Home Search
డిఎ - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడులో కాంగ్రెస్కు 9 సీట్లు..డిఎంకెతో కుదిరిన ఒప్పందం
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో పోటీ చేసే స్థానాలపై అధికార డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై శనివారం ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 9 లోక్సబ స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానంలో...
డిఎంకె కూటమితో కమల్ హాసన్ పార్టీ పొత్తు
చెన్నై: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) శనివారం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరింది. రానున్న లోక్సభ ఎన్నికలలో డిఎంకె కూటమి తరఫున ప్రచారం చేయనున్నట్లు ఎంఎన్ఎం...
మిత్రపక్షాలతో డిఎంకె సీట్ల పొత్తు ఖరారు
చెన్నై: లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తన మిత్రపక్షాలైన విసికె, ఎండిఎంకెతో అధికార డిఎంకె పొత్తు ఖరారు చేసుకుంది. ఈ రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని డిఎంకె పునరావృతం చేసింది. విడుదలై చిరుతైగల్...
ట్యాపింగ్ కేసులో డిఎస్పి ప్రణీత్ కుమార్ సస్సెండ్
హైదరాబాద్: కాల్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు సస్సెండ్కు గురయ్యాడు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో డిఎస్పిగా ప్రణీత్ పని చేస్తున్నారు. ప్రణీత్ కుమార్ కాల్ ట్యాపింగ్...
6న ఎన్డిఎస్ఎ నిపుణుల కమిటీ రాక
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్...
ఎన్డిఎ 3.0 రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఇక ఎన్నికల ప్రత్యక్ష రంగంలోకి దిగేందుకు సంసిద్ధం అయింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కేంద్ర మంత్రి మండలి చిట్టచివరి, సుదీర్ఘ కీలక భేటీ ఇక్కడ జరిగింది....
11,062 మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు....
గుడ్ న్యూస్.. 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ను గురువారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 ఉపాధ్యాయ పోస్టుల...
డిఎస్సి నోటిఫికేషన్ రద్దు
హైదరాబాద్ : రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ఏడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. 2023లో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం...
హెచ్ఎండిఎలో విజిలెన్స్ దాడులు..
హైదరాబాద్: గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా విచారణ జరపేందుకు విజిలెన్స్ అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో...
జెడిఎస్ రాజ్యసభ అభ్యర్థిపై కేసు నమోదు
బెంగళూరు: కర్నాటకలో రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తున్న జెడిఎస్ అభ్యర్థి డి కుపేంద్ర రెడ్డిపై, ఆయన అనుచరులపైన బెంగళూరులోని విధాన సౌథ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు జెడిఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి...
హర్యానాలో దారుణం.. ఐఎన్డిఎల్ నేత రాథే హత్య
చండీగఢ్ : హర్యానాలో ఆదివారం సాయంత్రం ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్డిఎల్) నేత నఫే సింగ్ రాథే హత్య జరిగింది. జాజ్జార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన...
ఎఐఎడిఎంకె మాజీ నేత రాజు వ్యాఖ్యలకు త్రిష ఆక్షేపణ
చట్టపరమైన చర్యకు హెచ్చరిక
చెన్నై : ఎఐఎడిఎంకె మాజీ నేత ఎవి రాజు తనపై చేసిన నిందాపూర్వక వ్యాఖ్యకు ప్రముఖ నటి త్రిష తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆయనపై చట్టపరమైన చర్య తీసుకుంటానని...
హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ పొడిగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు శివబాలకృష్ణను...
రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న 2008 డిఎస్సి అభ్యర్థులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి 2008 డిఎస్సి అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఎంను అభ్యర్థులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో తమకు అన్యాయం జరిగిందని...
ఐటిడిఎ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు: భట్టి
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ...
నింగి కక్షలోకి ఇన్సాట్ 3 డిఎస్
శ్రీహరికోట : భూ, సముద్ర ఉపరితలాల అధ్యయనానికి భారతీయ అంతరిక్ష కేంద్రం (ఇస్రో)తలపెట్టిన ఉపగ్రహం ఇన్సాట్ 3డిఎస్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రోకు చెందిన విశ్వసనీయ పరిణత బాలుడు జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా...
అన్నారం పిల్లర్లు కుంగుతాయని ఎన్డిఎస్ఎ రిపోర్ట్: ఉత్తమ్
గాంధీనగర్: మేడిగడ్డలాగే అన్నారం పిల్లర్లు కుంగుతాయని, ఆ బ్యారేజీలో నీళ్లు ఖాళీ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల రంగంపై శాసన...
ఇన్శాట్ 3డిఎస్ ప్రయోగానికి కౌంట్డౌన్
చెన్నై : జియోసింక్రనస్ ప్రయోగ నౌక (జిఎస్ఎల్వి)తో ఇన్శాట్ 3డిఎస్ వాతావరణ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది. 16వ యాత్రలో జిఎస్ఎల్వి ఎఫ్14...
మెగా డిఎస్సితో పేదలకు విద్య
త్వరలో గ్రూప్-1 పరీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ఉరితాళ్ళతో వేలాడినా ప్రజలు మీపై సానుభూతి తెలుపరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గత పదేళ్ళలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి...