Home Search
జమ్ముకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
జమ్ముకశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ నివాసితులందరికీ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఆరోగ్య కవరేజీని నిర్ధారిస్తుందని, ఆర్థిక ప్రమాద...
జమ్ముకశ్మీర్ డిడిసి ఎన్నికల్లో గుప్కార్ కూటమి ఆధిక్యత
శ్రీనగర్ : గత ఏడాది ప్రత్యేక హోదా కోల్పోయి, కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన జమ్ముకశ్మీర్లో మొట్టమొదటి సారి జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం లోని...
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
జమ్ముకశ్మీర్లో భూకంపం..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రాజౌరీకి...
జమ్ముకశ్మీర్లో ఐఇడి బాంబు నిర్వీర్యం
జమ్ముకశ్మీర్: బందిపొరా-శ్రీనగర్ రహదారిలో శనివారం పెను ప్రమాదం తప్పింది. అనుమానాస్పద ఐఇడి బాంబును ఆర్మీ భద్రతా బలగాల సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేసింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. బండిపూర్లోని ఎరిన్...
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. గందేర్బాల్ జిల్లాలో వెళ్తున్న బిఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన...
జమ్ముకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్...
కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్..
2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర...
నేడు ఐదోదశ పోలింగ్
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాల్లో 379 నియోజకవర్గాలకు నాలుగు దశల్లో పోలింగ్ పూర్తయిం ది. ఐదోదశ పోలింగ్ సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత...
పిఒకెలో ప్రజాగ్రహజ్వాల
పాలకులు అసమర్థులైతే పాలన ఎలా ఉంటుందో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజాగ్రహాన్ని పరిశీలించి అర్థం చేసుకోవచ్చు. విద్యుత్, ఆయిల్, గ్యాస్, బంగారం, బొగ్గు, గ్రాఫైట్, బాక్సైట్ లాంటి అరుదైన వనరులు పుష్కలంగా ఉండడంతో...
రూ.2.5 కోట్లు ఇస్తే ఈవీఎంను మార్చేస్తా.. నిందితుడు అరెస్ట్
పుణె : రూ.2.5 కోట్లు ఇస్తే ఈవీఎంను మార్చేస్తానని మోసగించేందుకు ప్రయత్నించిన ఓ జవానును రాజకీయ నేత ఒకరు చాకచక్యంగా వ్యవహరించి పోలీస్లకు పట్టించాడు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్లో ఈ సంఘటన...
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్ము : జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని . ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే మృతుల వివరాలు ఇంకా...
నిన్ను చూసి గర్వపడుతున్నాం: పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
చింద్వారా : ఉగ్రవాదుల దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ (ఐఎఎఫ్ ) సైనికుడు కార్పొరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారా లోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ...
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
మెంథార్/జమ్ము: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఎఎఫ్) కాన్వాయ్పై శనివారం దాడి జరిగిన తరువాత ఉగ్రవాదుల కోసం ఆదివారం భారీ ఎత్తున గాలింపు కొనసాగింది. శనివారం సాయంత్రం షాసితార్ సమీపాన ఐఎఎఫ్...
మోడీజీ మీ మాటలు కట్టిపెట్టండి
ప్రధాని మోడీకి మాజీ సిఎం ఫరూక్ గట్టి కౌంటర్
రాజౌరి : ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ...
కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్పై బహిష్కరణ వేటు ?
స్వంత పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్పై వేటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నిరుపమ్ ఇటీవల విపక్ష ఇండియా కూటమికి, మిత్రపక్షమైన శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం)కు వ్యతిరేకంగా...
గ్యాంగ్స్టర్,పోలీస్ అధికారి మృతి
జమ్ముకశ్మీర్లో కరడుగట్టిన నేరస్థుల ముఠాను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. జమ్ముకశ్మీర్ లోని కథువా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన...
అంతరిస్తున్న భాషా సంస్కృతి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏడు వేల భాషల్లో దాదాపు 500 వరకు భాషలు పూర్తిగా అంతరించి పోయాయి. ఇంకా వాడుకలో ఉన్న భాషల్లోనూ కొన్ని విలువైన సాహితీ ప్రక్రియలు, వైద్య సమాచారం,...
12 రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటన
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే వచ్చే పది రోజుల్లో తెలంగాణతోపాటు మొత్తం 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది. మొత్తం...
మంచు చరియలు విరిగిపడి రష్యా స్కీయిర్ మృతి
గుల్మార్గ్ : జమ్ముకశ్మీర్ లోని గుల్మార్గ్ మంచు పర్వత సాణువుల్లో గురువారం మంచు చరియలు విరిగిపడి రష్యా స్కీయిర్ మృతి చెందగా, శిధిలాల నుంచి స్థానిక గైడ్తో సహా మరో ఆరుగురిని సహాయ...