Home Search
మంత్రి సత్యేందర్ జైన్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో కరోనా ఉధృతి.. కోలుకుంటున్న ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతోన్న జైన్ శనివారం ప్లాస్మా థెరపీ జరిగింది. ప్రస్తుతం...
ఢిల్లీ మహిళలకు ప్రతినెలా రూ .1000
ఆప్ బడ్జెట్లో కొత్తగా ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సోమవారం 202425 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన...
సిబిఐ కస్టడీకి సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదురోజుల సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈమేరకు సిసోడియా ఇప్పుడు మా ర్చి 4వ తేదీ...
ఢిల్లీలో కరోనా విలయం.. వారాంతపు కర్ఫ్యూ విధింపు
ఢిల్లీలో కరోనా విలయం ... వారాంతపు కర్ఫూ విధింపు
ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్
ప్రైవేట్ సంస్థలు 50 శాతం కెపాసిటీతో పనిచేస్తాయి
మెట్రో,...
ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు లేవనడం పచ్చి అబద్ధం
కేంద్రం ప్రకటనపై ఢిల్లీ సర్కార్ ఎదురుదాడి
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక మరణాలు సంభవించాయని, ప్రాణవాయువు కొరత వల్ల దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం...
ఢిల్లీని వణికిస్తున్న కరోనా మహమ్మారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం 4గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశంలో కరోనా మహమ్మారి...
10 రోజుల తర్వాత కరోనా తగ్గుముఖం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10-15 రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుందని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని...
ఒక్కరోజే 15413 కేసులు
దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
నాలుగురోజులుగా వైరస్ ఉధృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 15,413 కొత్త కేసులు నమోదు...
ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...
త్వరలో మేం నలుగురం జైలుకు: ఆతిశీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో వాడి, వేడి చర్చగా మారింది. ఈడీ విచారణలో కీలక...
‘నవంబరు 2న కేజ్రీవాల్ అరెస్ట్..! ’ ఆప్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నవంబరు 2 న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరుకానున్నారు. అయితే...
ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అరెస్ట్
న్యూఢిల్లీ : ఆప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహరంలో...
ఢిల్లీ బిల్లు ఆమోదం వేళ… మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్ భరద్వాజ్ను సేవలు, విజిలెన్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించి, ఆ రెండు శాఖలను అతిశీకి...
బిజెపి ‘ఆపరేషన్ లోటస్’ కొనసాగిస్తోంది: సిసోడియా
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ అరెస్టుపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం స్పందిస్తూ, ఆప్ నేతలను "విచ్ఛిన్నం" చేయడానికి బిజెపి తన "ఆపరేషన్ లోటస్"ను కొనసాగిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ...
ఎక్సైజ్ పాలసీ స్కామ్లో కేజ్రీవాల్ సూత్రధారి : బిజెపి ధ్వజం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని, ఈ అవినీతి మూలాలు బయటపడుతున్నందున ఆయనకు సంకెళ్లు చేరువ కానున్నాయని బీజేపీ ఆదివారం ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార...
ఢిల్లీ సిఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాల్ అధిష్టించారు. రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో క్రేజీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది....