులకు రాజ్నాథ్ నివాళి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ల క్రితం చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని...
టార్చ్ బేరర్గా గల్వాన్ మారణకాండ సైనికుడా?
వింటర్ ఒలింపిక్స్లో చైనా రాజకీయం
సిగ్గుచేటని మండిపడిన అమెరికా
ఒలింపిక్స్ కార్యక్రమాల్లో భారత అధికారులెవరూ పాల్గొనరు
ప్రకటించిన విదేశాంగ శాఖ ప్రతినిధి
గల్వాన్ ఘటనలో చైనా వైపు ప్రాణనష్టం ఎక్కువే
వెల్లడించిన ఆస్ట్రేలియా పత్రిక
న్యూఢిల్లీ: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్...
గల్వాన్ లోయలో జవాన్ల న్యూ ఇయర్ సంబరాలు..
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత జవాన్లు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని వేడుకలు జరుపుకొన్న ఫోటోలను భారత సైన్యం మంగళవారం మీడియాకు విడుదల చేసింది....
గల్వాన్ లోయలో సైనికుల మృతిపై మొదటిసారి ధ్రువీకరించిన చైనా
బీజింగ్: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత సైనిక దళాలతో జరిగిన ఘర్షణల్లో చైనాకు చెందిన ఐదుగురు సైనిక అధికారులు, జవాన్లు మరణించినట్లు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ)...
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సును కూడా..
మే-జూన్లో సందర్శనకు నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును...
గల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికులు మృతి: రష్యన్ వార్తా సంస్థ
వెల్లడించిన రష్యన్ వార్తా సంస్థ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టాస్...
రిపబ్లిక్డే రోజున గల్వాన్ వీరులకు గ్యాలెంటరీ మెడల్స్
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు వీరోచితంగా పోరాడి అమరులైన భారత సైనికులను గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26న) గ్యాలెంటరీ మెడల్స్తో గౌరవించనున్నట్టు తెలుస్తోంది. మరణానంతరం ప్రకటించే ఈ...
గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాలముందే చైనా పక్కా ప్రణాళిక..
గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాలముందే చైనా పక్కా ప్రణాళిక..
పోరాటం ద్వారానే ప్రాదేశిక సుస్థిరత అంటూ
సైన్యాన్ని ప్రోత్సహించిన ఆ దేశ రక్షణమంత్రి
అమెరికా ఆర్థిక భద్రతా నివేదిక
వాషిగ్టన్: ఈ ఏడాది జూన్లో జరిగిన గల్వాన్...
గల్వాన్ వీరులకు స్మారకం ఏర్పాటు
కల్నల్ సంతోష్బాబుసహా అమరుల వివరాలతో..
న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరులైన 20మంది భారత జవాన్లకు తూర్పు లడఖ్లో స్మారకం నిర్మించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. తూర్పు లడఖ్లోని...
గతి లేకే కచ్చాతీవు ప్రస్తావన
శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. మోడీ తన పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి...
భారత్ను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం తర్వాత భారత్ పట్ల చైనా వైఖరిలో మార్పు వచ్చిందని చైనా ప్రభుత్వ అధీనంలోని గ్లోబల్ టైమ్స్ పత్రికలో ప్రపంచ శక్తిగా భారత్...
పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద దాడులు
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్,...
జిన్పింగ్ తో మోడీ మాటమంతి..
జొహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో చైనా అధినేత జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముఖాముఖీ కలుసుకున్నారు. ఇరువురు నేతలు ఈ నేపథ్యంలో కొద్ది సేపు మాట్లాడుకున్నారు. లద్థాఖ్లో...
Congress : ప్రధాని మోడీ మౌనమే దీనికి కారణం…
చైనా పేర్ల మార్పుపై కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ : భారత భూభాగం అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతూ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను కేంద్రం ఇప్పటికే...
చైనాను చూసి భయపడుతున్నామా!
వాళ్లది పెద్ద ఆర్ధిక వ్యవస్థ.. మనది చిన్న ఆర్ధిక వ్యవస్థ. వాళ్లతో మనం యుద్ధంలో ఎలా గెలువగలం? ఇది కనీస జ్ఞానంతో ఆలోచించాల్సిన అంశం‘ అంటూ మన విదేశాంగ మంత్రి డా. జైశంకర్...
సౌండ్ను మించిన స్పీడ్తో మిగ్ ఫైటర్
న్యూఢిల్లీ : సాహసమే ఊపిరిగా, డ్యూటీనే ప్రాణంగా సాగిన క్రమంలోనే వారు ముగ్గురు దేశ త్రివిధ సైనిక దళాల అధిపతులు అయ్యారు. భారతదేశ వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి...
గుజరాత్లో ఎద్దు నుంచి పాలు పితికినట్లుంది: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 14 శాతం ఓట్లను గెలవడంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అక్కడ కేవలం 5 సీట్లు...
రాహుల్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి..
రాహుల్ పై కమలదళం ముప్పేట దాడి
పాక్, చైనాలా మాట్లాడుతున్న రాహుల్
మండిపడిన బిజెపి అధ్యక్షుడు నడ్డా
రాహుల్ను కాంగ్రెస్నుంచి బహిష్కరించాలి
బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైనికులు భారత...
నటి రిచా చద్దాకు ప్రకాశ్ రాజ్ మద్దతు
ముంబై: బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం ఇప్పటికీ సంచలనంగానే ఉంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ... విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె ట్వీట్ను మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ్, అక్షయ్...