Home Search
బ్రిటన్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
బిబిసి అధినేతగా భారతీయ సంతతి వ్యక్తి
లండన్ : ప్రఖ్యాత వార్తాసంస్థ బిబిసి ఛైర్మన్గా డాక్టర్ సమీర్ షా నియమితులు అయ్యారు. డాక్టర్ సమీర్ భారతీయ సంతతి వారు. బిబిసి ఛైర్మన్గా ఆయన నియామకాన్ని గురువారం అధికారికంగా ధృవీకరించారు. అంతకు...
క్యాన్సర్కు రష్యా వ్యాక్సిన్ : పుతిన్ వెల్లడి
మాస్కో : క్యాన్సర్కి రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటు లోకి...
ఇండియాతో కెనడా ట్రూడో ఢీ..
టొరంటో : భారతదేశాన్ని దౌత్యపరమైన అంతర్జాతీయ విషయాలపై పూర్తి స్థాయిలో ఇరకాటంలోకి నెట్టేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పలు విధాలుగా పావులు కదిపారు. భారతదేశంలోని తమ దౌత్యవేత్తలకు రక్షణ కల్పించలేకపోవడం అత్యంత...
డాక్యుమెంటరీపై మోడీ మౌనం!
కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యంకాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశం లో కూడా అనేక మంది...
భారతీయులకు రిషి సునాక్ గుడ్ న్యూస్..
జకర్తా: బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆమోదం తెలిపారు....
దేశాన్ని ఊపేసిన నినాదం
స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ’ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం...
నౌరోజీ లండన్ ఇంటికి చారిత్రక గుర్తింపు
లండన్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రధారి, బ్రిటన్లో తొలి భారతీయ పార్లమెంట్ సభ్యుడు దాదాభాయ్ నౌరోజీ 19వ శతాబ్దం చివరిలో ఎనిమిదేళ్ల పాటు నివసించిన ఇంటికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అపురూప...
తియానన్మెన్ ఊచకోతకు 33 ఏళ్లు
జూన్ 4, 1989న, బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి. వేల మంది జైలు పాలయ్యారు. ఈ సంఘటన...
రష్యాపై అమెరికా తొలి విడత ఆంక్షలు!
పాశ్చాత్య దేశాల నుంచి ఆర్థిక సాయం అందకుండా కోతలు
బాల్టిక్లోని మిత్రరాజ్యాలకు అమెరికా అదనపు బలగాలు
వాషింగ్టన్: పాశ్చాత్య దేశాలతో వాణిజ్యం చేయకుండా రష్యాపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ చట్టాన్ని రష్యా...
ఉక్రెయిన్ ఉద్రిక్తత
సరిహద్దుల్లో రష్యా, నాటో మిత్రపక్షాల
దళాల పరస్పరం మోహరింపు
దౌత్యవేత్తలు, పౌరులు ఉక్రెయిన్ వీడి రావాలని అమెరికా పిలుపు
అనుకూల నేతను పీఠమెక్కించేందుకు రష్యా కుట్ర : బ్రిటన్
ఐరోపా, అమెరికా దేశాల ఆరోపణలు తోసిపుచ్చిన...
ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ విలయ తాండవం
లండన్ : ప్రపంచవ్యాప్తంగా వరుసగా రెండో రోజు 10 లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐరోపా రికార్డు కేసులతో సతమతమవుతోంది. ఫ్రాన్స్లో ఇదివరకెన్నడూ లేని విధంగా 1,79,807 కేసులు వెలుగు చూశాయి....
చిన్నారుల్లో దీర్ఘకాల కొవిడ్ లక్షణాలు తక్కువే
బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం
లండన్ : కరోనా వైరస్ బారిన పడిన చిన్నారుల్లో వైరస్ లక్షణాలు ఎక్కువ కాలం ఉండవని, వాటి ప్రభావం కూడా కాస్త తక్కువేనని బ్రిటన్లో జరిపిన అధ్యయనంలో తేలింది....
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
లండన్ వీధుల్లో యువతి హత్యపై ప్రజాందోళనలు
వీధిలైట్లు, సిసిటివిల కోసం ప్రభుత్వం నిధుల పెంపు
లండన్ :మహిళలు, బాలికలకు దుండగుల నుంచి ఎలాంటి ఆపద కలగకుండా రక్షించడానికి వీలుగా వీధి దీపాలకు, సిసిటివి కెమెరాలు, టివిల ఏర్పాటు కోసం నిధులు పెంచడానికి...
విజయ్ మాల్యాను రప్పించడానికి సర్వవిధాలా యత్నం
సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ : మార్చి 15 కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : 9 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడైన పరారీలో ఉన్న వాణిజ్యవేత్త విజయ్ మాల్యాను...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి మహిళ
బ్రిటన్: ప్రపంచాన్ని భయపెడుతన్న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగువేసింది. అమెరికాకు చెందిన ఫైబర్ కంపెనీ రూపొందించిన టీకా పంపిణీ ప్రారంభించింది. 90ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కు...
డిసెంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: సీరం
డిసెంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ః సీరం
అందుబాటులోకి వచ్చేది వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఔషధ సంస్థ సీరం ఇనిస్టూట్లో తయారు అవుతున్న ఆక్స్ఫర్డ్ కరోనా టీకా డిసెంబర్ నాటికి సిద్ధం...
నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
శిశువులకు హానికరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
న్యూఢిల్లీ : నెస్లేకు చెందిన శిశువుల ఆహారం ప్రమాదకరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ప్రజాధరణ పొందిన ‘బోర్న్వీటా’ హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్ర...
ఆమెకు ఏదీ అందలం?
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్నది ఆర్యోక్తి. స్త్రీకి భారతీయ సమాజం పురాణ కాలం నుంచీ ఎంతో గౌరవాన్నీ, ప్రాముఖ్యతనూ ఇస్తూ వచ్చింది. ఆడది లేకపోతే సృష్టే లేదు. ఒకప్పుడు...
రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణమూర్తి సమక్షం లోనే ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్...