Home Search
బ్రిటన్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
పుతిన్ కుమార్తెలపై బ్రిటన్ ఆంక్షలు
లండన్: అమెరికా, ఐరోపా సమాఖ్య బాటలోనే బ్రిటన్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలపై ఆంక్షలు విధించింది. పుతిన్ కుమార్తెలు కేతిరినా తిఖోనోవా, మరియా వొరోంత్సావాలతోపాటు రష్యా విదేశాంగ మంత్రి సర్గె...
పాక్ ఎన్ఎస్ఎ పర్యటనను రద్దు చేసిన బ్రిటన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ లండన్ పర్యటనను బ్రిటన్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న సైనిక దాడి పట్ల పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరే ఇందుకు...
క్రిస్మస్కు ముందే బ్రిటన్లో మరోసారి కఠిన ఆంక్షలు!
వరసగా రెండో రోజూ 12 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు
12కు చేరిన మరణాలు
లండన్: ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. గత రెండేళ్లగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్...
బ్రిటన్లో ఒమిక్రాన్ తో 12మంది మృతి..
లండన్: ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. బ్రిటన్లో ఒమిక్రాన్ భారీగా నమోదువతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా బ్రిటన్లో 12మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ డిప్యూటీ ప్రధాని...
బ్రిటన్లో ఒమిక్రాన్ కలవరం.. ఒక్క రోజే 10 వేల కేసులు
లండన్ : కొవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా బ్రిటన్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 90 వేల కొవిడ్ కేసులు బయటపడగా, అందులో 10 వేల కేసులు...
30 ఏళ్లుపైబడిన వారందరికీ బ్రిటన్లో బూస్టర్ డోసు
లండన్ : బ్రిటన్లో ఒమిక్రాన్పై పోరులో భాగంగా 30 ఏళ్లు, అంతకు మించి వయసున్నవారందరికీ సోమవారం నుంచి బూస్టర్ డోసు ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సోమవారం నుంచి బూస్టర్ బుకింగ్స్...
కొవాగ్జిన్కు బ్రిటన్ గుర్తింపు
లండన్: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారత్కు చెందిన కొవాగ్జిన్ను చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్కు చేరుకున్న తరువాత ఐసొలేషన్లో...
భారత్కు టూర్పై బ్రిటన్ తాజా మార్గదర్శకాలు
లండన్ : భారత్కు వెళ్లే బ్రిటన్ జాతీయులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించింది. ఈ మేరకు ఇంతకు ముందటి అడ్వయిజరీని సవరిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. బ్రిటన్ జాతీయులు పదిరోజుల క్వారంటైన్లోకి...
బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు
పది రోజులు క్వారంటైన్ , మూడుసార్లు ఆర్టిపిసిఆర్ టెస్టులు తప్పనిసరి
ఆ దేశ వివాదాస్పద నిర్ణయంతో ప్రభుత్వం చర్యలు
న్యూఢిల్లీ: భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే....
వ్యాక్సిన్ రక్షణ కాలంపై బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం
కొన్ని నెలలకు తగ్గుముఖం పట్టినా కరోనా నుంచి భద్రతకు ఢోకా లేదు
లండన్ : కరోనా వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తరువాత క్షీణిస్తోందని బ్రిటన్ పరిశోధకులు జరిపిన తాజా...
చర్యల బట్టి తాలిబన్లను అంచనా వేయాలి : బ్రిటన్ ప్రధాని వ్యాఖ్య
లండన్ : అఫ్గాన్ దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని తాలిబన్లు ప్రకటనకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందిస్తూ మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారానే వారిని అంచనా వేయాలని వ్యాకిఖ్యానించారు. అఫ్గాన్...
బ్రిటన్కు వెళ్లితే హోం క్వారంటైన్తో సరి
నేటి నుంచి అంబర్ లిస్టులోకి ఇండియా
లండన్: భారత్పై బ్రిటన్ ప్రయాణ ఆంక్షలు మరింతగా సడలించారు. ఆదివారం నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంతో ఇండియా నుంచి బ్రిటన్కు వెళ్లే ప్రయాణికులు నేరుగా...
మేం తీసుకోవడం వల్ల పేద దేశాలకు ఇబ్బంది కలగదు: బ్రిటన్
లండన్: కోటి డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తమ దేశానికి సరఫరా చేయడం వల్ల పేద దేశాలకు జరగాల్సిన సరఫరాలపై ప్రభావం చూపబోదని బ్రిటన్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంచార్జ్మంత్రి...
బ్రిటన్లో మళ్లీ కట్టుదిట్టంగా లాక్డౌన్
ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఫిబ్రవరి మధ్య కాలం వరకు లాక్డౌన్ విధించారు. కొత్త కరోనా స్ట్రెయిన్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో నియంత్రించడానికి ఈ...
అమెరికాకు అసాంజె అప్పగింత కుదరదు: బ్రిటన్ కోర్టు తీర్పు
లండన్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెలరికాకు అప్పగించ డానికి బ్రిటన్ కోర్టు సోమవారం నిరాకరించింది. అసాంజె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయనను అమెరికాకు అప్పగించడం కుదరదని కోర్టు...
దేశంలో ఆరుగురికి బ్రిటన్ స్ట్రెయిన్
రాష్ట్రంలో వరంగల్ అర్బన్ వ్యక్తికి సోకిన కొత్త వైరస్
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితుడు
ఎపిలో రాజమండ్రి వాసికి కొత్త స్ట్రెయిన్
కొత్త వైరస్కు ప్రాణాలు తీసే శక్తి లేదు : ఈటల
ఆందోళన వద్దు :...
మరికొంతకాలం బ్రిటన్కు విమానాలు రద్దు
సూచనప్రాయంగా తెలిపిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
న్యూఢిల్లీ: కరోనా కొత్తరకం ఆందోళనల నేపథ్యంలో భారత్-బ్రిటన్ల మధ్య విమానాల రాకపోకలు మరికొంతకాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి...
కొత్తర్తకం కరోనా వైరస్ విజృంభణ: బ్రిటన్కు విమానాలు రద్దు
31 దాకా బ్రిటన్కు విమానాలు రద్దు
కొత్త కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
నేటి అర్ధరాత్రినుంచే అమలు
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడి
న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్తర్తకం కరోనా వైరస్ వెలుగు చూసిన...
కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్లో వ్యాక్సిన్
లండన్ : కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. క్రిస్మస్ ముగిసిన వెంటనే...
రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబాలకు షాక్
ఫ్యామిలీ వీసా కటుతరం
వార్షిక వేతన పరిమితి పెంపు
55 శాతం మేర హెచ్చింపు అమలు
కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు
రిషి సునాక్ అత్యంత కీలక నిర్ణయం
భారతీయ కుటుంబాలకు...